Home » Bengaluru
బెంగళూరు సెంట్రల్ జైలుకు సంబంధించిన ఓ వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఖైదీలకు వీవీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నవారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ భారత త్రివర్ణ పతాకాన్ని గౌరవించదని, కాషాయం జెండాలను మాత్రమే గౌరవిస్తుందని కొందరి అభిప్రాయంగా ఉందని అడిగినప్పుడు, ఆర్ఎస్ఎస్లో కాషాయాన్ని గురువుగా భావిస్తామని, భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎంతగానో గౌరవిస్తామని మోహన్ భాగవత్ చెప్పారు.
18 మంది ఆడవాళ్లను అతి దారుణంగా అత్యాచారం చేసి చంపిన కేసులో అరెస్టయిన ఉమేష్ రెడ్డి పరప్పన అగ్రహార జైల్లో బిందాస్ లైఫ్ గడుపుతున్నాడు. అతడికి అన్ని రకాల వసతులు కల్పించబడ్డాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
శనివారం ఇంటి ఓనర్ యువతి ఉండే ఫ్లాట్ దగ్గరకు వెళ్లాడు. తలుపు లోపలినుంచి గడియ పెట్టి ఉంది. తలుపు బద్దలు కొట్టి ఇంటి లోపలికి ప్రవేశించాడు. బెడ్ రూములో కుళ్లిన స్థితిలో యువతి శవం వెలుగు చూసింది.
ఆఫీస్లోని లైట్లు ఆఫ్ చేసే విషయంలో ఇద్దరికీ గొడవ అయింది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే వంశీ డంబెల్తో భీమేష్పై దాడి చేశాడు.
పట్టుమని పదేళ్లు కూడా లేని ముగ్గురు చిన్నారులు బిజినెస్ మొదలు పెట్టారు. పేపర్ బ్యాగులు తయారు చేసి అమ్ముతున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఓ భార్యాభర్తల జంట క్రూరత్వం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. కారు సైడ్ మిర్రర్ విరగ్గొట్టారన్న కోపంతో ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న బైకును ఆ దంపతులు తమ కారుతో ఢీకొట్టారు. దీంతో ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు.
రాష్ట్రంలో నవంబరు క్రాంతి జరుగుతుందని, లాబీ చేసేవారికి పదవి లభించదని, మల్లికార్జునఖర్గే ముఖ్యమంత్రి అవుతారని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ అన్నారు. గురువారం బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్లో సీఎం పదవికోసం కుస్తీ ప్రారంభమైందన్నారు.
టన్నెల్ ప్రాజెక్టు రాజధాని ట్రాఫిక్ కష్టాలను తీరుస్తుందని డీకే చెబుతుండగా, ఆ ప్రాజెక్టును రద్దు చేసి ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కొన్ని ప్రతిపాదనలను తేజస్వి సూర్య డిప్యూటీ సీఎం ముందుంచారు. డీకేను స్వయంగా ఆయన కలిశారు.
ఆ వ్యక్తి చెప్పులు వేసుకుని గుడిలోకి ప్రవేశించాడు. దేవుడి విగ్రహంపై కూడా దాడి చేశాడు. అక్కడే ఉన్న భక్తులు ఈ చర్యతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ వెంటనే తేరుకుని అతడ్ని పట్టుకున్నారు.