Home » Bengaluru
కర్ణాటకలో ఎలాంటి నాయకత్వ మార్పు లేదంటూ ఎమ్మెల్సీ యంత్రీంద సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారంనాడు స్పందించారు. ఆయనే (యతీంద్ర) మా అధిష్టానం అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.
సూసైడ్కు ముందు సీజే రాయ్ రాసిన తొమ్మిది పేజీల సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
బెంగళూరు శివారులోని బన్నేర్ఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటీపై వెళుతున్న ఓ వ్యక్తిని నలుగురు దుండగులు క్షణాల్లో దోచేశారు. పట్టపగలు.. నడిరోడ్డులో.. వాహనదారులు చూస్తుండగానే పొడవాటి కత్తితో బాధితుడ్ని బెదిరించి రూ.31.38 లక్షలతో పాటు స్కూటీతో ఉడాయించారు.
మార్నింగ్ వాక్కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న మహిళపై ఎదురింటి వారి పెట్ డాగ్ అత్యంత క్రూరంగా దాడి చేసింది. ఆ దాడి వల్ల బాధిత మహిళకు 50కి పైగా కుట్లు పడ్డాయి. CCTVలో భయానక దృశ్యాలు రికార్డయ్యాయి.
ఆదాయపు పన్ను శాఖ ఆయన కార్యాలయంపై దాడులు జరుపుతున్న సమయంలోనే డాక్టర్ సీజే రాయ్.. రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర సంచలనం సృష్టించింది.
కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘కాంతార’లోని పవిత్రమైన దేవ కోల సన్నివేశాన్ని బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ స్టేజ్పై ఎగతాళి చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదైంది.
బైక్ పై బంగారం షాప్ దగ్గరకి వచ్చారు ఇద్దరు కేటుగాళ్లు. మంకీ క్యాప్, పైన హెల్మెట్లు తీయకుండానే షాప్ లోకి ప్రవేశించారు. ఉన్నపళంగా తుపాకీ తీసి షాప్ సిబ్బందిని బెదిరించారు.
ప్రపంచంలోనే రెండో రద్దీ నగరంగా బెంగళూరు నిలిచింది. టామ్టామ్ ట్రాఫిక్ సూచీలో ఈ స్థానానికి చేరింది. ట్రాఫిక్ చిక్కుల పరంగా మొదటి స్థానంలో మెక్సికో సిటీ ఉంది.
ఎస్ఎంటీవీ బెంగళూరు- బాలూర్ఘాట్ (పశ్చిమబెంగాల్) మధ్య నేటి నుంచి రెండు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా స్టేషన్ల మీదుగా వెళ్లనున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
లోకాయుక్త భారీ ఆపరేషన్ చేపట్టి.. ముగ్గురు అవినీతి అధికారులను పట్టుకుంది. రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా.. ముగ్గురు ఎక్సైజ్ శాఖ అధికారులను లోకాయుక్త పట్టుకుంది.