Home » BCCI
దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నా.. వయస్సు ఎక్కువని తనను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాడి ఫామ్ కాకుండా వయసును చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా చత్తీస్గఢ్తో జరిగిన రంజీ మ్యాచ్లో అజింక్యా రహానే 159 పరుగులతో అదరగొట్టాడు.
ఆసియా కప్ ట్రోఫీని అప్పగించాలంటూ బీసీసీఐ పంపిన ఈమెయిల్కు ఏసీసీ చీఫ్ మోసిన్ నఖ్వీ స్పందించారు. దుబాయ్కు వచ్చి తన నుంచి ట్రోఫీ తీసుకెళ్లాలని బదులిచ్చారు.
ఆసియా కప్ ట్రోఫీని అప్పగించాలంటూ ఏసీసీ చీఫ్, పాక్ మంత్రి మోసిన్ నఖ్వీకి బీసీసీఐ ఈమెయిల్ చేసింది. ట్రోఫీని అప్పగించకపోతే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది.
పాక్తో క్రికెట్ టోర్నీ నుంచి వైదొలగిన అప్ఘానిస్థాన్ను శివసేన యూబీటీ నేత ప్రియాంక చతుర్వేది ప్రశంసించారు. అప్ఘానిస్థాన్ను చూసి భారత ప్రభుత్వం, బీసీసీఐ నేర్చుకోవాలని చురకలంటించారు.
ఐపీఎల్ ద్వారా కోట్ల బిజినెస్ జరుగుతోంది. దీని ద్వారా బీసీసీఐకి ఏటా కోట్ల రూపాయాలు లాభం వస్తుంది. ఇది ఇలా ఉంటే..తాజాగా ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి ఓ బిగ్ షాక్ తగిలింది.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇండియా జట్టు మూడు వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ శనివారం స్క్వాడ్లను ప్రకటించింది.
ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో టీమిండియా జట్టుకు కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే, ఈ టూర్లో రోహిత్తో పాటు కోహ్లీ కూడా పాల్గొననున్నారు.
మహిళల వరల్డ్ కప్లో భాగంగా పాక్ జట్టుతో టీమిండియా జట్టు కరచాలనం చేస్తుందా అన్న ప్రశ్నపై బీసీసీఐ సెక్రెటరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఇప్పుడే చెప్పడానికి ఏమీ లేకపోయినప్పటికీ గతం వారం రోజుల్లో భారత్-పాక్ దౌత్య సంబంధాల్లో పెద్దగా వచ్చిన మార్పు ఏమీ లేదని కామెంట్ చేశారు.
నిన్నటి ఆసియా కప్ మ్యాచ్లో భారత క్రీడాకారులు పాక్ టీమ్ సభ్యులతో కరచాలనం చేయకపోవడంపై పీసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించినట్టు పేర్కొంది.
2023-2024 సంవత్సరానికి గానూ బీసీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ కోసం 1200 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్లాటినమ్ జూబ్లీ బినీవలెంట్ ఫండ్ కోసం 350 కోట్ల రూపాయలు కేటాయించింది.