Home » BCCI
BCCI Shock: అభిషేక్ నాయర్, టీ దిలీప్లకు ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ( బీసీసీఐ) ఊహించని షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. వీరిద్దర్నీ పదువులనుంచి తొలగించాలని నిర్ణయించింది.
హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారితో జాగ్రత్తగా ఉండాలని ఐపీఎల్ ఆటగాళ్లు, యజమాన్యాలను బీసీసీఐ హెచ్చరించింది. చట్టవ్యతిరేక పనులు చేసేలా సదరు వ్యాపారి ఒత్తిడి పెడుతున్నారని.. ఈ వ్యాపారితో సంబంధం ఉన్న వారిని అప్రమత్తం చేసింది.
IPL Tree Saplings: ఐపీఎల్లో రికార్డు స్థాయిలో డాట్ బాల్స్ వేస్తున్నారు బౌలర్లు. ఈ డాట్ బాల్స్ అన్నింటినీ కలిపితే ఓ అడవినే సృష్టించొచ్చు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
ICC: వచ్చే ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెడుతుండటం అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. ఫస్ట్ టైమ్ విశ్వక్రీడల్లో జెంటిల్మన్ గేమ్ను చూసే అవకాశం రావడంతో క్రికెట్ లవర్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఈ తరుణంలో మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది ఐవోసీ. అదేంటో ఇప్పుడు చూద్దాం..
IPL Captains: క్యాష్ రిచ్ లీగ్లోని కెప్టెన్లకు గట్టి షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఏకంగా ఆరుగురు సారథులపై కొరడా ఝళిపించింది. బోర్డు ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: క్రికెట్లో ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తుంటారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత క్రికెట్ బోర్డు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఐపీఎల్లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది బీసీసీఐ. అదేంటో ఇప్పుడు చూద్దాం..
IOC: ఒలింపిక్స్లో క్రికెట్ ఉండాలనేది చాలా మంది స్పోర్ట్స్ లవర్స్ డ్రీమ్. ఎట్టకేలకు ఇది త్వరలో నిజం కానుంది. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో ఈ కోరిక నెరవేరనుంది. అయితే విశ్వక్రీడల్లో క్రికెట్ మ్యాచుల నిర్వహణలో ఓ కొత్త చిక్కు వచ్చి పడింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
IPL 2025: ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ రాయల్స్కు గట్టి షాక్ తగిలింది. ఆ టీమ్ కెప్టెన్ సంజూ శాంసన్కు బీసీసీఐ ఝలక్ ఇచ్చింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడ ఐపీఎల్ తాజా ఎడిషన్ నుంచి తప్పుకున్నాడు. అయితే భారత క్రికెట్ బోర్డే అతడ్ని ప్లాన్ చేసి ఇంటికి పంపించిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: బీసీసీఐని ప్రశ్నించినందుకు చిక్కుల్లో పడ్డాడు గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడ. అతడితో జీటీ మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.