Home » BCCI
BCCI: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్స్ తర్వాత నేరుగా స్వదేశానికి చేరుకున్నారు భారత ఆటగాళ్లు. అందులో చాలా మంది తమ ఇళ్లకు వెళ్లిపోయారు. మరి.. బీసీసీఐ హోం సెలబ్రేషన్స్ ఏర్పాట్లు చేయకపోవడం వెనుక రీజన్ ఏంటి అనేది చూద్దాం..
DGHS: ఐపీఎల్కు గట్టి షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇకపై క్యాష్ రిచ్ లీగ్లో అవి కనిపించకూడదని స్పష్టం చేసింది. మరి.. కేంద్రం ఏ విషయంలో సీరియస్ అయిందో ఇప్పుడు చూద్దాం..
పీసీబీ ఆహ్వానం మేరకు పాక్కు వెళ్లిన బీసీసీఐ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా.. లాహోర్లోని శ్రీరాముడి తనయుడు లవుడి సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు.
Champions Trophy 2025: ఎట్టకేలకు పాకిస్థాన్ దిగొచ్చింది. భారత్తో పెట్టుకుంటే ఎట్లుంటదో దాయాదికి బాగా తెలిసొచ్చింది. అందుకే దెబ్బకు దారిలోకి వచ్చింది.
పాకిస్తాన్ గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోమని టీమిండియా పంతం నెగ్గించుకుంది. దీంతో అన్ని మ్యాచ్లు పాకిస్తాన్ వేదికగా జరుగుతున్నా.. భారత్ తలపడే మ్యాచ్లు మాత్రం తటస్థ వేదికలపై జరుగుతున్నాయి. పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టబోమని శపథం చేసి పంతం నెగ్గించుకున్న భారత క్రికెట్ జట్టు ఆదివారం జరగబోయే మ్యాచ్లో ఏం చేయబోతుంది.
PCB: మ్యాచ్కు ముందే భారత్ తమకు షాక్ ఇవ్వడాన్ని పాకిస్థాన్ తట్టుకోలేకపోతోంది. బిత్తరపోయిన పాక్ క్రికెట్ బోర్డు దెబ్బకు ఐసీసీని ఆశ్రయించింది. ఇది చూసిన నెటిజన్స్ టీమిండియా కొడితే ఇట్లుందటి అంటూ పాక్కు ఇచ్చిపడేస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియా ఆటగాళ్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో వారి కుటుంబాలకు సంబంధించిన విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
Champions Trophy 2025: రోహిత్ సేన బరిలోకి దిగడానికి ముందే పాకిస్థాన్ జట్టుకు ముచ్చెమటలు పడుతున్నాయి. మన జెండాను తలచుకొని ఆ టీమ్ వణికిపోతోంది. అసలేం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..
BCCI: భారత క్రికెట్ బోర్డు ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదలదని అంటుంటారు. మరోమారు ఇది ప్రూవ్ అయిందని.. కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో బోర్డు అనుకున్నది సాధించిందని తెలుస్తోంది.
Team India: భారత క్రికెట్ బోర్డుకు కొందరు స్టార్లు భారీగా బొక్క పెట్టారనే వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. బోర్డుకు ఖర్చు తడిసి మోపెడు అయ్యేలా చేశారట. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..