Home » BCCI
పహల్గామ్ దాడి తర్వాత ఆసియా కప్ 2025 భవిష్యత్తు సందిగ్ధంలో నెలకొంది. భారత్లో జాతీయ భద్రత ప్రాధాన్యతగా మారిన నేపథ్యంలో ఈ టోర్నమెంట్ రద్దయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ రద్దైతే ఏంటి పరిస్థితి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Delhi High Court: ఒక రోబో కారణంగా చిక్కుల్లో పడింది భారత క్రికెట్ బోర్డు. ఏకంగా కోట్లలో నష్టం వాటిల్లే పరిస్థితిని తెచ్చుకొంది. అసలు.. బోర్డు చేసిన తప్పేంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..
Puja Pabari: టన్నుల కొద్దీ పరుగులు, సెంచరీల మీద సెంచరీలతో టీమిండియాను టెస్టుల్లో టాప్ టీమ్గా నిలపడంలో ఎంతో కృషి చేశాడు ఛతేశ్వర్ పుజారా. అయితే కొన్నాళ్లుగా అతడు టీమ్కు దూరంగా ఉంటున్నాడు. ఈ తరుణంలో అతడి సతీమణి పూజా పబరి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆమె ఏమందంటే..
Today IPL Match: ఐపీఎల్ మ్యాచుల విషయంలో భారత క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. మ్యాచుల సంఖ్యను ఒకేసారి పెంచేసిందట. ఇకపై ప్రతి సీజన్లో ఎన్ని మ్యాచులు జరగనున్నాయో ఇప్పుడు చూద్దాం..
IND vs PAK: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన నరమేధంపై యావత్ భారతదేశం సీరియస్గా ఉంది. దాయాదితో అన్ని రకాల సంబంధాలు తెంచుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
BCCI: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాల క్రీడాభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్కూ ఆసక్తే. కోట్లాది మంది వీక్షించే ఈ దాయాదుల పోరుకు జెంటిల్మన్ గేమ్లో చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే పహల్గాం అటాక్తో ఈ సిచ్యువేషన్ కంప్లీట్ రివర్స్ అయ్యే చాన్సులు కనిపిస్తున్నాయి.
ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా పాకిస్తాన్కు టీమిండియా వెళ్లలేదు. అయితే భారత్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం అప్పుడప్పుడు రెండు టీమ్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగాలని వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటి వారికి పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది.
పహల్గాంలో ముష్కరుల దాడిలో మృతుల కోసం ముంబై, హైదరాబాద్ జట్లు నల్ల బ్యాండ్లు ధరించి మౌనప్రార్ధన చేశారు. బీసీసీఐ తీవ్రవాద చర్యలను ఖండిస్తూ బాణసంచా, చీర్లీడర్ల ప్రదర్శనను రద్దు చేసింది
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పురుష ఆటగాళ్లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో వారి వేతనాలకు సంబంధించి వార్షిక ఒప్పందాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎంత శాలరీ వస్తుంది, ఎవరు ఏ లిస్టులో ఉన్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Gautam Gambhir: ఒకవైపు అంతా ఐపీఎల్ హడావుడిలో ఉంటే మరోవైపు భారత జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టీమ్ మేనేజ్మెంట్ నుంచి అభిషేక్ నాయర్తో పాటు తెలుగోడికి ఉద్వాసన పలికింది బీసీసీఐ. దీని వెనుక హెడ్ కోచ్ గంభీర్ హస్తం ఉందనే పుకార్లు వస్తున్నాయి.