Home » Badminton Player
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ క్రీడాకారులు అదరగొడుతున్నారు. పురుషుల డబుల్స్, సింగిల్స్లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.
పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి పతకాలకు సంబంధించిన ఈవెంట్లు ప్రారంభమవుతాయి. తొలిరోజు భారత్ పతకాల పట్టికలో ఖాతాతెరవాలని 140 కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు.
పారిస్ ఒలింపిక్స్ 2024 అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు ఈ విశ్వ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఒక్కో టీమ్ ఈవెంట్లో భారత్ తరపున ఒక జట్టు.. వ్యక్తిగత విభాగాల్లోనూ ఒక్కో కేటగిరీలో భారత్ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) సరికొత్తగా బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు. రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan)లో బుధవారం సాయంత్రం స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్(34)తో ద్రౌపది ముర్ము (66)సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దాదాపు ఏడాది తర్వాత ఒక ప్రధాన టోర్నీ ఫైనల్.. 2022 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత టైటిల్ గెలిచింది లేదు.. మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్.. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్
గత ఏడాది సెమీఫైనలిస్ట్ కార్లోస్ అల్కారజ్ ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లో సునాయాసంగా గెలుపొందాడు. ఆదివారం జరిగిన తొలి రౌండ్లో స్పెయిన్ స్టార్ అల్కారజ్ 6-1, 6-2, 6-1తో అమెరికా
చాలా రోజుల నుంచి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న పీవీ సింధుకు(PV Sindhu) మళ్లీ నిరాశ ఎదురైంది. మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్(Malaysia Masters 2024) మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు ఓడిపోయింది. మరోవైపు రాబోయే పారిస్ ఒలింపిక్స్కు(paris olympics 2024) ముందే ఓటమి పాలవ్వడం ఆమెను మరింత ఒత్తడిలోకి నెట్టింది.
కొందరు చేసే పనులు చూస్తే కోపం వస్తుంటుంది. మరికొందరు చేసే పనులు చూస్తే నవ్వు వస్తుంటుంది. అలాగే ఇంకొందరు చేసే పనులను చూస్తే నవ్వుతో పాటూ ఆశ్చర్యం కూడా కలుగుతుంటుంది. అంతా చేసే పనులను కొందరు విచిత్రంగా చేసి చూపిస్తుంటారు. అందులో వారి టాలెంట్ చూస్తే అంతలా ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
భారత బ్యాడ్మింటన్ అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ మహిళల జట్టు తొలిసారిగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పటికే సెమీస్ చేరి పతకం ఖరారు చేసుకున్న అమ్మాయిలు ప్రస్తుతం ఫైనల్లో అడుగుపెట్టి కనీసం సిల్వర్ పతకం ఖరారు చేసుకున్నారు.
సోషల్ మీడియాలో ఓ క్రేజీ వీడియో వైరల్ అవుతోంది. ఓ కుర్రాడు ఏకంగా బ్యాట్కు బదులు ప్లేట్ లాంటి పరికరాన్ని ఉపయోగించి బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.