• Home » Assembly elections

Assembly elections

Bihar Assembly Election: ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం

Bihar Assembly Election: ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం 8.00 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

TVK Vijay: దుష్ట పరిపాలనకు చరమగీతం పాడతాం...

TVK Vijay: దుష్ట పరిపాలనకు చరమగీతం పాడతాం...

గడిచిన నాలుగున్నరేళ్లుగా మాయమాటలతో కపట నాటకాలాడుతున్న దుష్టశక్తుల పాలనకు చరమగీతం పాడనున్నామని, వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశక్తి విలువ తెలియజేస్తామని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేత విజయ్‌ ధ్వజమెత్తారు.

TVK Vijay: ప్రత్యేక చిహ్నం కోసం టీవీకే పార్టీ దరఖాస్తు..

TVK Vijay: ప్రత్యేక చిహ్నం కోసం టీవీకే పార్టీ దరఖాస్తు..

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రత్యేక చిహ్నం కేటాయించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) విజ్ఞప్తి చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమకు ఓడ, విజిల్‌, ఆటో, క్రికెట్‌ బ్యాట్‌ తదితర 10 గుర్తుల్లో ఒకదాన్ని కేయించాల్సిందిగా మంగళవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించింది.

Minister Gajendra Singh Shekhawat: బీజేపీ ఉన్నతిలో ప్రవాసీలు కీలకం..

Minister Gajendra Singh Shekhawat: బీజేపీ ఉన్నతిలో ప్రవాసీలు కీలకం..

ఇద్దరు సభ్యుల బీజేపీ.. ఇప్పుడు దేశంలోనే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీగా నిలవడంలో ప్రవాసీల పాత్ర మరువరానిదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో స్థిరపడిన ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులతో కలిసి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనాన్ని సోమాజిగూడలోని ఓ హోటల్‌లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసింది.

EPS: పొత్తుపై టీవీకేతో మంతనాలు జరపలేదు..

EPS: పొత్తుపై టీవీకేతో మంతనాలు జరపలేదు..

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల పొత్తు గురించి సినీ నటుడు విజయ్‌ నేతృత్వంలోని టీవీకేతో చర్చలు జరపలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) వెల్లడించారు.

Jubilee Hills by-election: డీఆర్సీ సెంటర్‏కు మూడంచెల భద్రత..

Jubilee Hills by-election: డీఆర్సీ సెంటర్‏కు మూడంచెల భద్రత..

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రక్రియను నిర్వహించే యూసు్‌ఫగూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియాన్ని డిస్ర్టిబ్యూషన్‌ రిసెప్షన్‌ కౌంటింగ్‌ (డీఆర్సీ)సెంటర్‌గా మార్చి మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. అలాగే స్ట్రాంగ్‌రూమ్‌ భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షిస్తాయి.

Jubilee Hills by-election: గుడిలో ఓట్ల దండకం.. భక్తులను ఆకట్టుకునేందుకు అభ్యర్థుల ఆరాటం

Jubilee Hills by-election: గుడిలో ఓట్ల దండకం.. భక్తులను ఆకట్టుకునేందుకు అభ్యర్థుల ఆరాటం

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ తేదీ సమీపిస్తున్నా కొంతమంది అభ్యర్థుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. ఓటు బ్యాంక్‌లు కొల్లగొట్టేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆలయాలు, ప్రార్థన మందిరాలను కూడా వదలడం లేదు.

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ ఎత్తులు: డిప్యూటీ సీఎం మల్లు

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ ఎత్తులు: డిప్యూటీ సీఎం మల్లు

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయిందని.. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్‌కు బీజేపీ సరెండర్ అయిందని ఆరోపించారు.

EPS: మాజీసీఎం సంచలన కామెంట్స్.. ఆ ఉద్యోగాలకు రూ.35 లక్షల లంచం..

EPS: మాజీసీఎం సంచలన కామెంట్స్.. ఆ ఉద్యోగాలకు రూ.35 లక్షల లంచం..

రాష్ట్ర నగరపాలన, తాగునీటి సరఫరా శాఖలలో ఉద్యోగాల ఎంపికల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని, ప్రభుత్వ ఉద్యోగం కోసం రూ.35 లక్షల దాకా లంచం ఇచ్చుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోంందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ఆరోపించారు.

Chennai News: రాష్ట్రంలో 2026 ఎన్నికల తర్వాత బీజేపీ అదృశ్యం..

Chennai News: రాష్ట్రంలో 2026 ఎన్నికల తర్వాత బీజేపీ అదృశ్యం..

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ అదృశ్యమవుతుందని, డీఎంకే మళ్లీ అధికారం చేపడుతుందని మంత్రి రఘుపతి జోస్యం చెప్పారు. పుదుకోటలో గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఎస్‌ఐఆర్‌పై నవంబరు 2వ తేది అఖిలపక్ష సమావేశం తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి