• Home » Assembly elections

Assembly elections

విజయ్‌ నిర్ణయానికి కారణం అదేనా?

విజయ్‌ నిర్ణయానికి కారణం అదేనా?

అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్‌ పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలను ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలు వినిపిస్తున్నాయి.

వారి మేనిఫెస్టోను మేమెందుకు కాపీకొడతాం ?

వారి మేనిఫెస్టోను మేమెందుకు కాపీకొడతాం ?

అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టారంటూ కొంతమంది చేస్తున్న విమర్శలను డీఎంకే నాయకురాలు కనిమొళి కొట్టిపారేశా రు. వారి మేనిఫెస్టోను కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు.

స్టాలిన్‌ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు

స్టాలిన్‌ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు

డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇవే చివరి ఎన్నికలని, ఆయన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించారని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ పేర్కొన్నారు.

 యుద్ధం తమిళనాడు, ఢిల్లీ మధ్యే: ఉదయనిధి స్టాలిన్

యుద్ధం తమిళనాడు, ఢిల్లీ మధ్యే: ఉదయనిధి స్టాలిన్

అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామికి ఉద్వాసన పలకాలని, తద్వారా బీజేపీ మాయమాటలకు తమిళనాడు లొంగదని బలంగా చాటిచెప్పాలని డీఎంకే నేత, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు.

శబరిమలపై మోదీ మౌనం వెనుక కారణమదే.. రాహుల్ ఆరోపణ

శబరిమలపై మోదీ మౌనం వెనుక కారణమదే.. రాహుల్ ఆరోపణ

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు బీజేపీ పరోక్షంగా మద్దతిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పోటీ యూడీఎఫ్‌కు, సీపీఎం-బీజేపీ కంబైన్‌కు మధ్యే జరగనుందని అన్నారు.

ఏఐ వీడియోలతో అప్రమత్తంగా ఉండాలి.. అస్సాం కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం

ఏఐ వీడియోలతో అప్రమత్తంగా ఉండాలి.. అస్సాం కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం

క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టాలని, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ కార్యకర్తలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు.

నామినేషన్ వేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్

నామినేషన్ వేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంటోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సోమవారంనాడు తన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన కొలతూర్ నియోజకవర్గంలో రోడ్‌షోలో పాల్గొన్నారు.

బెంగాల్‌లో 284 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. బహ్రాంపుర్ నుంచి అధీర్ రంజన్

బెంగాల్‌లో 284 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. బహ్రాంపుర్ నుంచి అధీర్ రంజన్

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 284 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు ప్రకటించింది. బహ్రాంపుర్ అసెంబ్లీ నియోజకవర్గ నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీ విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి పోటీ చేస్తున్నారు.

రైతన్నలకు సాయం, మహిళలకు నెలవారీ గ్రాంట్.. డీఎంకే మేనిఫెస్టో

రైతన్నలకు సాయం, మహిళలకు నెలవారీ గ్రాంట్.. డీఎంకే మేనిఫెస్టో

సంక్షేమ పథకాల అమలులో తమిళనాడు అన్ని రాష్ట్రాల కంటే మందుందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. రైతులు, మహిళలు, యువతతో సహా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను మరింత విస్తరించనున్నట్టు తెలిపారు.

కాంగ్రెస్ 5 గ్యారంటీలు ప్రకటించిన ఖర్గే

కాంగ్రెస్ 5 గ్యారంటీలు ప్రకటించిన ఖర్గే

అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు నెలవారీ నగదు బదిలీతో పాటు, వారు వ్యాపారం చేసుకునేందుకు, వ్యాపార విస్తరణకు అదనంగా రూ.50,000 సాయం చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి