Home » Asia Cup
ఆసియా కప్ ఫైనల్స్లో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న పాక్పై అభిమానులు మండిపడుతున్నారు. పులితో పెట్టుకుని పాక్ దెబ్బైపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఓ రేంజ్లో ట్రోలింగ్కు దిగుతున్నారు.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన అభిషేక్ శర్మ హావెల్ హెచ్9 కారును బహుమతిగా అందుకున్నారు. మరి ఈ ఎస్యూవీ ప్రత్యేకతలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
తాజా ఆసియా కప్లో రింకూ సింగ్ ఒకే ఒక బాల్ ఆడాడు. కేవలం ఒక్క బంతి మాత్రమే ఆడి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆదివారం పాకిస్థాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో చివరి ఓవర్లో బ్యాటింగ్కు వచ్చిన రింకూ బౌండరీ బాది టీమిండియాకు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.
ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో పాకిస్థాన్పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అసమాన పోరాటంతో పాకిస్థాన్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి విజయ కేతనం ఎగురవేసింది. ఈ టోర్నీలో భారత్ చేతిలో వరుసగా మూడు సార్లు పాకిస్థాన్ ఓడిపోయింది.
ఆసియా కప్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఒకే టోర్నీలో పాకిస్థాన్ను మూడు సార్లు ఓడించింది. తొమ్మిదోసారి ఆసియా కప్ చేజిక్కించుకుంది. అయితే మ్యాచ్ అనంతరం దుబాయ్ మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది.
మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే టీమిండియా స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా ఆదివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో తనదైన సెలబ్రేషన్తో ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్లో పాక్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుకు గట్టి రిటార్ట్ ఇచ్చాడు
దుబాయ్లో రాత్రి జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ గెలిచిన అనంతరం ట్రోఫీని తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించి సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రోఫీని పాకిస్తాన్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఇస్తుండంతో..
పాక్ 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మిడిల్ ఓవర్స్లో తీవ్రంగా తడబడి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
పాక్ పటిష్ఠ స్థితిలో కనిపిస్తోంది. పది ఓవర్లు ముగిసేసరికి పాక్ ఒక వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు శుభారంభాన్ని ఇచ్చాడు.
ఆసియా కప్ ఫైనల్స్ పోరు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ బౌలింగ్ ఎంచుకున్నాడు.