Home » Artificial Intelligence
మనిషి బుర్రకు పని చెప్పే రోజులు పోయాయి. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ మనిషి బుర్రకు పని చెప్పకుండా చేస్తోంది. అద్భుతాలు సృష్టిస్తోంది. తాజాగా, ఓ మనిషి ప్రాణాలను ఏఐ కాపాడింది.
ప్రస్తుత ఏఐ ఏజెంట్లకు భిన్నంగా స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే ఓ ఏఐ ఏజెంట్ను చైనా స్టార్టప్ సంస్థ రూపొందించింది. ప్రస్తుతం శాస్త్రప్రపంచంలో ఇదో సంచలనంగా మారివంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్లో కూడా పోటీ క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే కొత్తగా మార్కెట్లోకి మరో ఏఐ వచ్చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
AI ChatBots News: ఇది సైన్స్ ఫిక్షన్ కథ కాదు... నిజంగానే జరిగిన సంఘటన.. రెండు AI చాట్బాట్స్ మనుషులు మాట్లాడుకునే భాషను వదిలి, ఒకదానితో ఒకటి అవి మాత్రమే అర్థం చేసుకునే రహస్య భాషలో సంభాషించాయి. అవును.. ఇది మనం ఊహించిన భవిష్యత్తు కాదు.. ఇప్పటికే జరుగుతున్న వాస్తవం..
ప్రపంచగతిని మార్చబోతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో తెలంగాణ విద్యార్థులు, పరిశ్రమల్లో నిపుణులు, ప్రభుత్వ అధికారులు మొత్తం 1.2 లక్షల మందికి శిక్షణ ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి ముందడుగు పడింది.
ఇటివల మార్కెట్లోకి వచ్చిన చైనా ఏఐ డీప్సీక్ గురించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కంపెనీ ఓపెన్ ఇంటర్నెట్లో సున్నితమైన డేటాను భారీగా బహిర్గతం చేసిందని ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ 'విజ్' చెప్పింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రముఖ టెక్ సంస్థ OpenAI ఇబ్బందుల్లో పడింది. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించి ఈ సంస్థ కంటెంట్ తీసుకుంటుందని ప్రముఖ భారతీయ మీడియా సంస్థలు ఈ కంపెనీపై వ్యాజ్యాలను దాఖలు చేశాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
డిజిటల్ రంగంలో ఏఐ పరిధి వాయు వేగంతో పెరుగుతోంది. మొబైల్ ఫోన్లలో అందుబాటులోకి వస్తున్న ఏఐ చాలా పనులను సులభతరం చేస్తోంది. ఏఐ చాట్బాట్ల సాయంతో చాలా పనులు సులభంగా జరిగిపోతున్నాయి.
భవిష్యత్తు మీరు ఇప్పటి నుంచే పెట్టుబడులు చేస్తే తర్వాత ఆర్థిక అవసరాల కోసం సమస్య ఉండదు. అయితే ఇప్పటికే కోటి రూపాయల కోసం పొదుపు చేయడం ప్రారంభించిన వారు 2050 నాటికి దీని విలువ ఎంత ఉంటుందనే ప్రశ్నకు ఏఐ కీలక సమాధానం చెప్పింది.
గత కొద్ది నెలలుగా అనేక టెక్ కంపెనీలు ఏఐపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయి. దీంతోపాటు అనేక మంది ఉద్యోగులను సైతం తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏఐ పెట్టుబడుల గురించి ప్రముఖ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MIT) ప్రొఫెసర్, ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు చేశారు.