Home » Artificial Intelligence
వచ్చే ఐదేళ్లల్లో భారత ఐటీ, బీపీఓ రంగాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని టెక్ ఆంత్రప్రెన్యూర్ వినోద్ ఖోస్లా అన్నారు. ఉద్యోగాల లభ్యతపై పెను ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
మరో ఏడాదిలో చాలా వరకూ వైట్ కాలర్ జాబ్స్ కనుమరుగవుతాయని మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్ సులేమాన్ తెలిపారు. రాబోయే రోజుల్లో పనివిధానం భారీ మార్పులకు లోనవుతుందని చెప్పారు.
త్వరలో భారత్లో జరగనున్న ఏఐ సమ్మిట్కు సిలికాన్ వ్యాలీ అతిరథ మహారథులు అందరూ క్యూకడుతున్నారు. మరి భారత్కు టెక్ కంపెనీలు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఏఐ ప్రభావంతో ఐటీ రంగంలో సంప్రదాయక ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు పోతాయని ప్రముఖ ఇన్వెస్టర్ రమేశ్ దమానీ హెచ్చరించారు. అయితే, ఈ ఉద్యోగాల స్థానంలో జీసీసీలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు.
ఏఐ ఆధారిత వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని ఎస్ఏపీ సంస్థ సీఈఓ క్రిస్టియన్ క్లైన్ అన్నారు. మరో రెండు మూడేళ్లల్లో కీబోర్డ్స్ కనుమరుగవుతాయని చెప్పారు.
హెచ్ఐవీ సోకకుండా ఉండేందుకు ఏఐ సలహా పాటించిన ఓ వ్యక్తి చివరకు ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న ఉదంతం తాజాగా ఢిల్లీలో వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఏఐ సలహాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
మైక్రోసాఫ్ట్ షేర్ విలువ గురువారం ఏకంగా 12 శాతం మేర పతనమైంది. సంస్థ మార్కెట్ విలువ ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. మార్కెట్ క్యాప్లో ఏకంగా 424 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి.
దయచేసి తన ఫొటోలను మార్ఫింగ్, ఎడిట్ చేయవద్దని ఎక్స్ ఏఐ ఫ్లాట్ఫామ్ గ్రోక్ను భారత మహిళా క్రికెటర్ ప్రతీకా రావల్ కోరింది. ఇటీవల ఎక్స్వేదికగా ఫొటోలను ఎడిట్ చేయడం, మార్ఫ్ చేయడం ట్రెండింగ్గా మారిన సంగతి తెలిసిందే. కొన్ని ఫొటోల నుంచి వ్యక్తులను తీసేయడం, డ్రెస్ కలర్స్ను మార్చడం వంటి పనులను నెటిజన్లు గ్రోక్ సాయంతో చేశారు.
ఈ ఏడాది ఏఐ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఏఐ రంగంలో సంభవించిన ముఖ్యమార్పులు ఏవో తెలుసుకుందాం పదండి.
ఏఐ సాంకేతిక అభివృద్ధి, వినియోగంలో అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ విషయాన్ని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నివేదిక తాజాగా వెల్లడించింది.