• Home » AP Politics

AP Politics

 జగన్ సిగ్గులేకుండా విరూపాక్షిని సమర్థిస్తున్నారు.. మంత్రి ధ్వజం

జగన్ సిగ్గులేకుండా విరూపాక్షిని సమర్థిస్తున్నారు.. మంత్రి ధ్వజం

అమరావతి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి చేసిన ఘోరాన్ని ఖండించకపోగా... జగన్ సిగ్గులేకుండా సమర్థిస్తున్నారని ధ్వజమెత్తారు.

అభివృద్ధి కార్యక్రమాలు జగన్‌కు  నచ్చవు: ఎంపీ కలిశెట్టి

అభివృద్ధి కార్యక్రమాలు జగన్‌కు నచ్చవు: ఎంపీ కలిశెట్టి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే జగన్‌కు నచ్చవని విమర్శించారు.

అంబటి రాంబాబుపై సీఐడీ కేసు

అంబటి రాంబాబుపై సీఐడీ కేసు

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు సంకెళ్లు వేసినట్లు ఆయన అభ్యంతరకర వీడియోను రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.

‘సాక్షి’పై కేసుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

‘సాక్షి’పై కేసుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

విజయవాడ ఎన్టీఆర్‌ పోలీసు కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖర్‌బాబుపై ఆధారరహిత ఆరోపణలు ప్రచురించినట్లు పేర్కొంటూ సాక్షి దినపత్రిక ప్రచురణకర్త, రెసిడెంట్‌ ఎడిటర్‌, రిపోర్టర్‌తో పాటు ప్రచురణకు బాధ్యులైన ఇతరులపై కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.

జగన్‌ విధ్వంసం దిద్దుబాట!

జగన్‌ విధ్వంసం దిద్దుబాట!

రాష్ట్రంలో 2019-24 కాలంలో వైసీపీ ప్రభుత్వం సాగించిన ప్రాజెక్టుల విధ్వంసాన్ని సరిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. జగన్‌ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా శిథిలావస్థకు చేరిన ఎత్తిపోతల పథకాలను తిరిగి గాడినపెట్టనున్నారు.

జనం ఛీకొట్టినా జగన్‌ అంతే

జనం ఛీకొట్టినా జగన్‌ అంతే

ప్రజలు ఛీకొట్టినా జగన్‌ తీరు మాత్రం మారడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్‌ లాంటి నేర మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకులకు ఏమాత్రం ఇష్టం ఉండదన్నారు.

పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ట

పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ట

మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, కానీ జగన్‌ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మంత్రి లోకేశ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పోలీసులనే భయపెట్టి.. మహిళా ఎస్‌ఐని చుట్టుముట్టి!

పోలీసులనే భయపెట్టి.. మహిళా ఎస్‌ఐని చుట్టుముట్టి!

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం పర్యటన పోలీసులనే భయపెట్టేలా సాగింది. జగన్‌ వెంట వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోలేదు.

నేడు శ్రీకాకుళం జైలుకు జగన్‌.. అప్పలరాజుకు పరామర్శ

నేడు శ్రీకాకుళం జైలుకు జగన్‌.. అప్పలరాజుకు పరామర్శ

వైసీపీ అధినేత జగన్‌ గురువారం శ్రీకాకుళం జిల్లా జైలుకు వెళ్లనున్నారు. రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖత్‌ ద్వారా పరామర్శించనున్నారు.

మరో 15 ఏళ్లు కూటమితో నవ్యాంధ్రలో స్వర్ణయుగం

మరో 15 ఏళ్లు కూటమితో నవ్యాంధ్రలో స్వర్ణయుగం

మరో 15 ఏళ్లపాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటే.. నవ్యాంధ్రలో స్వర్ణయుగం సాకారం అవుతుందని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి