• Home » AP Police

AP Police

NTR district Students Missing: విద్యార్ధులు మిస్సింగ్.. తెల్లార్లు శ్రమించి గుర్తించిన పోలీసులు

NTR district Students Missing: విద్యార్ధులు మిస్సింగ్.. తెల్లార్లు శ్రమించి గుర్తించిన పోలీసులు

విద్యార్థుల ఆచూకీ కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఎట్టకేలకు విద్యార్థులు సురక్షితంగా ఉండడంతో పోలీసులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Palanadu Train Rape Case: రైల్లో మహిళపై అత్యాచారం.. పోలీసులకు చిక్కిన నిందితుడు

Palanadu Train Rape Case: రైల్లో మహిళపై అత్యాచారం.. పోలీసులకు చిక్కిన నిందితుడు

సంత్రగచ్చి - చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కదులుతున్న రైల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్‌ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ(35)పై నిందితుడు జొన్నలగడ్డ రాజారావు అత్యాచారంచేశాడు. వివరాళ్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి రాజమండ్రి స్టేషన్‌లో సంత్రగచి స్పెషల్‌ రైల్లోని మహిళా బోగీలో ఎక్కింది.

Female Passenger On Rash Behavior: ఆర్టీసీ బస్సులో మహిళ వీరంగం.. ఏం చేసిందంటే..

Female Passenger On Rash Behavior: ఆర్టీసీ బస్సులో మహిళ వీరంగం.. ఏం చేసిందంటే..

ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో పరిటాల గ్రామానికి చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు వీరంగం సృష్టించింది. జగ్గయ్యపేట డిపోనకు చెందిన బస్సులో విజయవాడ వైపు వెళ్తున్న బస్సులో ఎక్కింది సదరు మహిళ.

Alampur Traffic Diversion: ప్రయాణికులకు అలర్ట్.. అలంపూర్ చౌరస్తా నుంచి దారి మళ్లింపు

Alampur Traffic Diversion: ప్రయాణికులకు అలర్ట్.. అలంపూర్ చౌరస్తా నుంచి దారి మళ్లింపు

ప్రస్తుతం ఆ రూట్‌లో వెళ్లే భారీ వాహనాలను దారి మళ్లింపు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్తిగా వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.

Tirupati Forest Land Scam: 300 ఎకరాల భూములకు అక్రమ పట్టాలు.. ఏడుగురు అధికారులపై వేటు..

Tirupati Forest Land Scam: 300 ఎకరాల భూములకు అక్రమ పట్టాలు.. ఏడుగురు అధికారులపై వేటు..

గత వైసీపీ ప్రభుత్వం హయాంలో చెన్నైకు చెందిన వ్యక్తులకు అప్పటి తహసీల్దార్ రామాంజనేయులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సురేష్, వీఆర్వోలు రాఘవేంద్ర, భార్గవ్, గ్రామ సర్వేయర్ వెంకటేష్, వ్యవసాయ/ఉద్యాన ఏంపీఈ పుట్టా పూర్ణచందునాయుడు, కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ పట్టాలు సృష్టించినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

AP DGP on PM Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

AP DGP on PM Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లా పర్యటనలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. పోలీసు అధికారులు ప్రణాళిక ప్రకారం సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు.

 Fake Liquor Case: మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం

Fake Liquor Case: మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం

మొలకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టై మదనపల్లి జైల్లో రిమాండ్‌లో ఉన్న పదిమంది నిందితులను ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి అనుమతించింది తంబళ్లపల్లి కోర్టు. అయితే, మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.

AP Police Action On YCP:వైసీపీ తప్పుడు ప్రచారంపై ఏపీ పోలీసుల యాక్షన్

AP Police Action On YCP:వైసీపీ తప్పుడు ప్రచారంపై ఏపీ పోలీసుల యాక్షన్

సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపైన, ఎక్సైజ్ అధికారులపైన వైసీపీ సభ్యులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎక్సైజ్ సీఐ మండవల్లి రామచంద్ర ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏఎస్పీ రవిమనోహర్ ఆచారి తెలిపారు.

Sudhir Reddy on Rayudu Case: ఎవర్నీ వదిలేది లేదు.. బొజ్జల సుధీర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Sudhir Reddy on Rayudu Case: ఎవర్నీ వదిలేది లేదు.. బొజ్జల సుధీర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

కావాలనే తనపై కొంతమంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుత డ్రైవర్ రాయుడు పేరుతో విడుదలైన వీడియోపై విచారణ జరగాలని కోరారు.

AP High Court ON Police: ఏపీ పోలీస్ శాఖ ఇలాగేనా.. హైకోర్టు ప్రశ్నల వర్షం

AP High Court ON Police: ఏపీ పోలీస్ శాఖ ఇలాగేనా.. హైకోర్టు ప్రశ్నల వర్షం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖను మూసివేయడం మేలని ఏపీ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో డీజీపీ, పోలీసు శాఖ నిద్రపోతోందని.. పోలీసు వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది ఏపీ హైకోర్టు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి