• Home » AP Police

AP Police

 తిరుపతిలో నవ దంపతులపై దాడి.. అసలు ఏం జరిగిందంటే..?

తిరుపతిలో నవ దంపతులపై దాడి.. అసలు ఏం జరిగిందంటే..?

తిరుపతిలో నవదంపతులపై దాడి జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతులపై పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు.

ఇన్విజిబుల్ పోలీస్.. విజిబుల్ పోలీసింగ్‌ విధానానికి ప్రాధాన్యం: సీఎం చంద్రబాబు

ఇన్విజిబుల్ పోలీస్.. విజిబుల్ పోలీసింగ్‌ విధానానికి ప్రాధాన్యం: సీఎం చంద్రబాబు

ఏపీ పోలీస్ రిట్రీట్–2026 ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీస్ వ్యవస్థను ఆధునీకరించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు కొత్త విధానాలు అవలంబించాలని అన్నారు.

దేవతా విగ్రహాలపై దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు: మంత్రి ఆనం

దేవతా విగ్రహాలపై దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు: మంత్రి ఆనం

తిరుమలలోని ఆంజనేయస్వామి విగ్రహ అపహరణ కేసును 24 గంటల్లోనే ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులను ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభినందించారు.

విశాఖలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

విశాఖలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం సమీప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనం నుంచి సరుకును అన్‌లోడ్ చేస్తున్న కళాసిలను రెడీమిక్స్ కాంక్రీట్ (RMC) లారీ ఢీకొట్టింది.

నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్: హోం మంత్రి అనిత

నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్: హోం మంత్రి అనిత

వాక్ స్వాతంత్య్రం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు అని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. అయితే ఆ స్వేచ్ఛను బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం

మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాఘవేంద్రస్వామి దర్శనం కోసం రవిశెట్టి కుటుంబ సభ్యులతో బయలుదేరారు.

గాజువాకలో దారుణం.. కుమార్తెపై తండ్రి అఘాయిత్యం

గాజువాకలో దారుణం.. కుమార్తెపై తండ్రి అఘాయిత్యం

విశాఖపట్నం నగరంలోని గాజువాక పరిధిలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

గుంటూరు ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్

గుంటూరు ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్

గుంటూరులో ఓ మహిళపై దాడికి పాల్పడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత సీరియస్ అయ్యారు.

ఆ ఘటనలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలి: పవన్ కల్యాణ్

ఆ ఘటనలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలి: పవన్ కల్యాణ్

కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలం మూలపేట ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సాయికృష్ణ  కేసు.. విచారణను 23కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

సాయికృష్ణ కేసు.. విచారణను 23కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి