• Home » AP Police

AP Police

మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. జోగి రమేశ్‌పై కేసు నమోదు

మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. జోగి రమేశ్‌పై కేసు నమోదు

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేయడంపై ఈ కేసు నమోదైంది.

గుంటూరులో హైటెన్షన్.. అంబటికి నిరసన సెగ..

గుంటూరులో హైటెన్షన్.. అంబటికి నిరసన సెగ..

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుకు గుంటూరులో నిరసన సెగ తగిలింది. చిల్లీస్ సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై తెలుగుదేశం నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ప్రభుత్వానికి సిట్ లేఖ

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ప్రభుత్వానికి సిట్ లేఖ

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మరోసారి రాజకీయంగా, పరిపాలనాపరంగా వేడెక్కింది. ఈ సున్నితమైన అంశంపై ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. సర్కార్‌కి కీలక లేఖ రాయడం ఇప్పుడు ఏపీవ్యాప్తంగా చర్చనీయాంశమైంది..

కెమికల్స్ వాడి శ్రీవారి లడ్డూ తయారు చేశారు.. జగన్ అండ్‌కోపై  మంత్రి సత్యకుమార్ ధ్వజం

కెమికల్స్ వాడి శ్రీవారి లడ్డూ తయారు చేశారు.. జగన్ అండ్‌కోపై మంత్రి సత్యకుమార్ ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో తిరుపతి లడ్డూను కల్తీ చేశారని.. ఆ పాపం జగన్‌ అండ్‌కోదేనని ధ్వజమెత్తారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీశారు.. జగన్‌పై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఫైర్

హిందువుల మనోభావాలను దెబ్బతీశారు.. జగన్‌పై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి పాపం జగన్‌దేనని ధ్వజమెత్తారు.

జగన్ హయాంలో ఏపీని గంజాయి మయంగా మార్చారు: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

జగన్ హయాంలో ఏపీని గంజాయి మయంగా మార్చారు: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఏపీని గంజాయి మయంగా మార్చారని ధ్వజమెత్తారు.

శ్రీశైలంలో భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు

శ్రీశైలంలో భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. శ్రీశైలం టోల్‌గేట్ వద్ద చేపట్టిన తనిఖీల్లో రూ.30 లక్షల నగదు పట్టుబడింది.

నెల్లూరు జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు..

నెల్లూరు జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు..

నెల్లూరు జిల్లా నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు ఆదివారం మెరుపు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ పోలీసు సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

తిరుపతిలో అడ్మిషన్ పేరుతో ఆన్‌లైన్ మోసం

తిరుపతిలో అడ్మిషన్ పేరుతో ఆన్‌లైన్ మోసం

తిరుపతిలో విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న ఒక మహిళను సైబర్ నేరగాళ్లు నమ్మించి భారీగా నగదు కాజేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఒక ప్రకటన ద్వారా బాధితురాలిని మోసం చేశారు.

టీడీపీ నేత బంగారయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు.. వైసీపీ నేతల అరెస్ట్

టీడీపీ నేత బంగారయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు.. వైసీపీ నేతల అరెస్ట్

కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో జరిగిన తెలుగుదేశం పార్టీ నేత బంగారయ్య హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేగంగా స్పందించారు. రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి 12 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి