• Home » AP Police

AP Police

హిందువుల మనోభావాలను దెబ్బతీశారు.. జగన్‌పై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఫైర్

హిందువుల మనోభావాలను దెబ్బతీశారు.. జగన్‌పై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి పాపం జగన్‌దేనని ధ్వజమెత్తారు.

జగన్ హయాంలో ఏపీని గంజాయి మయంగా మార్చారు: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

జగన్ హయాంలో ఏపీని గంజాయి మయంగా మార్చారు: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఏపీని గంజాయి మయంగా మార్చారని ధ్వజమెత్తారు.

శ్రీశైలంలో భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు

శ్రీశైలంలో భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. శ్రీశైలం టోల్‌గేట్ వద్ద చేపట్టిన తనిఖీల్లో రూ.30 లక్షల నగదు పట్టుబడింది.

నెల్లూరు జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు..

నెల్లూరు జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు..

నెల్లూరు జిల్లా నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు ఆదివారం మెరుపు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ పోలీసు సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

తిరుపతిలో అడ్మిషన్ పేరుతో ఆన్‌లైన్ మోసం

తిరుపతిలో అడ్మిషన్ పేరుతో ఆన్‌లైన్ మోసం

తిరుపతిలో విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న ఒక మహిళను సైబర్ నేరగాళ్లు నమ్మించి భారీగా నగదు కాజేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఒక ప్రకటన ద్వారా బాధితురాలిని మోసం చేశారు.

టీడీపీ నేత బంగారయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు.. వైసీపీ నేతల అరెస్ట్

టీడీపీ నేత బంగారయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు.. వైసీపీ నేతల అరెస్ట్

కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో జరిగిన తెలుగుదేశం పార్టీ నేత బంగారయ్య హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేగంగా స్పందించారు. రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి 12 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు సిట్ కస్టడీ

ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు సిట్ కస్టడీ

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విచారణలో సిట్ అధికారులు వేగం పెంచారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులను విచారించడం ద్వారా ఈ కుంభకోణంలో ఎవరెవరి హస్తం ఉంది, నిధుల మళ్లింపు ఎలా జరిగింది అనే కోణంలో సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.

అనంతలో 'మత్తు' కలకలం.! విద్యార్థులే లక్ష్యంగా రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా

అనంతలో 'మత్తు' కలకలం.! విద్యార్థులే లక్ష్యంగా రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పాఠశాలల్లో టీచర్లు, స్టూడెంట్స్ మధ్య రిలేషన్‌పై అంతర్గతంగా కెరీర్ గైడర్స్ సర్వే చేస్తోంది. ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

మహిళా కానిస్టేబుల్‌ను అభినందించిన హోంమంత్రి అనిత

మహిళా కానిస్టేబుల్‌ను అభినందించిన హోంమంత్రి అనిత

కాకినాడలోని కెనాల్ రోడ్డులో గత శనివారం భారీ ట్రాఫిక్ జామ్ కాగా.. మహిళా కానిస్టేబుల్ జయశాంతి దానిని క్లియర్ చేశారు. ఈ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందిస్తూ.. ఆమెకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.

Pinnelli Brothers: మరోసారి పోలీస్ కస్టడీకి పిన్నెల్లి సోదరులు

Pinnelli Brothers: మరోసారి పోలీస్ కస్టడీకి పిన్నెల్లి సోదరులు

పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులను పల్నాడు జిల్లా పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి