• Home » AP Police

AP Police

ఎన్ని రోజులు జైల్లో పెట్టినా వెనక్కు తగ్గను: అంబటి రాంబాబు

ఎన్ని రోజులు జైల్లో పెట్టినా వెనక్కు తగ్గను: అంబటి రాంబాబు

18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తాను ఉన్నానని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కక్షగట్టి తనను జైల్లో పెట్టారని ఆరోపించారు.

బస్సుల సీటింగ్ సమస్య.. లవర్ కోసం ఎంత పనిచేశాడంటే..

బస్సుల సీటింగ్ సమస్య.. లవర్ కోసం ఎంత పనిచేశాడంటే..

లవర్ కోసం ప్రైవేట్ ట్రావెల్ బస్ సిబ్బందిపై ఓ యువకుడు దాడి చేశాడు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఏపీలో ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పోలీసుల ఉక్కుపాదం..

ఏపీలో ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పోలీసుల ఉక్కుపాదం..

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, ఆన్‌లైన్ జూదం, బెట్టింగ్ కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా తిరుపతి నగరంలో ఒక ప్రధాన బెట్టింగ్ కేంద్రాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు..

అత్యాచారయత్నం కేసులో ఏపీ అసెంబ్లీ ఉద్యోగి అరెస్ట్..

అత్యాచారయత్నం కేసులో ఏపీ అసెంబ్లీ ఉద్యోగి అరెస్ట్..

ఏపీ అసెంబ్లీ ఉద్యోగి బీకే మునిరాజాని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. అతడికి విజయవాడ కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది.

నకిలీ మద్యం కేసులో.. మరో నిందితుడికి బెయిల్

నకిలీ మద్యం కేసులో.. మరో నిందితుడికి బెయిల్

నకిలీ మద్యం కేసులో నిందితుడు సుదర్శన్‌కు బెయిల్ మంజూరైంది. ఇబ్రహీంపట్నం, ములకలచెరువుల్లో నకిలీ మద్యం తయారు చేసినట్లు అతడిపై అభియోగాలు ఉన్నాయి.

కృష్ణా జిల్లాలో దారుణం… నాలుగేళ్ల చిన్నారిపై..

కృష్ణా జిల్లాలో దారుణం… నాలుగేళ్ల చిన్నారిపై..

కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలంలో అమానుష ఘటన వెలుగుచూసింది. నాలుగేళ్ల బాలికపై.. వరసకు పెదనాన్న అయ్యే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు

సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై జరుగుతున్న సామాజిక మాధ్యమాల దుష్ప్రచారంపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇలా ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

చిత్తూరు శివారులోని ఇరువరం సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌ కారుపై పడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని చిత్తూరు జిల్లా పోలీసులు తెలిపారు.

 విదేశీ ఉద్యోగం పేరుతో యువకులకు టోకరా

విదేశీ ఉద్యోగం పేరుతో యువకులకు టోకరా

పశ్చిమ గోదావరి జిల్లాలో నిరుద్యోగులే లక్ష్యంగా కేటుగాళ్లు పంజా విసిరారు. విదేశాల్లో ఉద్యోగం, లక్షల్లో జీతం అంటూ కలలు చూపించి, అమాయకుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. నర్సాపురం నియోజకవర్గంలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.

అంబటి రాంబాబుపై పీటీ వారెంట్‌.. కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

అంబటి రాంబాబుపై పీటీ వారెంట్‌.. కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా వివాదంలో వైసీపీ నేత అంబటి రాంబాబును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. జనసేన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పీటీ వారెంట్ కారణంగా ఈ చర్య తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి