Home » AP News
రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం డేటా సెంటర్లకు కేంద్రంగా మారుతోంది. గూగుల్ డేటా సెంటర్ ప్రతిపాదన..
ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ భేటీ అయ్యారు.
కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలో ఉప్పాడ సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటోంది. దీంతో తీర ప్రాంతం కోతకు గురవుతోంది.
గంజాయి ముఠా చేతిలో ప్రాణాలు కోల్పోయిన సీపీఎం నాయకుడు పెంచలయ్య కుటుంబ పోషణకు తన వంతుగా రూ.10 లక్షలు అందచేస్తున్నట్టు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు.
మద్యం అమ్మకాల్లో ఏటా 8 నుంచి 10శాతం వరకు వృద్ధి రేటు నమోదవుతుంది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరంలో అది 5శాతానికే పరిమితమైంది.
రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ర్టీస్ కోసం మరికొంత భూమి అవసరం అవుతుంది
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానంతో విద్య, వైద్య వ్యవస్థలు చిన్నాభిన్నమైపోయాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య బుధవారం విమర్శించారు.
విశాఖపట్నంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ‘మహా సాగర్’ పేరుతో భారీఎత్తున నేవీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో తీగ లాగే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
రైతు ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లా ఉండాలి. అరకు కాఫీకి ఇవాళ ఆ బ్రాండ్ లభించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి.