• Home » AP News

AP News

ప్రభుత్వ ఆదాయానికి గండికొడితే సహించం

ప్రభుత్వ ఆదాయానికి గండికొడితే సహించం

నిబంధనలు అతిక్రమించి ప్రభుత్వ ఆదాయాలకు గండికొడితే ఎంతటి వారినైనా సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ హెచ్చరించారు.

గడువులోపు అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్‌

గడువులోపు అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్‌

ప్రజా ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ధతో నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

పది మూల్యాంకనం ఆరంభం

పది మూల్యాంకనం ఆరంభం

నంద్యాల ఎస్‌డీఆర్‌ పాఠశాలలో పదో తరగతి జవాబుపత్రాల మూల్యాం కనం ప్రారంభమైంది.

పిఠాపురం ప్రజలకు గుడ్ న్యూస్.. పవన్ చొరవతో రూ.37.25 కోట్లు విడుదల

పిఠాపురం ప్రజలకు గుడ్ న్యూస్.. పవన్ చొరవతో రూ.37.25 కోట్లు విడుదల

కాకినాడ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృషి ఫలించింది. పిఠాపురం రైల్వేస్టేషన్‌కి మహర్దశ పట్టింది. డిప్యూటీ సీఎం ప్రయత్నాల మేరకు 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌' పరిధిలోకి పిఠాపురం రైల్వేస్టేషన్ చేరింది.

విద్యార్థులతో పనులు.. ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్

విద్యార్థులతో పనులు.. ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట జడ్పీ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు రెండ్రోజుల కిందట విద్యార్థులతో పనులు చేయించారు. పనులు చేస్తుండగా 8వ తరగతి విద్యార్థి మణికంఠ చేతికి తీవ్రగాయమైంది.

గాడిదకు బదులు గుర్రం మాంసం.. మూడు జిల్లాల్లో సాగుతున్న వ్యాపారం..

గాడిదకు బదులు గుర్రం మాంసం.. మూడు జిల్లాల్లో సాగుతున్న వ్యాపారం..

గాడిద మాంసం పేరుతో గుర్రం మాంసం విక్రయిస్తున్న ముఠాను ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

జలమే జీవం

జలమే జీవం

ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. నీటి భద్రతతోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి

ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి

ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని, విజయవాడను సినీ రాజధానిగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు.

అధికారులపై పేర్ని వ్యాఖ్యలు సరికాదు: ఏపీజేఏసీ

అధికారులపై పేర్ని వ్యాఖ్యలు సరికాదు: ఏపీజేఏసీ

ప్రభుత్వ అధికారులపై వైసీపీ నేత పేర్ని నాని చేస్తున్న అవమానకరమైన, వ్యంగ్యమైన, బెదిరింపు వ్యాఖ్యలను ఏపీ జేఏసీ అమరావతి తీవ్రంగా ఖండించింది.

అమరావతికి కేంద్రం అండ: మాధవ్‌

అమరావతికి కేంద్రం అండ: మాధవ్‌

అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం అన్నివిధాలా అండగా నిలుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి