• Home » AP News

AP News

అనంతబాబుతో పోలీసుల కుమ్మక్కు

అనంతబాబుతో పోలీసుల కుమ్మక్కు

సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ్‌భాస్కర్‌ (అనంతబాబు) డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడు అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని తేల్చింది.

జగన్‌.. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా?

జగన్‌.. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా?

‘కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం.. ప్రజల ప్రయోజనాలను కాలరాస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ పోరాడాలి. కానీ రాష్ట్రంలోని పేదల ప్రయోజనాలకన్నా జగన్‌కు మోదీ ప్రయోజనమే మిన్నగా ఉంది.

‘కల్తీ నెయ్యి’లో వారి పాపం తేల్చండి

‘కల్తీ నెయ్యి’లో వారి పాపం తేల్చండి

తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) కల్తీ నెయ్యి సరపరా ఉదంతంలో నాటి బోర్డు సభ్యులు, అధికారుల వైఫల్యాలు, తప్పిదాలను తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

‘కల్తీ’ నుంచి తప్పించుకునేందుకే హెరిటేజ్‌పై బురద: పల్లా

‘కల్తీ’ నుంచి తప్పించుకునేందుకే హెరిటేజ్‌పై బురద: పల్లా

తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణం నుంచి తప్పించుకోవడానికే హెరిటేజ్‌పై వైసీపీ బురదచల్లుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి

చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జేసీ నూరుల్‌ ఖమర్‌ అధికారులను ఆదేశించారు.

అందుబాటులో నూతన వైద్య విధానాలు

అందుబాటులో నూతన వైద్య విధానాలు

ముకలు, కీళ్ల సమస్యలకు ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయని, వీటి వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉందని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డాక్టర్‌ జి.రఘునందన్‌ అన్నారు.

మామిడీలా

మామిడీలా

బనగానపల్లె మామిడి(బంగినపళ్లకు)కి దేశవ్యాప్తంగా ఎంతో పేరుంది. రాష్ట్రంలో పం డించే మామిడిలో 70 శాతం బంగినపల్లి రకానికి చెందిన వాటినే పండిస్తున్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ హెచ్చరించారు.

ఐఐఐటీ డీఎం సేవలు అమోఘం

ఐఐఐటీ డీఎం సేవలు అమోఘం

: కర్నూలు ఐఐఐటీ డీఎం అతి తక్కువ కాలంలోనే మౌలిక సదుపాయాలను స్థాపించిందని, త్వరలోనే దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటిగా అవతరిస్తుందని పూణె డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ టెక్నాలజీ వైస్‌ చాన్స్‌లర్‌, డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ మాజీ జనరల్‌ డైరెక్టర్‌ డా. బీహెచ్‌వీఎస్‌ నారాయణమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు.

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయండి

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయండి

ఆళ్లగడ్డలో మార్చి 14న జరిగే జాతీయ లోక్‌ ఆదాలత్‌ ను విజయవంతం చేయాలని జిల్లా ఐదో అదనపు న్యాయాధికారి అమ్మన్నరాజా తెలిపారు. శుక్రవారం పట్టణంలో పోలీస్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి