Home » AP News
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లను నెట్ జీరో అండ్ హెల్దీ క్యాంపస్(ఎన్జెడ్హెచ్సీ)లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బెనెక్స్ కామ్ గ్రూపు ద్వారా ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతూ పట్టుబడి రిమాండ్ ఖైదీలుగా ఉన్న 11 మందికి విజయవాడ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ను పొడిగించింది.
ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల కంటెంట్ను ఇటీవల బయటకు లీక్ చేసిన నేపథ్యంలో పాఠశాల విద్య పరిధిలోని సేల్(విక్రయించే పుస్తకాల) ముద్రణను పునఃపరిశీలించాలని...
రైలులో ఓ ప్రయాణికురాలి ప్రసవ వేదన సమాచారం తెలుసుకున్న విజయవాడ టీటీఐ (మౌలిక సదుపాయాలు), వెంటనే స్పందించి, మహిళకు సుఖవంతంగా కాన్పు చేయటంలో సహకరించారు.
సామాజిక అవసరాలకు అనుగుణంగా పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరమైన అభివృద్ధి సాధించే బలమైన సామర్థ్యం రాష్ట్రానికి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో జిల్లా-సెషన్స్ జడ్జిస్థాయి కోర్టులు 12, సివిల్జడ్జి(సీనియర్ డివిజన్) కోర్టులు 25, సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) కోర్టులు 59 ఉన్నాయి.
రాష్ట్రంలో ఎల్పీజీ, పెట్రోలు, డీజిల్, ఎరువుల కొరత లేదని, వాటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీవాస్ నూపుర్ అజయ్కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ఫార్మా కంపెనీలపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోంది. ముడి పదార్థాల తయారీలో ఉపయోగించే సాల్వెంట్ల (పెట్రోలియం ఉప ఉత్పత్తులు) ధరలను ట్రేడర్లు 300 నుంచి 500 శాతానికి పెంచేశారు.
టీవీలు, డిజిటల్, సోషల్ మీడియాలో తన ప్రతిష్ఠ దెబ్బతీసేలా సర్క్యులేట్ అవుతున్న తన ప్రైవేట్ వీడియోలు, ఫొటోలతో పాటు సంబంధిత కంటెంట్ను తొలగించేలా...
గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన హెచ్పీవీ వ్యాక్సిన్ రాష్ట్రంలో మరోసారి అందుబాటులోకి వచ్చింది. రెండో విడత పంపిణీలో భాగంగా...