• Home » AP News

AP News

శాడిస్టు సాదిక్‌

శాడిస్టు సాదిక్‌

పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ టిల్లపూడి నూకరాజు ఆత్మహత్య, కుటుంబసభ్యులు గల్లంతైన కేసులో విస్మయపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైఫిల్‌ షూటర్‌ సాదిక్‌ ఖాన్‌ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

జయహో బీసీ!

జయహో బీసీ!

బీసీల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. వారి సామాజిక, రాజకీయ అభ్యున్నతి కోసం మంత్రివర్గ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

సీబీఐ వలలో మైనింగ్‌ డీడీ

సీబీఐ వలలో మైనింగ్‌ డీడీ

గనుల శాఖలో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించే ఉన్నతాధికారి.. ఒక క్వారీలో జరిగిన ఘోర ప్రమాదంలో యజమానులకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ అరెస్టు చేసింది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని వాసవి గ్రానైట్‌ క్వారీలో ఈ ఏడాది జూన్‌ 25న ప్రమాదం జరిగింది.

తగ్గుతున్న బడి పిల్లలు

తగ్గుతున్న బడి పిల్లలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలోనూ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత నాలుగేళ్లుగా జననాల రేటు తగ్గుతుండడమే దీనికి కారణమని తెలుస్తోంది. 2025-26లో అన్ని మేనేజ్‌మెంట్ల పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య 84.37 లక్షలుగా ఉంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు..

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు..

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం

దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం

డ్రోన్‌ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు.

నల్లమలలో పాడి గేదెలపై పెద్దపులి పంజా..!

నల్లమలలో పాడి గేదెలపై పెద్దపులి పంజా..!

ఆత్మకూరు మండలంలోని కొట్టాలచెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో గల వరదరాజ స్వామి ప్రాజెక్ట్‌పై ఓ పెద్దపులి పాడిగెదెలను పంజా విసిరిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

సమన్వయంతో పని చేయండి

సమన్వయంతో పని చేయండి

నేర నియంత్రణ, ప్రజల భద్రత, శాంతి భదత్రల పరిరక్షణకు పోలీస్‌ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ ఆదేశించారు.

ఎస్సార్బీసీ రైతులకు అన్యాయం చేస్తున్నారు

ఎస్సార్బీసీ రైతులకు అన్యాయం చేస్తున్నారు

ఎస్సార్బీసీ ఆయకట్టు రైతులకు అధికారులు అన్యాయం చేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడి ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలి

కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలి

కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి