• Home » AP News

AP News

ఆమె నవనీతమ్మ..

ఆమె నవనీతమ్మ..

కాలినడకన తిరుమలకు వచ్చిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలి ఆచూకీని టీటీడీ కొనుగొంది. ఆ భక్తురాలు తమిళనాడుకు చెందిన నవనీతమ్మగా విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు.

ప్రేమించినోడే కత్తిదూశాడు

ప్రేమించినోడే కత్తిదూశాడు

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న ఆ యువతి.. అంతరాలను మరచి ఆటోడ్రైవర్‌ను ప్రేమించింది. అతడే సర్వస్వం అనుకుంది.

ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలి: బొప్పరాజు

ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలి: బొప్పరాజు

ప్రతి ఉద్యోగికి ఆర్థిక భద్రత కల్పించడతో పాటు, ఇతర హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

స్థానిక ఆస్పత్రుల్లోనే సదరం స్లాట్స్‌

స్థానిక ఆస్పత్రుల్లోనే సదరం స్లాట్స్‌

దివ్యాంగుల (విభిన్న ప్రతిభావంతులు) వైకల్య అంచనా, ధ్రువీకరణ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని..

తీరం దాటిన వాయుగుండం

తీరం దాటిన వాయుగుండం

నైరుతి రుతుపవనాల సీజన్‌లో మొదటి రుతుపవన వాయుగుండం ఆదివారం ఉదయం ఏర్పడి.. రాత్రికి ఒడిశాలో తీరం దాటింది.

రాష్ట్రానికి రూ.1414 కోట్ల ‘జీరామ్‌జీ’ నిధులు

రాష్ట్రానికి రూ.1414 కోట్ల ‘జీరామ్‌జీ’ నిధులు

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి శ్రామికులకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. వీబీజీరామ్‌జీ కింద 2026-27కి తొలివిడతగా రూ.1414.16 కోట్లు మంజూరు.

‘వీబీ జీరామ్‌జీ’లో ఏపీ భేష్‌

‘వీబీ జీరామ్‌జీ’లో ఏపీ భేష్‌

ఉపాధి హామీ స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ గ్రామీణ్‌(వీబీ జీరామ్‌జీ) పథకం అమలులో ఆంధ్రప్రదేశ్‌ తొలి రోజే..

ఒకే ఒక్కడు.. 20 కోట్లకు టెండర్‌!

ఒకే ఒక్కడు.. 20 కోట్లకు టెండర్‌!

ఉపాధి హామీ పథకాన్ని దుర్వినియోగం చేయడంలో సమగ్ర శిక్ష కార్యాలయంలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఆరితేరిపోయాడు. ఈ పథకం కింద రూ.కోట్ల ప్రభుత్వ నిధులను అప్పనంగా..

పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. రావణ్‌పై ‘ఉపా’ కేసు!

పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. రావణ్‌పై ‘ఉపా’ కేసు!

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై యూట్యూబ్‌లో దూషించడంతో పాటు ఏలూరులో జరిగిన సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్‌ ప్రశ్న రావణ్‌పై ఫిర్యాదులు..

నమ్మకమైన భాగస్వాములవుతాం!

నమ్మకమైన భాగస్వాములవుతాం!

దక్షిణ కొరియాకు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా మారేందుకు ఆంధ్రప్రదేశ్‌ సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి