• Home » AP News

AP News

అధునాతన టెక్నాలజీతో థర్మల్‌ విద్యుత్‌కు భరోసా

అధునాతన టెక్నాలజీతో థర్మల్‌ విద్యుత్‌కు భరోసా

అధునాతన టెక్నాలజీతో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి భరోసా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. భారత థర్మల్‌ విద్యుత్‌రంగ భవిష్యత్‌పై ప్రఖ్యాత విద్యుత్‌...

కరెంటు వాడకంలో రికార్డు!

కరెంటు వాడకంలో రికార్డు!

మండుతున్న ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. ప్రజలు దాదాపుగా ఇళ్లకే పరిమితమవుతున్నారు.

రాష్ట్రం అగ్నిగుండం!

రాష్ట్రం అగ్నిగుండం!

భానుడి భగభగలకు రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 17 మంది మరణించారు. గురువారం ఉదయం నుంచే ఎండలు ఠారెత్తించాయి.

కాదు నరరూప రాక్షసుడివి!

కాదు నరరూప రాక్షసుడివి!

తాను చాలా మంచోడినని.. తన తాత రాజారెడ్డిని చంపిన వాళ్లను ఏమీ చేయనని భరోసా ఇస్తున్నానని చెప్పిన మాజీ సీఎం జగన్‌పై పులివెందుల నియోజకవర్గం వేములకు చెందిన టీడీపీ నేత పేర్ల పార్థసారథిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రొ.నాగేశ్వర్‌పై ‘జన’ ఆగ్రహం

ప్రొ.నాగేశ్వర్‌పై ‘జన’ ఆగ్రహం

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాల భేటీపై రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ చేసిన వ్యాఖ్యలు జన సైనికులను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి.

సెప్టెంబరులోగా ప్రాజెక్టుల గ్రౌండింగ్‌

సెప్టెంబరులోగా ప్రాజెక్టుల గ్రౌండింగ్‌

రాష్ట్రంలో ఆమోదం పొందిన ప్రాజెక్టులను ఈ ఏడాది సెప్టెంబరులోగా గ్రౌండింగ్‌ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

అసైన్డ్‌ ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌

అసైన్డ్‌ ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌

దశాబ్దాలుగా అసైన్డ్‌ ఇంటి స్థలాలు కలిగిన పేదలకు మేలుచేసేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదేళ్లు గడువు తీరిన ప్రతి అసైన్డ్‌ ఇంటి స్థలాన్నీ పట్టాదారుల పేరిటే రిజిస్ట్రేషన్‌ చేయాలని నిర్ణయించింది.

ఏమైంది జగన్‌?

ఏమైంది జగన్‌?

‘సంప్రదాయిని... సుప్పిని... సుద్దపూసని’.... గురువారం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసిన సుదీర్ఘ ‘ఉపన్యాసం’ విన్నోళ్లకు గుర్తుకొచ్చిన పాట ఇది! ‘నా అంత మంచోడు లేడు’ అంటూ ఆయన సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేసుకున్నారు.

నేను మంచోడిని!

నేను మంచోడిని!

‘నేను చాలా మంచోడిని’ అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తనకు తాను సర్టిఫికెట్‌ ఇచ్చుకున్నారు. ‘మా తాత రాజారెడ్డిని చంపిన వాళ్లను ఏమీ చేయనని భరోసా ఇస్తున్నా’ అంటూ వరం ప్రసాదించారు.

రికార్డులు దాచేశారు..!

రికార్డులు దాచేశారు..!

ఖజానా శాఖలో నిబంధనలకు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. అవినీతికి అడ్డాగా మార్చారు. లక్షల రూపాయలు తీసుకొని అక్రమంగా పదోన్నతులు ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి