Home » AP News
అమరావతి రాజధానిలో ఐకానిక్ భవనాల నిర్మాణం, పార్కింగ్ సదుపాయాలు వంటి అంశాలతో పాటు రాష్ట్ర స్థాయి ఉద్యోగులు ఎంత మంది ఉన్నారనే దానిపై మంత్రివర్గ ఉపసంఘం చర్చంచినట్లు మంత్రి నారాయణ తెలిపారు.
క్రికెట్ బెట్టింగ్ యాప్ ద్వారా ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
తమ పదవులకు రాజీనామా చేసిన ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలను విచారణకు హాజరుకావాలంటూ మండలి చైర్మన్ మోషేన్ రాజు నోటీసులు జారీ చేశారు.
రాయలసీమలో బెంచ్ ఏర్పాటు ప్రక్రియ హైకోర్టులో పెండింగ్లో ఉందని న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు.
రాష్ట్రంలో విద్యుత్తు లోవోల్టేజీ సమస్య నివారణకు రూ.8 వేల కోట్లతో చర్యలు చేపడుతున్నామని ఇంధన మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ, ప్రజల భూములను కబళించారని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.
శాసనమండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు హిందూ జాతి తలదించుకునేలా ఉందని దేవదాయ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు.
సమాజంలో మా ఇష్టం వచ్చినట్లుగా ఎలా పడితే అలా ప్రవర్తిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఇష్టానుసారంగా వ్యవహరించేవారు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి శాసనమండలిలో వైసీపీ సభ్యులు చేసిన మహాపచారంపై శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని...
జగన్ డైరెక్షన్లోనే వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో చె ప్పులు, బూట్లు వేసుకొని వెంకటేశ్వరస్వామి ఫొటోలను ప్లకార్డుల్లా ప్రదర్శిస్తూ అపహాస్యం చేశారని, మహాపచారానికి పాల్పడ్డారని కూటమి మంత్రులు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు.