• Home » AP News

AP News

షాపూర్జీ పల్లోంజి పైపులకు మంటలు

షాపూర్జీ పల్లోంజి పైపులకు మంటలు

గుంటూరు నగర శివారులో నిల్వ ఉంచిన భారీ పైపుల్లో మంటలు చెలరేగాయి. భూగర్భ డ్రైనేజ్‌ పనుల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజి వీటిని తీసుకొచ్చినట్టు సమాచారం.

పాలమూరు-రంగారెడ్డికి నీటి కేటాయింపుల్లేవు

పాలమూరు-రంగారెడ్డికి నీటి కేటాయింపుల్లేవు

తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కృష్ణా ట్రైబ్యునల్‌-1 గానీ, కృష్ణా ట్రైబ్యునల్‌-2 గానీ దానికి ఎలాంటి నీటి కేటాయింపులూ జరుపలేదని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టంచేసింది.

భయపెడుతున్న ‘బ్రూసెల్లోసిస్‌’

భయపెడుతున్న ‘బ్రూసెల్లోసిస్‌’

పశువుల పునరుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసే అత్యంత ప్రమాదకర బ్రూసెల్లోసిస్‌ బ్యాక్టీరియా వ్యాప్తి కలవరపాటుకు గురిచేస్తోంది. కర్నూలు జిల్లా బనవాసి జెర్సీ పశుక్షేత్రంలోని..

జాతీయ భద్రతకు ముప్పు

జాతీయ భద్రతకు ముప్పు

నౌకాదళానికి చెందిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్లకు చేరవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత నౌకాదళ నావికుడు అశోక్‌ కుమార్‌ దేగ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది.

మోదీ ఫిడేల్‌ చక్రవర్తి: షర్మిల

మోదీ ఫిడేల్‌ చక్రవర్తి: షర్మిల

‘ప్రధాని మోదీ ఫిడేల్‌ చక్రవర్తి అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ‘రోమ్‌ నగరం కాలిపోతుంటే నీరో చక్రవర్తి పిడేల్‌ వాయించినట్లుంది మోదీ తీరు.

బక్రీద్‌ సెలవు 28న.. ప్రభుత్వం ఉత్తర్వులు

బక్రీద్‌ సెలవు 28న.. ప్రభుత్వం ఉత్తర్వులు

బక్రీద్‌ పండుగ సెలవును ప్రభుత్వం ఈనెల 27 నుంచి 28వ తేదీకి మార్పు చేసింది.

యూనివర్సిటీ పోస్టులకు 5206 దరఖాస్తులు

యూనివర్సిటీ పోస్టులకు 5206 దరఖాస్తులు

విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్లు జారీ చేయగా అభ్యర్థుల నుంచి మంచి స్పందన వస్తోంది.

దక్షిణ కొరియాతో ఏపీ చాంబర్స్‌ ఒప్పందం

దక్షిణ కొరియాతో ఏపీ చాంబర్స్‌ ఒప్పందం

దక్షిణ కొరియాతో పారిశ్రామిక, వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఏపీ చాంబర్స్‌ ప్రత్యేక చొరవ తీసుకుంది.

‘పశ్చిమ’లో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ బృందం పర్యటన

‘పశ్చిమ’లో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ బృందం పర్యటన

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల పరిధిలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రతిపాదిత ప్రాంతాన్ని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) చెన్నై ప్రాంతీయ కార్యాలయ బృందం..

చదివేది డిగ్రీ.. చేసేది గంజాయి రవాణా

చదివేది డిగ్రీ.. చేసేది గంజాయి రవాణా

బ్రహ్మపుర్‌ నుంచి విశాఖపట్నం వెళుతున్న రైలులో విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీసులు సోదాలు నిర్వహించి 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి