• Home » AP News

AP News

‘సర్‌ ’ పై నేడు సచివాలయంలో ప్రత్యేక శిబిరం

‘సర్‌ ’ పై నేడు సచివాలయంలో ప్రత్యేక శిబిరం

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)పై ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులపాటు అమరావతి సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు.

నేడు ఆర్టీసీ యాజమాన్యంతో జేఏసీ చర్చలు

నేడు ఆర్టీసీ యాజమాన్యంతో జేఏసీ చర్చలు

ఆర్టీసీని బలోపేతం చేసే చర్యలను ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని, ప్రైవేట్‌ విద్యుత్‌ బస్సుల నిర్ణయాన్ని విరమించుకుని, విద్యుత్‌ బస్సుల నిర్వహణను..

నిష్పక్షపాతంగా రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు

నిష్పక్షపాతంగా రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు

రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ఏఈ-ఏఈఈలకు 50:50 నిష్పత్తిలో పదోన్నతులు కేటాయించి నిష్పక్షపాతంగా..

ఎండాడ భూమిపై విచారణ

ఎండాడ భూమిపై విచారణ

విశాఖలోని ఎండాడలోని 30 ఎకరాల ప్రభుత్వ భూమిని గోల్‌మాల్‌ చేసేందుకు జరిగిన ప్రయత్నాలపై విచారణ చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి తెలిపారు.

22 నుంచి బ్రిజేశ్‌ ట్రైబ్యునల్‌ విచారణ

22 నుంచి బ్రిజేశ్‌ ట్రైబ్యునల్‌ విచారణ

కృష్ణా జలాలపై తెలంగాణ అభ్యంతరాలు.. చెబుతున్న నీటి లెక్కలపై ఈ నెల 22 నుంచి జరిగే బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ విచారణలో వాదనలు వినిపించేందుకు ఆంధ్రప్రదేశ్‌ సిద్ధమైంది.

అవన్నీ తప్పుడు ప్రచారాలే!

అవన్నీ తప్పుడు ప్రచారాలే!

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా సాగుతున్న తప్పుడు ప్రచారాలకు పోలీసు శాఖ చెక్‌ పెట్టింది. దీనిలో భాగంగా మూడు కేసులకు సంబంధించి ఆదివారం సమగ్ర వివరణ ఇచ్చింది.

హైదరాబాద్‌లో జాబ్‌మేళా.. సుభాష్‌ ప్రజాదర్బార్‌

హైదరాబాద్‌లో జాబ్‌మేళా.. సుభాష్‌ ప్రజాదర్బార్‌

హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి వాసంశెట్టి సుభాష్‌ హామీ ఇచ్చారు.

జగన్‌ మాటలు నమ్మొద్దు

జగన్‌ మాటలు నమ్మొద్దు

రాజధానిపై రోజుకో రకంగా మాట్లాడుతున్న మాజీ సీఎం జగన్‌ మాటలు నమ్మొద్దని రాష్ట్ర శిశు సంక్షేమ, గిరిజన శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రజలకు..

పరిశ్రమలను తరిమేసిన గొడ్డలి పార్టీ

పరిశ్రమలను తరిమేసిన గొడ్డలి పార్టీ

గొడ్డలి పార్టీ ఐదేళ్ల విధ్వంసకర పాలనలో పరిశ్రమలను తరిమేస్తే... కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థలను తీసుకొచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ చెప్పారు.

శ్రీవారి ఆలయంలో 17న ఆణివార ఆస్థానం

శ్రీవారి ఆలయంలో 17న ఆణివార ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 17న ఆణివార ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి