• Home » AP News

AP News

‘జయహో బీసీ’ టీడీపీ విధానం

‘జయహో బీసీ’ టీడీపీ విధానం

‘జయహో బీసీ..’ అనేది నినాదం కాదని తెలుగుదేశం పార్టీ విధానం అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.

కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్న జూడాలు

కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్న జూడాలు

జూనియర్‌ డాక్టర్లు బుధవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్‌, రాజ్‌విహార్‌ మీదుగా కొండారెడ్డి బురుజు వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

నీటి లెక్కలు తేల్చండి..!

నీటి లెక్కలు తేల్చండి..!

తుంగభద్ర డ్యాంలో ఎల్లెల్సీ వాటాగా 10.455 టీఎంసీలు ఉన్నాయి.. హంద్రీ నీవా ప్రధాన కాలువ ద్వారా 3,050 క్యూసెక్కులు కృష్ణా జలాలు జిల్లా సరిహద్దు దాటిపోతున్నాయి.

ఎన్నికల నిర్వహణలో ముందస్తు ప్రణాళిక అవసరం

ఎన్నికల నిర్వహణలో ముందస్తు ప్రణాళిక అవసరం

గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళిక అవసరమని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్రపునేఠా సూచించారు.

శ్రీశైలానికి మళ్లీ వరద

శ్రీశైలానికి మళ్లీ వరద

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పునఃప్రారంభ మైంది. వారం రోజుల కింద ఎగువ ప్రాంతాల నుంచి నిలిచిపోయిన వరద తిరిగి వస్తుండటంతో రిజర్వాయర్‌ నీటినిల్వలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అసెంబ్లీకి రాకుండా డీఎస్సీపై విమర్శలా.. వైసీపీపై సీఎం చంద్రబాబు ధ్వజం

అసెంబ్లీకి రాకుండా డీఎస్సీపై విమర్శలా.. వైసీపీపై సీఎం చంద్రబాబు ధ్వజం

అసెంబ్లీ, శాసన మండలిని వైసీపీ సభ్యులు బహిష్కరించటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించటం దేశ చరిత్రలోనే లేదని పేర్కొన్నారు.

 ఫొటో జర్నలిస్ట్‌గా మారిన సీఎం చంద్రబాబు

ఫొటో జర్నలిస్ట్‌గా మారిన సీఎం చంద్రబాబు

వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫొటో జర్నలిస్ట్‌గా మారారు. ఫొటో జర్నలిస్ట్‌లు అందరిని కలిపి సీఎం గ్రూప్ ఫొటో తీశారు. కెమెరా తీసుకుని తానే ఫొటో తీస్తానని చెప్పారు.

విశాఖలో డేటా సెంటర్లపై విమర్శలు.. మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్

విశాఖలో డేటా సెంటర్లపై విమర్శలు.. మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్

విశాఖపట్నం డేటా సెంటర్లపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జనసేన ఎమ్మెల్యే నాగమాధవి డేటా సెంటర్లపై అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ అసెంబ్లీలో ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

విజయవాడలో భారీ కార్పొరేట్ మోసం..

విజయవాడలో భారీ కార్పొరేట్ మోసం..

విజయవాడలో భారీ కార్పొరేట్ మోసం వెలుగులోకి వచ్చింది. తప్పుడు సమాచారంతో యూనియన్ బ్యాంక్ నుంచి రూ.24 కోట్లను నిందితులు కొట్టేశారు.

బీసీలకు 34శాతం రిజర్వేషన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.. యనమల ధ్వజం

బీసీలకు 34శాతం రిజర్వేషన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.. యనమల ధ్వజం

బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఈ చొరవ తీసుకున్నందుకు ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేశ్‌కి ధన్యవాదాలు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి