• Home » AP News

AP News

Central Govt: రయ్‌ రయ్‌.. రహదారులకు గ్రీన్‌సిగ్నల్‌

Central Govt: రయ్‌ రయ్‌.. రహదారులకు గ్రీన్‌సిగ్నల్‌

రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు, హైవేల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ. 11,597 కోట్లతో 441 కిలోమీటర్ల మేర...

ఫైబర్‌నెట్‌ కేసులో నా వాదనలు వినండి: గౌతం రెడ్డి

ఫైబర్‌నెట్‌ కేసులో నా వాదనలు వినండి: గౌతం రెడ్డి

ఫైబర్‌నెట్‌ కార్పోరేషన్‌ కేసులో తీర్పు ఇచ్చే ముందు తన వాదనను వినాలని కోరుతూ ఆ కార్పోరేషన్‌ మాజీ చైర్మన్‌ పి.గౌతంరెడ్డి...

Excess Property Case: డిప్యూటీ కలెక్టర్‌ విజయ సూర్యకళ సస్పెన్షన్‌

Excess Property Case: డిప్యూటీ కలెక్టర్‌ విజయ సూర్యకళ సస్పెన్షన్‌

స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ మల్లాది విజయ సూర్యకళను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

Vijayawada: మొదటికొచ్చిన మావోయిస్టుల కస్టడీ

Vijayawada: మొదటికొచ్చిన మావోయిస్టుల కస్టడీ

కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరు, విజయవాడ రూరల్‌ మండలం ప్రసాదంపాడులో అరెస్టు అయిన మావోయిస్టుల కస్టడీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.

High Court: సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో తప్పేముంది

High Court: సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో తప్పేముంది

దేవాలయాల్లో అక్రమాలు చోటు చేసుకున్నప్పుడు, మైనర్ల హక్కులకు భంగం కలిగినప్పుడు సుమోటోగా జోక్యం చేసుకుని.. తగిన ఆదేశాలు జారీ చేసే అధికారం...

AP Govt: డేటా సెంటర్‌కు 480 ఎకరాలు

AP Govt: డేటా సెంటర్‌కు 480 ఎకరాలు

విశాఖపట్నంలో గూగుల్‌ సంస్థ ఏర్పాటు చేయనున్న వేయి మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌కు 480 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Minister Atchannaidu: రైతులకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా

Minister Atchannaidu: రైతులకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా

రైతుల్ని ప్రతిసారి తప్పుదారి పట్టించే పులివెందుల ఎమ్మెల్యే జగన్‌రెడ్డి మరోసారి అబద్దాలను ప్రచారం చేయడం దారుణమని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

18 నెలల్లో 18 రోజులు కూడా ఏపీలో లేరు: అనిత

18 నెలల్లో 18 రోజులు కూడా ఏపీలో లేరు: అనిత

ప్రస్తుత ప్రభుత్వం 18 నెలల పాలనలో జగన్మోహన్‌రెడ్డి 18 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్‌లో లేరని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

Banana Prices: అరటిపైనా అబద్ధాలు

Banana Prices: అరటిపైనా అబద్ధాలు

పులివెందుల.. మాజీ సీఎం జగన్‌ సొంతగడ్డ. ఆయన పులివెందుల ఎమ్మెల్యే కూడా. అదే పులివెందుల మార్కెట్‌లో ప్రస్తుతం నాణ్యత గల అరటి టన్ను రూ.5-6 వేల మధ్య ధర పలుకుతోంది.

Nara Lokesh: ఉత్తరాంధ్ర ఏపీకే తలమానికం

Nara Lokesh: ఉత్తరాంధ్ర ఏపీకే తలమానికం

ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం కాదని, ఆంధ్రప్రదేశ్‌కే తలమానికంగా తయారు చేస్తామని మంత్రి లోకేశ్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి