Home » AP News
నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో ఉంచిన నాలుగు బోట్ల మాయంపై సోమవారం వాడీవేడి చర్చ జరిగింది. తమిళనాడు బోట్ల వ్యవహారంపై ప్రకాశం జిల్లా సింగరాయకొండ...
మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారు. ఇంతలోనే మృత్యువు తరుముకొచ్చింది. దంపతులను తనతో తీసుకెళ్లిపోయింది. అప్పటి వరకూ ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
తమ ఒక్కగానొక్క కుమారుడికి ఉన్నత విద్య చెప్పించి ప్రయోజకుడిని చేయాలని కలలు కన్నారు ఆ దంపతులు... కానీ వారి కలలు కల్లలయ్యాయి... అతడిని ఇంటర్లో చేర్చేందుకు హైదరాబాద్ బయల్దేరగా..
జైలుకు వెళితే ఎవరైనా అవవమానంగా భావిస్తారు..! తన కుటుంబం పట్ల ఈ సమాజం చిన్నచూపు చూస్తుందని ఫీలవుతారు..! కానీ.. చీటింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా...
క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా.. రనౌట్ విషయంలో చోటుచేసుకున్న వివాదం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఆటకు ఎలాంటి సంబంధం లేదని వ్యక్తి.. ఓ ప్లేయర్ను కత్తితో పొడిచి హత్య చేశాడు.
‘జగన్-మావిగన్’తో జనం చేత ఛీఛీ అనిపించుకుంటున్న వైసీపీ రచ్చ రాజకీయాలు మొదలుపెట్టింది. ఈ ఊబి నుంచి బయటపడి, జనం దృష్టి మళ్లించేందుకు... ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థలే లక్ష్యంగా విష ప్రచారం చేస్తోంది.
‘‘జలమే సంపద.. నీటిని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జలధారతో రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా జలహారతి కార్యాచరణ చేపడతామన్నారు.
రాష్ట్రంలో ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. విశాఖపట్నం జిల్లాలో ఈ నెల 28వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు.
రాష్ట్రంలో పట్టా భూములను నిషేధ జాబితా 22ఏ నుంచి తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి రెవెన్యూ శాఖ సమాయత్తమైంది. హైకోర్టు తీర్పులతో ముడిపడిన, ప్రభుత్వ ఆదేశాలున్న రెగ్యులర్ పట్టా భూములను జాప్యం లేకుండా...
‘ఒకే దేశం... ఒకే ప్రజ... ఒకే చట్టం... లక్ష్యంతో ఏర్పడిన భారతీయ జనతా పార్టీ, భరత మాత సేవలో నాలుగున్నర దశాబ్దాలు పూర్తి చేసుకుంది’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.