Home » AP News
కుల, మత వివాదాలకు దళితులను వాడుకొని వారిని బలిపశువులుగా చేస్తూ.. వారికి సమాజంలో చెడ్డ పేరు తీసుకురావొద్దని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెల్ల..
మావిగన్ వర్సెస్ అమరావతి అనేది 2029 ఎన్నికల్లో తన అజెండా అని జగన్ చేసిన ప్రకటన రాష్ట్రాన్ని నాశనం చేయడానికి..
రాష్ట్రానికి రాజధాని ఉండటం జగన్కు ఇష్టం లేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
ప్రజల తీర్పును గౌరవించి, ఆత్మ విమర్శ చేసుకోలేని స్థితిలో జగన్ ఉన్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు.
అమరావతిని ఐదేళ్ల పాటు నిర్వీర్యం చేసి, మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అనిశ్చితిలోకి నెట్టిన జగన్కు ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడే నైతిక..
‘రాజకీయాల్లో స్థిరత్వం లేని వ్యక్తి జగన్మోహన్రెడ్డి. ఆయన రాజకీయాలకు పనికిరారు’ అని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. పార్వతీపురం మండలం నర్సిపురంలో..
మారీచుడు వేషం మార్చినట్లుగా రాజఽధాని అమరావతిపై జగన్ మాట మారుస్తున్నారని మంత్రి డీఎ్సబీవీ స్వామి మండిపడ్డారు.
సీఎంగా రాష్ర్టాన్ని పాలించిన జగన్కు రాజధాని విషయంలో సరైన ఆలోచన లేకపోవడం దురదృష్టకరమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
శరవేగంగా నిర్మాణం జరుపుకొంటున్న ఆంధ్రుల కలల రాజధాని అమరావతిపై జగన్ కక్ష కట్టాడని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
‘అమరావతి వర్సెస్ మావిగన్’ నినాదంతో 2029 ఎన్నికల్లో పోరాడతానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి టీజీ భరత్ కొట్టి పారేశారు.