• Home » AP News

AP News

పునర్విభజనపై కుస్తీ..!

పునర్విభజనపై కుస్తీ..!

పునర్విభజనపై కుస్తీ..!

దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ సంకల్పం

దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ సంకల్పం

వేసవిలో ఆదోని ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ సంకల్పమని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.

ఆరోగ్యశ్రీ నిధులు తక్షణమే విడుదల చేయాలి

ఆరోగ్యశ్రీ నిధులు తక్షణమే విడుదల చేయాలి

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.3000 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులు తక్షణమే విడుదల చేయాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌ డిమాండ్‌ చేశారు.

ఆక్రమణల తొలగింపు

ఆక్రమణల తొలగింపు

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఎదుట రోడ్డును ఆక్రమించుకున్న షాపులను ట్రాఫిక్‌ సీఐ మన్సూరుద్దీన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం తొలగించారు.

సెక్యూరిటీ సిబ్బందిపై కలెక్టర్‌ ఆరా

సెక్యూరిటీ సిబ్బందిపై కలెక్టర్‌ ఆరా

నంద్యాల పట్టణంలోని జీజీహెచ్‌లో సెక్యూరిటీ సిబ్బంది గురించి కలెక్టర్‌ రాజకుమారి గురువారం ఆరా తీశారు.

సమన్వయంతో సమస్యలు పరిష్కరించండి

సమన్వయంతో సమస్యలు పరిష్కరించండి

అధికారులు సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఆదేశించారు.

నాలుగు లైన్ల రోడ్డుకు ఆమోదం తెలపాలి

నాలుగు లైన్ల రోడ్డుకు ఆమోదం తెలపాలి

నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ప్రస్తుతం ఉన్న 2లైన్ల రహదారిని రూ.60కోట్లతో నిర్మించే 4 లైన్లగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కేంద్ర రోడ్లు రవాణా హైవే శాఖ సెక్రటరీ ఉమాశంకర్‌ను కోరారు.

మి‘రప్పా రప్పా’ ఎప్పుడో ?

మి‘రప్పా రప్పా’ ఎప్పుడో ?

మిరప రైతుల కష్టాలు తీరడం లేదు. దిగుబడి ఉంటే ధర ఉండదు. ధర ఉన్నప్పుడు దిగుబడి ఉండదు. దీంతో సాగు చేసిన రైతులకు ఏటా నష్టాలు తప్పడం లేదు.

గెలిచి.. నిలిచింది!

గెలిచి.. నిలిచింది!

రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా జరిగి ఉంటే ఈపాటికి ఓ రూపు వచ్చేది. కానీ ఆంధ్రుల కలల రాజధానిని గత జగన్‌ ప్రభుత్వం సమాధి చేయాలని చూసింది.

ఒకే మాట.. ‘రాజధాని అమరావతి’

ఒకే మాట.. ‘రాజధాని అమరావతి’

‘ఐదు కోట్ల మంది ఆంధ్రులు అందరిదీ ఒకే మాట.. అదే రాజధాని అమరావతి’ అని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి