Home » AP News
సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ప్రజాదర్బార్ కొనసాగుతోంది. మంత్రి నారా లోకేశ్ 76వ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో...
పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు అసైన్డ్ భూములను కేటాయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వచ్చింది.
నవంబరు నెలలో రాష్ట్రానికి జీఎస్టీ ఆదాయం తగ్గిపోయింది. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల ఆదాయం తగ్గిందని వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
మానవులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణలు, ముఖ్యంగా ఏనుగులతో ఎదురవుతున్న నష్టాలను నివారించడంతోపాటు అడవి జంతువుల సంరక్షణ కోసం రాష్ట్ర అటవీ శాఖ ఇటీవలే ‘హనుమాన్’ ప్రాజెక్టును ప్రారంభించింది.
ప్రధాన మంత్రి ఉన్నత శిక్షా అభియాన్ (పీఎం ఉష)’ పథకం కింద ఏపీలో ఉన్నత విద్యారంగంలో మౌలిక సదుపాయా లు, నాణ్యతను పెంచేందుకు 33 యూనిట్లను ఆమోదించి..
రాబోయే పండుగల సీజన్లో రాష్ట్రంలోని ప్రైవేటు ఆలయాల్లో భక్తుల రద్దీ, బందోబస్తు విషయాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను ఆదేశించారు
రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటింగ్ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నైపుణ్యం’ పోర్టల్పై నైపుణ్యాభివృద్ధి శాఖ తీవ్ర కాలయాపన చేస్తోంది.
పేదల సామాజిక భద్రత కోసం ప్రభుత్వం పంపిణీ చేసే ఎన్టీఆర్ పింఛన్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
అగ్ని ప్రమాదాలను నివారించడం, భవనాల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఫైర్ సర్వీసెస్ చట్టంలో కీలక సవరణలు చేసింది.