Home » AP News
రాజకీయ ఉనికి కోసం ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నుంచి ఆ పార్టీ నాయకులు వరకు పడరాని పాట్లు పడుతున్నారని రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్రెడ్డి, అచ్చెన్నాయుడు విమర్శించారు.
ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ దయవల్లే పార్లమెంటు ఉభయసభల్లో రాజధాని అమరావతికి చట్టబద్దత బిల్లుకు ఆమోదం లభించిందని అమరావతి రైతులు తెలిపారు.
తనను కస్టోడియల్ టార్చర్కు గురిచేశారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ విషయంలో గుంటూరు జిల్లా, నల్లపాడు పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో...
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంఎం.ముప్పాళ్లలో విదేశీ పక్షులు కనువిందు చేస్తున్నాయి. ఏటా వేసవి కాలంలో ఇక్కడకు వచ్చి విడిది చేస్తుంటాయి.
టీటీడీలో భక్తులు సమర్పిస్తున్న రద్దయిన నోట్ల నిల్వలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రూ.500, రూ.వెయ్యి నోట్లు దాదాపు రూ.400 కోట్లు టీటీడీ వద్దనే ఉన్నట్టు తెలుస్తోంది
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ సంపూర్ణమైంది. ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది.
తిరుమల కొండకు వాహనాలు క్యూ కడుతున్నాయి. గడచిన 3రోజుల్లో దాదాపు 33 వేల వాహనాలు తిరుమలకు చేరుకున్నాయి. చాలామంది భక్తులు సొంత వాహనాల్లోనే తిరుమలకు...
కోస్తా ప్రాంతంలో అకాలం వర్షం బీభత్సం సృష్టించింది. సోమవారం పిడుగులు పడి వివిధ జిల్లాల్లో 8 మంది మరణించారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. అలాగే, పక్కరాష్ట్రం ఒడిసాకు వెళ్లిన శ్రీకాకుళం జిల్లా వాసి అక్కడ పిడుగుపాటుకు మరణించారు.
భార్య ఆత్మహత్య చేసుకుంది....భర్త ఆ సమాచారం తెలుసుకుని భార్య మృతదేహం ఉన్న ఆస్పత్రికి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు...గంటల వ్యవధిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటలనలతో...
నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో ఉంచిన నాలుగు బోట్ల మాయంపై సోమవారం వాడీవేడి చర్చ జరిగింది. తమిళనాడు బోట్ల వ్యవహారంపై ప్రకాశం జిల్లా సింగరాయకొండ...