Home » AP News
‘కూటమి ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమం అంటే నువ్వు నొక్కిన బటన్ కాదు జగన్. నీలా మేము జనాన్ని మభ్యపెట్టటంలేదు. అర్హులందరికీ సంక్షేమం అందిస్తున్నాం’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
వైసీపీకి 11 సీట్లు ఇచ్చి రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపినా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్కు మాత్రం ఇంకా సిగ్గు రాలేదని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.
‘తన ఐదేళ్ల పాలనను ఆటవిక పాలనకు ప్రతీకగా మార్చిన మాజీ సీఎం జగన్ను రాష్ట్ర ప్రజలు ఎల్లకాలం గుర్తుంచుకుంటారు’ అని మంత్రి సత్యకుమార్ అన్నారు.
రక్త చరిత్రకు మారు పేరు వైఎస్ కుటుంబమని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. ‘జగన్ తాత రాజారెడ్డి నుంచి తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, జగన్ వరకు ఆ కుటుంబ రాజకీయ ప్రస్థానంరక్త చరిత్రతో...
‘ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకుంటే ఫలితం ఉండదు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికలే దీనికి నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవల్పమెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ ) చైర్మన్గా పి.భరత్ భూషణ్ను ప్రభుత్వం ఖరారు చేసింది.
గల్ఫ్ వలస కార్మికులు, ప్రవాసాంధ్రుల (ఎన్నారై) సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం ఏపీ సీఐడీ, ఇతర ప్రభుత్వ విభాగాలు అమలు చేస్తున్న విధివిధానాలను అధ్యయనం చేయడానికి..
శాసన వ్యవస్థ ఉద్యోగులు తమ వృత్తిపరమైన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నప్పుడే విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించగలుగుతారని రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర అన్నారు
గత వైసీపీ ప్రభుత్వం కార్మికులకు పని లేకుండా చేస్తే... కూటమి సర్కారు వారికి చేతినిండా పని కల్పించిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు.
గుంటూరు నగర శివారులో నిల్వ ఉంచిన భారీ పైపుల్లో మంటలు చెలరేగాయి. భూగర్భ డ్రైనేజ్ పనుల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజి వీటిని తీసుకొచ్చినట్టు సమాచారం.