• Home » AP News

AP News

హైకోర్టు బెంచ్‌ కోసం బైక్‌ ర్యాలీ

హైకోర్టు బెంచ్‌ కోసం బైక్‌ ర్యాలీ

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను వెంటనే ఏర్పాటు చేయాలంటూ కర్నూలు న్యాయవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు.

విద్యారంగంపై నిర్లక్ష్యం తగదు

విద్యారంగంపై నిర్లక్ష్యం తగదు

విద్యారంగంపై నిర్లక్ష్యం తగదని ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు అన్నారు. నగరంలోని కలెక్టరేట్‌ ఎదుట విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేశారు.

అభ్యంతరాలను త్వరగా పరిష్కరించండి

అభ్యంతరాలను త్వరగా పరిష్కరించండి

ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నోటీసుల పంపిణీ, విచారణ క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ తెలిపారు.

  నేడు సామూహిక వరలక్ష్మీ వ్రతం

నేడు సామూహిక వరలక్ష్మీ వ్రతం

భక్తుల్లో సనాతన ధర్మంపై అవగాహన కల్పిస్తూ శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు, ఛైర్మన్‌ పోతు గుంట రమేశ్‌ నాయుడు తెలిపారు.

నిమ్మ ధర.. భళా

నిమ్మ ధర.. భళా

కొంత కాలంగా ధర లేక నష్టాలు చవిచూసిన నిమ్మ రైతులకు ఇప్పుడు ఊరట కలిగింది.

విశాఖపట్నం జూ పార్కు వద్ద రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు..

విశాఖపట్నం జూ పార్కు వద్ద రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు..

విశాఖపట్నం జూ పార్కు వద్ద పోలీస్ ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సుమారు 10 మంది కానిస్టేబుళ్లు గాయపడ్డారు.

చివరి రోజుకు చేరిన అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు.. చర్చించే అంశాలివే..

చివరి రోజుకు చేరిన అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు.. చర్చించే అంశాలివే..

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు ఉభయ సభల్లో పలు కీలక అంశాలపై చర్చలు, బిల్లుల ఆమోదం, నివేదికల సమర్పణ జరగనున్నాయి.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం..

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం..

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

మూగజీవాలకు గడ్డుకాలం

మూగజీవాలకు గడ్డుకాలం

ఆరుగాలం కష్టపడే అన్నదాతకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ కర్నూలు న్యాయవాదులు బుధవారం తమ కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి