• Home » AP News

AP News

Modern Fishing Techniques: ఉప్పాడ మత్స్యకారులకు ముగిసిన శిక్షణ

Modern Fishing Techniques: ఉప్పాడ మత్స్యకారులకు ముగిసిన శిక్షణ

ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రకటించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా అధ్యయనం...

Visakhapatnam: ఉత్సాహంగా నేవీ మారథాన్‌

Visakhapatnam: ఉత్సాహంగా నేవీ మారథాన్‌

విశాఖ సాగర తీరంలో పదో ఎడిషన్‌ నేవీ మారథాన్‌ ఉత్సాహంగా సాగింది. నేవీ డే వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం....

Kadiri Road Accident: ఇద్దరు హాస్టల్‌ విద్యార్థులకు తీవ్రగాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

Kadiri Road Accident: ఇద్దరు హాస్టల్‌ విద్యార్థులకు తీవ్రగాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు మండలం వడ్డివారిపల్లి సమీపంలోని ఎస్సీ వసతి గృహంలో చదువుతున్న ఇద్దరు హాస్టల్‌ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

Bhimavaram: రిటైర్డ్‌ మునిసిపల్‌ ఎంప్లాయీస్‌

Bhimavaram: రిటైర్డ్‌ మునిసిపల్‌ ఎంప్లాయీస్‌

రిటైర్డు మునిసిపల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవూరి గోగురాజు (భీమవరం) ఎన్నికయ్యారు.

AP Govt: నాన్‌ ఎస్‌సీఎస్‌ కోటా 6 పోస్టుల భర్తీకి చర్యలు

AP Govt: నాన్‌ ఎస్‌సీఎస్‌ కోటా 6 పోస్టుల భర్తీకి చర్యలు

నాన్‌ సివిల్‌ సర్వీసెస్‌ కోటా ఐఏఎస్‌ పోస్టుల భర్తీకి లైన్‌ క్లియరైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6పోస్టుల భర్తీకి ప్రభుత్వం...

Book Launch Event: ‘ఏ టేల్‌ ఆఫ్‌ టు స్టేట్స్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం

Book Launch Event: ‘ఏ టేల్‌ ఆఫ్‌ టు స్టేట్స్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం

ప్రముఖ జర్నలిస్టు ఐ.వెంకట్రావు రాసిన ‘ఏ టేల్‌ ఆఫ్‌ టు స్టేట్స్‌’ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.

Kanha Shanti Vanam: నేడు శాంతివనానికి బాబు

Kanha Shanti Vanam: నేడు శాంతివనానికి బాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం హైదరాబాద్‌ సమీపంలోని శంషాబాద్‌ మండలంలో ఉన్న కన్హా శాంతి వనాన్ని సందర్శించనున్నారు.

Village Revenue Officers Association: 19న వీఆర్వోల కీలక సమావేశం

Village Revenue Officers Association: 19న వీఆర్వోల కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం కీలక సమావేశం ఈ నెల 19న విజయవాడలో నిర్వహించనున్నట్టు సంఘం అధ్యక్ష...

Minister Kollu Ravindra: పరిశ్రమల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

Minister Kollu Ravindra: పరిశ్రమల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

రాష్ట్రంలో పరిశ్రమల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యాపార వాతావరణాన్ని పెంపొందించి, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికబద్దంగా అడుగులు...

Vijayawada: పోటెత్తిన ఇంద్రకీలాద్రి

Vijayawada: పోటెత్తిన ఇంద్రకీలాద్రి

విజయవాడ ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి లక్షా 20 వేల మందికిపైగా...

తాజా వార్తలు

మరిన్ని చదవండి