Home » AP News
ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ప్రకటించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా అధ్యయనం...
విశాఖ సాగర తీరంలో పదో ఎడిషన్ నేవీ మారథాన్ ఉత్సాహంగా సాగింది. నేవీ డే వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం....
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు మండలం వడ్డివారిపల్లి సమీపంలోని ఎస్సీ వసతి గృహంలో చదువుతున్న ఇద్దరు హాస్టల్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
రిటైర్డు మునిసిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవూరి గోగురాజు (భీమవరం) ఎన్నికయ్యారు.
నాన్ సివిల్ సర్వీసెస్ కోటా ఐఏఎస్ పోస్టుల భర్తీకి లైన్ క్లియరైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6పోస్టుల భర్తీకి ప్రభుత్వం...
ప్రముఖ జర్నలిస్టు ఐ.వెంకట్రావు రాసిన ‘ఏ టేల్ ఆఫ్ టు స్టేట్స్’ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న కన్హా శాంతి వనాన్ని సందర్శించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం కీలక సమావేశం ఈ నెల 19న విజయవాడలో నిర్వహించనున్నట్టు సంఘం అధ్యక్ష...
రాష్ట్రంలో పరిశ్రమల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యాపార వాతావరణాన్ని పెంపొందించి, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికబద్దంగా అడుగులు...
విజయవాడ ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి లక్షా 20 వేల మందికిపైగా...