Home » AP News
తీర ప్రాంత దేశాలు అవసరమైన సమయాల్లో ఒకరికొకరు సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకున్నపుడే సముద్రాలు సురక్షితంగా ఉంటాయని భారత నౌకాదళం చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి అన్నారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయంలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని...
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల నిరవధిక సమ్మె నేపథ్యంలో రైతులకు అసౌకర్యం కలగకుండా..
అంతర్జాతీయ మార్కెట్లో నాణ్యమైన మిర్చికి విపరీతమైన డిమాండ్ ఉందని, రైతులు దీనిపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
ప్రఖ్యాత వేద పండితుడు రామ్మూర్తి ఘనాపాఠి(72) శుక్రవారం కన్నుమూశారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో నివసించే ఆయన...
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్(హెచ్డీపీటీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉగాదికి అన్ని దేవాలయాల్లో పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ట్రస్టుచైర్మన్ దాసరి శ్రీనివాసులు తెలిపారు.
గంజాయి కేసులో పట్టుబడి పరారీలో ఉన్న నిందితులను కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో జగ్గంపేట పోలీసులు పట్టుకున్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఎండ తీవ్రత పెరిగింది. కర్నూలులో 36.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
నిత్యం విధి నిర్వహణలో సతమతమయ్యే పోలీసులకు క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని హోం మంత్రి అనిత అన్నారు.
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్-2026లో పాల్గొనేందుకు విశాఖ విచ్చేసిన దేశ, విదేశాలకు చెందిన నౌకాదళ అధికారుల కుటుంబ సభ్యులు పల్లె వాతావరణంలో సందడి చేశారు.