Home » AP News
మార్కాపురం సమీపంలో గతనెల 26న జరిగిన బస్సు ప్రమాద ఘటనపై త్వరలో విచారణ కమిటీ రానున్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలకు...
శ్రీకాకుళం మండలం సింగుపురంలో ఫుడ్ పాయిజన్ అయింది. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. రెండ్రోజుల క్రితం గ్రామంలో జాతర జరిగింది. ఆ గ్రామంతోపాటు..
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని సమస్యల పరిష్కారానికి రూ.5 కోట్లు కేటాయిస్తామని బీసీ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత ప్రకటించారు.
ధరలు తగ్గించినా, కొత్తగా క్వార్టర్ రూ.99 బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొచ్చినా ఎక్సైజ్ శాఖ గణనీయమైన ఆదాయం సాధించింది. తాజాగా ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో..
రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ ఫీజు వసూళ్లలో 92.13శాతం లక్ష్యాన్ని సాధించినట్లు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ కాకుమాను శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు.
రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ (ఆర్యూఎస్యూవో) కొత్తగా ఏర్పాటైంది. 30 టీచర్ సంఘాలు శుక్రవారం విజయవాడలో ...
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు దొర్లిన ప్రశ్నలకు మార్కులు కలపాలని ఎస్ఎ్ససీ బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది.
విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం బొడ్డవర సమీపంలో వందల ఎకరాల విస్తీర్ణంలో అడవులు, కొండలు ఉన్నాయి. ఇక్కడ వెదురు, గండ్ర, వేప, తుమ్మ వంటి చెట్లు ఎక్కువగా ఉన్నాయి.
జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ సెగ ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి గట్టిగానే తగిలింది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో...
పునర్విభజనపై కుస్తీ..!