Home » AP News
అమరావతి రాజధాని నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదని తేల్చిచెప్పారు.
సముద్ర తీరం వెంబడి ఎన్హెచ్-216(కత్తిపూడి-ఒంగోలు) విస్తరణకు ప్రత్యామ్నాయంగా ‘సముద్ర తీర రహదారి (సీ షోర్ హైవే)’ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి.
నగరంలోని సి.క్యాంపు రైతుబజారులో కాసులకు కక్కుర్తి పడి అధికారులు చేపడుతున్న షాపుల నిర్మాణంలో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
రైతులు పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఈనామ్-2 విధానం సక్రమంగా జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు.
కర్నూలు మెడికల్ కాలేజీలో జరుగుతున్న ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్షలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డా.పి.చంద్రశేఖర్ కేఎంసీ ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మతో కలిసి శనివారం తనిఖీ చేశారు.
జిల్లాలో ప్రజారోగ్యంపై చర్యలు తీసుకొని ప్రజా రోగ్యాన్ని మెరుగుపర చాలని జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి పేర్కొన్నారు.
‘పారదర్శక పాలనతో పాటు బలమైన వ్యవస్థలను నిర్మించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
జిల్లాలో జలధార కార్యక్రమం ద్వారా నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు.
శ్రీగిరి క్షేత్రం భక్త జన సంద్ర మైంది. వారాంతపు సెలవులతో పాటు తెలంగాణ అటవీ ప్రాంతంలో జరుగుతున్న సలేశ్వరం జాతరను సందర్శించుకున్న వారంతా శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటున్నారు.
రాజధాని అమరావతి పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థల తీరుపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి నిర్మాణాలు పూర్తి చేసి తీరాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు.