Home » AP News
పెరిగిన దాణా ధరలు.. ఎగుమతులు లేక పడిపోయిన రొయ్యల ధరలతో సతమతమవుతున్న ఆక్వా రైతులపై మరో పిడుగు పడింది. రొయ్యల చెరువులను వైట్ ఘట్ వ్యాధి చుట్టుముట్టింది.
ఓవైపు వర్షం.. మరోవైపు రాళ్లతో కూడిన అటవీమార్గం.. అయినా మొక్కవోని ధైర్యం తో.. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థినిని తన వీపు పై మోసుకుని..
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ఒకటి రెండు రోజులకే పార్టీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణా రెడ్డి తెరమీదికి వచ్చేస్తారు.
ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ నియమితులయ్యారు.
విశాఖపట్నంలో కాగ్నిజెంట్ ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్కు రాష్ట్ర ప్రభుత్వం..
రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచీ ఓ పారిశ్రామికవేత్త రావాలని, అందులో కుప్పం నియోజకవర్గం ముందుండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
తుంగభద్రపై ‘ఎల్నినో’
ప్రజా సమస్యలను పరిష్కరిం చడంలో ప్రతి అధికారి చురుగ్గా పని చేయాలని కలెక్టర్ ఏ.సిరి ఆదేశిం చారు.
జిల్లాలోని వివిధ బ్యాంకుల వద్ద అన్నదాతలు క్యూ కట్టారు. గత నెలలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాలకు జమ చేసింది.
పార్లమెంటు వర్షా కాల సమావేశాల్లో షరతులు లేని సవరణ చేసి మహిళా రిజర్వేషన్ ఏపీ బిల్లు ప్రవేశపెట్టి అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామక్రిష్ణ డిమాండ్ చేశారు.