Home » AP News
‘నేటి తరంపిల్లలు చాలా సున్నితంగా మారిపోయారు. ఒక్క ఎగ్జామ్లో ఫెయిలైతే ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మార్కులు తక్కువగా వచ్చాయని, జీవితంలో ఎదురుదెబ్బలు తగిలాయని అధైర్యపడకూడదు.
గత జగన్ ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణం పేరిట జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. వైసీపీ నేతలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి అంతులేని దోపిడీకి పాల్పడ్డారు. నాటి హౌసింగ్ అధికారులు క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అక్రమాలకు వంతపాడారు.
విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించడంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించి పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదని...
కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో దశాబ్దాల తరబడి తక్కువ జీతంతో పనిచేయించుకుని క్రమబద్ధీకరణ నిరాకరించడం శ్రమ దోపిడీకి పాల్పడటమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది.
అమరావతి రాజధాని నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదని తేల్చిచెప్పారు.
సముద్ర తీరం వెంబడి ఎన్హెచ్-216(కత్తిపూడి-ఒంగోలు) విస్తరణకు ప్రత్యామ్నాయంగా ‘సముద్ర తీర రహదారి (సీ షోర్ హైవే)’ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి.
నగరంలోని సి.క్యాంపు రైతుబజారులో కాసులకు కక్కుర్తి పడి అధికారులు చేపడుతున్న షాపుల నిర్మాణంలో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
రైతులు పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఈనామ్-2 విధానం సక్రమంగా జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు.
కర్నూలు మెడికల్ కాలేజీలో జరుగుతున్న ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్షలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డా.పి.చంద్రశేఖర్ కేఎంసీ ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మతో కలిసి శనివారం తనిఖీ చేశారు.
జిల్లాలో ప్రజారోగ్యంపై చర్యలు తీసుకొని ప్రజా రోగ్యాన్ని మెరుగుపర చాలని జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి పేర్కొన్నారు.