Home » AP News
‘సీమ ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోంది. రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంతో మరో చారిత్రాత్మక అడుగు వేశామని మంత్రి లోకేశ్ ఎక్స్లో పేర్కొన్నారు.
వైఎస్సార్ కడప జిల్లా జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ప్లాంట్ (కడప స్టీల్స్) కోసం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.
డిజిటల్ రూపీగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విధానం ద్వారా పౌర సరఫరాల్లో పారదర్శకమైన సేవలు అందుబాటులోకి వస్తాయని..
‘జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతిస్తున్నాం.. రాజధాని నిర్మాణానికి 30వేల ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా అన్నాడు.
విశాఖ డెయిరీపై వచ్చిన అవినీతి, అక్రమాల ఆరోపణలపై విచారణ జరిపేందుకు 7న ఉదయం 11గంటలకు..
వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి రాజధానిపై అవాకులు, చెవాకులు పేలడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
సాహితీవేత్త, విశ్రాంత ఆచార్యులు గడ్డం(మిక్కిలినేని) సుశీల(86) శుక్రవారం మృతి చెందారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ శుక్రవారం..
గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం సాయంత్రం లోక్భవన్లో..
ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థ ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.