• Home » AP News

AP News

తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం 

తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం 

తిరుపతి జిల్లాలోని తొట్టంబేడు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదంతో రైతు మునిరాజా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఓనం ఉత్సవాలకు 16నుంచి చర్లపల్లి-కొట్టాయం మధ్య స్పెషల్‌ రైళ్లు

ఓనం ఉత్సవాలకు 16నుంచి చర్లపల్లి-కొట్టాయం మధ్య స్పెషల్‌ రైళ్లు

ఓనం ఉత్సవాలకు చర్లపల్లి-కొట్టాయం మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది.

పరామర్శా...బల ప్రదర్శనా?

పరామర్శా...బల ప్రదర్శనా?

మాజీ సీఎం జగన్‌ వచ్చింది ఆలూరు వైపీసీ ఎమ్మెల్యే బి. విరూపాక్షిని పరామర్శించడం కోసం. అయితే.. రాజకీయ హంగామా.. నాలుగు గంటలకు పైగా హైడ్రామా నడిచింది.

2029 ఎన్నికల్లో తేల్చుకుందాం

2029 ఎన్నికల్లో తేల్చుకుందాం

2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి బలబలాలు ఏమిటో తేల్చుకుందామని మాజీ ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డికి రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

అవయవ దానం మహోన్నత కార్యం

అవయవ దానం మహోన్నత కార్యం

అవయవ దానం మహోన్నత కార్యం అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం

శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం

శ్రీశైల క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు గురువారం వైభవంగా పారంభమయ్యాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజా క్రతువులు చేసిన వేద పండితులు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగంట రమేష్‌ నాయుడుతో శివ చతుస్సప్తాహ అఖండ భజనలు శాస్త్రోక్తంగా ఆరంభిం చారు.

ఇన్‌ సర్వీసు పీజీలు విధులకు హాజరు కావాల్సిందే

ఇన్‌ సర్వీసు పీజీలు విధులకు హాజరు కావాల్సిందే

: జూనియర్‌ డాక్టర్లు చేపట్టే సమ్మెలో పాల్గొనకుండా ఇన్‌ సర్వీసు పీజీ వైద్యులు విధులకు హాజరు కావాల్సిందేనని కర్నూలు జీజీహెచ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా.కె.వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

రైతు బజార్లలో అన్నదాతలకు తొలి ప్రాధాన్యం

రైతు బజార్లలో అన్నదాతలకు తొలి ప్రాధాన్యం

రైతు బజార్లలో అన్నదాతలకు తొలి ప్రాధాన్యం కల్పిస్తూ పంట ఉత్పత్తులు వినియోగదారులకు నేరుగా విక్రయించుకునేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి తెలిపారు.

జూడాల సమ్మె

జూడాల సమ్మె

ఏపీ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జూనియర్‌ డాక్టర్లు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి