Home » AP Liquor
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో నలుగురు నిందితులను ఐదు గంటలుగా సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. వీరిని సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు విచారిస్తున్నారు.
ED investigation: ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు విచారణ కీలక దశకు చేరింది. ముడుపులు ఎవరికి చేరాయో తెలుసుకునేందుకు సిట్, ఈడీ కలిసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డికి సుప్రీం కోర్టులో నిరాశే ఎదురైంది. కసిరెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది.
Liquor Case Remand: ఏపీ లిక్కర్ స్కాంలో ఏడుగురు నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఇప్పటి వరకు కేసు దర్యాప్తులో పురోగతిని కోర్టుకు తెలియజేయాలని సిట్కు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.
ఏపీ లిక్కర్ స్కాంపై సిట్ దర్యాప్తు చేస్తుంటే వైసీపీలోని పెద్ద పెద్ద నేతలు భయపడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. సిట్ లోతుగా దర్యాప్తు జరిపి పాత్రదారులతో పాటు సూత్రదారులను కూడా అరెస్ట్ చేయాలన్నారు.
SIT Custody Petition: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. నలుగురిని కలిపి విచారించాల్సి ఉందని సిట్ పిటిషన్లో పేర్కొంది.
Kasireddy Supreme Court: ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్కసిరెడ్డి పిటిషన్పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించాలంటూ సుప్రీం అభిప్రాయపడింది.
Remand Report: లిక్కర్ స్కాంలో ధనుంజయ్, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించింది సిట్. నిందితులు లిక్కర్ సిండికేట్ సభ్యుడు, ఏ1 రాజ్ కసిరెడ్డికి సన్నిహితులని.. స్కాంలో వచ్చిన ముడుపులు వేరే వారికి బదిలీల్లో వీరు కీలక పాత్ర పోషించారని సిట్ తెలిపింది.
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరికొన్ని అరెస్ట్లు జరిగే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. గత రెండు రోజులుగా ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు.
SIT Investigation: మద్యం కుంభకోణం కేసులో రెండో రోజు సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి శ్రీధర్ను తరలించారు.