Home » AP High court
నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు వద్ద న్యాయవాదులు నిరసనకు దిగారు. గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్...
సాయుధ పోలీసు బలగాల యూనిఫామ్ ప్యాటర్న్ మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)కు కూడా ఆ మేరకు అనుమతిచ్చింది.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లలో ప్రజలను పీడించకు తిన్నారని.. ప్రజా సమస్యలను గాలికొదిలేశారని హోం మంత్రి వంగలపూడి అనిత ( Anitha) విమర్శించారు.
భార్యాభర్తల మధ్య విభేదాలు, గొడవలు చిన్నారుల సంరక్షణకు అవరోధంగా మారడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. చిన్నారులకు తల్లి, తండ్రి ఇద్దరి ప్రేమ.., ఆప్యాయత, సంరక్షణ అవసరమని పేర్కొంది.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఆదివారం రాత్రి సందర్శించారు.
వైసీపీ పార్టీ కార్యాలయ భవనాల కూల్చివేత వ్యవహారంలో చట్టనిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించేందుకు వీలుగా గత జగన్ సర్కారు తీసుకువచ్చిన తరగతి గది ఆధారిత అంచనా పరీక్ష(సీబీఏ) విధానాన్ని హైకోర్టు కొట్టేసింది.
మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చట్టనిబంధనలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు.
పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు వైసీపీ ఎలాంటి అనుమతులూ తీసుకోలేదని అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. వైసీపీ చట్టనిబంధనలు ఉల్లంఘించి భవనాలు నిర్మించిందని తెలిపారు.
రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలను కూల్చివేయబోతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ నేతలు బుధవారం దాఖలు చేసిన పిటిషన్పై గురువారం విచారణ ముగిసింది.