• Home » AP Govt

AP Govt

Minister Satya Prasad: జగన్ హయాంలో టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి పేదలను అప్పుల్లోకి నెట్టారు

Minister Satya Prasad: జగన్ హయాంలో టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి పేదలను అప్పుల్లోకి నెట్టారు

పేదలకు ఇళ్లు ఇవ్వకుండా జగన్ హయాంలో రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ ఇళ్లకు గృహ ప్రవేశాలు చేసి చేతులు దులుపుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని పేదలకి కూడా తమ ప్రభుత్వం సాయం చేస్తోందని భరోసా కల్పించారు.

Tirupati Laddu Case: తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు.. విచారణకు హాజరైన ధర్మారెడ్డి

Tirupati Laddu Case: తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు.. విచారణకు హాజరైన ధర్మారెడ్డి

తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.

Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్

తిరుపతి లడ్డూ కేవలం తీపి కాదని.. ఇది ఒక ఉమ్మడి భావోద్వేగమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. తిరుపతి లడ్డూని అప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తామని తెలిపారు. తిరుపతి లడ్డూని ఇలా అందజేయడం వల్ల హిందువుల సమష్టి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఉద్ఘాటించారు.

CM Chandrababu: జగన్ హయాంలో విధ్వంస విధానాలతో పరిశ్రమలు వెనక్కి వెళ్లాయి: చంద్రబాబు

CM Chandrababu: జగన్ హయాంలో విధ్వంస విధానాలతో పరిశ్రమలు వెనక్కి వెళ్లాయి: చంద్రబాబు

మెంథా తుఫానులో సమర్థవంతంగా పనిచేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమష్టిగా పనిచేశారని ప్రశంసించారు. మెంథా తుఫాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు చేపట్టామని నొక్కిచెప్పారు.

Shivraj Singh: గుంటూరు జిల్లాలో కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ పర్యటన..

Shivraj Singh: గుంటూరు జిల్లాలో కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ పర్యటన..

గుంటూరు జిల్లాలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి పనులని ప్రారంభించారు.

AP Govt Tirupati Flood Damage: రాయలచెరువు గండి ఘటన.. ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Govt Tirupati Flood Damage: రాయలచెరువు గండి ఘటన.. ప్రభుత్వం కీలక నిర్ణయం

మొంథా తుఫాను కారణంగా రాయలచెరువుకు గండి పడి ఊరిని మొత్తం ముంచెత్తింది. భారీగా నీరు రావడంతో పెద్దఎత్తున పశువులు మృత్యువాతపడ్డాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Minister Nara Lokesh: డిసెంబర్ 6న డాలస్‌‌లో మంత్రి నారా లోకేష్  పర్యటన.. సభ  కోసం భారీ ప్లానింగ్

Minister Nara Lokesh: డిసెంబర్ 6న డాలస్‌‌లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. సభ కోసం భారీ ప్లానింగ్

ఏపీ మంత్రి నారా లోకేష్ డిసెంబర్ 6వ తేదీన డాలస్‌‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా లోకేష్ కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. యువనేత సభ కోసం డాలస్ ఎన్నారై టీడీపీ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు.

Raghurama Krishnam Raju: విద్యా విధానంలో నూతన ఒరవడికి మంత్రి లోకేశ్ శ్రీకారం..

Raghurama Krishnam Raju: విద్యా విధానంలో నూతన ఒరవడికి మంత్రి లోకేశ్ శ్రీకారం..

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ప్రతిభ ఆధారంగా ఢిల్లీ వెళ్లిన 52 మంది విద్యార్థులు ఇవాళ(ఆదివారం) తిరిగి వచ్చారు. విద్యార్థులను ఎంపిక చేసి మూడు రోజులు పాటు ఢిల్లీ పర్యటనకు పంపిన మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కృతజ్ఞతలు తెలిపారు.

MP Sivanath: ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి: ఎంపీ శివ‌నాథ్

MP Sivanath: ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి: ఎంపీ శివ‌నాథ్

ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలిపారు. ఆదివారం విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ శివనాథ్ పాల్గొన్నారు.

Janardhan Reddy: జగన్ పాలనలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి: మంత్రి జనార్దన్ రెడ్డి

Janardhan Reddy: జగన్ పాలనలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి: మంత్రి జనార్దన్ రెడ్డి

ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సీఎం చంద్రబాబు రోడ్లను అభివృద్ధి చేస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రోడ్ల అభివృద్దికి రూ.2800 కోట్లని కూటమి ప్రభుత్వం ఖర్చు చేసిందని పేర్కొన్నారు బీసీ జనార్దన్ రెడ్డి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి