• Home » AP Govt

AP Govt

ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి: అనిత

ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి: అనిత

చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజానికి కృషి చేద్దామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.

తప్పు ఎవరు చేసినా తప్పే.. కులం ఆధారంగా చూడొద్దు: పవన్ కల్యాణ్

తప్పు ఎవరు చేసినా తప్పే.. కులం ఆధారంగా చూడొద్దు: పవన్ కల్యాణ్

గాదె సాయికృష్ణ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. కృష్ణలంకలో ఒక గొడవ జరిగితే క్రిమినల్‌కు కులాన్ని ఎలా అంటగడుతున్నారని ప్రశ్నించారు. తప్పు ఎవరు చేసినా.. ఏ కులం వారు చేసినా.. తప్పే కదా అని నిలదీశారు.

డ్రగ్స్ ఫ్రీ ఏపీగా మార్చేందుకు అంతా సహకరించండి: హోం మంత్రి అనిత

డ్రగ్స్ ఫ్రీ ఏపీగా మార్చేందుకు అంతా సహకరించండి: హోం మంత్రి అనిత

ఏపీని డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా మార్చేందుకు అందరూ సహకారం అందించాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు. ఈగల్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని.. నిర్మానుష్య ప్రదేశాల్లో డ్రోన్స్ తిరుగుతున్నాయని హోం మంత్రి తెలిపారు.

ఉండవల్లి జోన్-11లో రూ.426 కోట్ల పనులకు ప్రభుత్వం ఆమోదం

ఉండవల్లి జోన్-11లో రూ.426 కోట్ల పనులకు ప్రభుత్వం ఆమోదం

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ఉండవల్లి జోన్-11 పరిధిలో ట్రంక్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం రేవంత్ రెడ్డి

తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం రేవంత్ రెడ్డి

తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాలమూరు వలసల గురించి తనకు అవగాహన ఉందని తెలిపారు.

ఏపీలో స్వర్ణాధ్యాయం!

ఏపీలో స్వర్ణాధ్యాయం!

జొన్నగిరి గోల్డ్‌ మైన్‌లో బంగారం వెలికితీతతో రాయలసీమకు పూర్వ వైభవం రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు....

జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు. మైనింగ్ జరిగే ప్రాంతంలో భారీ వాహనాలు నడిపేలా సిమ్యులేటర్ యంత్రాలపై మహిళలకు, యువతకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని సందర్శించారు.

ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన

ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన

ఆదరణ పథకంలో భాగంగా రూ.1000 కోట్లు కేటాయిస్తున్నామని ఏపీ మంత్రి సవిత ప్రకటించారు. గతంలో ఆదరణ పథకంలో వస్తువులు ఇచ్చామని.. ఇప్పుడు ఆదరణ పథకం ద్వారా బీసీ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

 కర్నూలు జిల్లాలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్  ప్రారంభం.. లైవ్ వీడియో

కర్నూలు జిల్లాలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రారంభం.. లైవ్ వీడియో

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో పర్యటించి, ప్రతిష్ఠాత్మకమైన 'జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు'ను ప్రారంభించనున్నారు.

నెల్లూరు ఏఎస్‌పేట దర్గా వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలపై వక్ఫ్ బోర్డు చైర్మన్ రియాక్షన్

నెల్లూరు ఏఎస్‌పేట దర్గా వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలపై వక్ఫ్ బోర్డు చైర్మన్ రియాక్షన్

నెల్లూరు జిల్లాలోని ఏఎస్‌పేట దర్గా విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలపై వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పందించారు. ఏఎస్‌పేట దర్గా వ్యవహారంలో వక్ఫ్ బోర్డు పూర్తి నిఘా పెట్టిందని అబ్దుల్ అజీజ్ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి