• Home » AP Govt

AP Govt

Kurnool Collector Siri: బస్సు ప్రమాదంపై కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు.. నంబర్లివే..

Kurnool Collector Siri: బస్సు ప్రమాదంపై కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు.. నంబర్లివే..

బస్సు ప్రమాదానికి సంబంధించి కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు.. కలెక్టరేట్‌లో: 08518-277305, కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో: 91211 01059, ఘటనాస్థలి వద్ద: 91211 01061.

Deputy CM Pawan Kalyan: కర్నూల్ బస్సు ప్రమాదం కలచివేసింది..

Deputy CM Pawan Kalyan: కర్నూల్ బస్సు ప్రమాదం కలచివేసింది..

ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు.

Rahul Gandhi: ప్రమాదాలు.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి..

Rahul Gandhi: ప్రమాదాలు.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి..

రవాణా శాఖలో ప్రయాణికుల భద్రతే ముఖ్యం కావాలని రాహుల్ గాంధీ సూచించారు. వాహనాలను తగిన విధంగా మెయింటైన్ చేయాలని చెప్పారు.

Chandrababu Naidu: కర్నూల్ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి..

Chandrababu Naidu: కర్నూల్ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి..

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇవాళ(శక్రవారం) తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ అగ్నిప్రమాదంలో బస్సులోనే పలువురు సజీవదహనం అయ్యారు.

Home Minister Anitha: బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది..

Home Minister Anitha: బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది..

కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ట్రావెల్ బస్సు ప్రమాదంపై హోం మంత్రి అనిత స్పందించారు. ప్రమాద సమయంలో బస్సులోనే చాలామంది ప్రయాణికులు సజీవదహనం అవ్వడం అత్యంత విచారకరమన్నారు.

Heavy Rains Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. నేడు భారీ వర్షాలు..

Heavy Rains Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. నేడు భారీ వర్షాలు..

తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి - భోంగిర్, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నేడు ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

AP High Court On Volunteers Case: వాలంటీర్లపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యల కేసులో  హైకోర్టులో కీలక మలుపు

AP High Court On Volunteers Case: వాలంటీర్లపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యల కేసులో హైకోర్టులో కీలక మలుపు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో ఓ సందర్భంలో వాలంటీర్లు సేకరించిన సమాచారం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తుందని... మహిళలు అపహరణకు గురి అవుతున్నారని వ్యాఖ్యానించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు దాఖలు చేసింది. గురువారం ఈ కేసు పిటీషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.

Kesineni Shivnath On Thiruvur TDP Issue: తిరువూరు టీడీపీ ఇష్యూపై స్పందించిన కేశినేని శివనాథ్

Kesineni Shivnath On Thiruvur TDP Issue: తిరువూరు టీడీపీ ఇష్యూపై స్పందించిన కేశినేని శివనాథ్

తిరువూరు టీడీపీ ఇష్యూపై తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పందించారు. తాను టీడీపీలో క్రమ శిక్షణగల నాయకుడినని కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు.

Chandrababu Serious On TDP Leaders: బాధ్యత లేకుండా ప్రవర్తించే వారిని ఉపేక్షించం.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Chandrababu Serious On TDP Leaders: బాధ్యత లేకుండా ప్రవర్తించే వారిని ఉపేక్షించం.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

తెలుగుదేశం పార్టీలో బాధ్యత లేకుండా ప్రవర్తించే నేతలని ఇక మీదట ఉపేక్షించబోనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీలో కొందరు నేతల క్రమశిక్షణా రాహిత్యంపై, మీడియా, సోషల్ మీడియాల్లో రచ్చకు దిగడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Chandrababu On Abu Dhabi: ఏపీలో పరిశ్రమలపై సీఎం చంద్రబాబు ఫోకస్.. అబుదాబిలో పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీ

CM Chandrababu On Abu Dhabi: ఏపీలో పరిశ్రమలపై సీఎం చంద్రబాబు ఫోకస్.. అబుదాబిలో పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈ‌లో పర్యటిస్తున్నారు. యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతున్నారు. ఈ భేటీల్లో ఏపీకి కావాల్సిన పెట్టుబడులపై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి