• Home » AP Govt

AP Govt

CM Chandrababu On Cyclone: ‘మొంథా’ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu On Cyclone: ‘మొంథా’ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

‘మొంథా’ తుపాను వస్తోందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదని ఆదేశించారు.

Deputy Speaker Raghurama: పవన్‌ కల్యాణ్‌పై కామెంట్స్.. డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదు..

Deputy Speaker Raghurama: పవన్‌ కల్యాణ్‌పై కామెంట్స్.. డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదు..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఎన్నడూ చేయని కామెంట్లను చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ పోస్టులకు సంభందించి స్క్రీన్ షాట్‌లు, లింకులను కూడా తన ఫిర్యాదులో జత చేసినట్లు తెలిపారు.

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంలో ట్విస్ట్.. ఒక్కరు కాదు ఇద్దరు..

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంలో ట్విస్ట్.. ఒక్కరు కాదు ఇద్దరు..

బైక్‌పై వెళ్తూ మృతి చెందిన శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు గుర్తించారు. ఇద్దరూ కలిసి డోన్‌కు వెళ్తుండగా.. ఇరువురిని బస్సు ఢీకొన్నట్లు తెలిపారు.

AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన.. క్రమంగా పెరగనున్న వర్షాలు

AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన.. క్రమంగా పెరగనున్న వర్షాలు

వాయుగుండం ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.

CM Chandrababu On UAE: దుబాయ్ ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. పెట్టుబడులపై చర్చ

CM Chandrababu On UAE: దుబాయ్ ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. పెట్టుబడులపై చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. దుబాయ్‌లో మూడో రోజు పర్యటనలో భాగంగా యూఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు.

Pawan On Forest Conservation: అడవుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు.. పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

Pawan On Forest Conservation: అడవుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు.. పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

అటవీ శాఖ సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అడవుల ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

స్పందించని వి.కావేరి యాజమాన్యం..? బాధ్యత ఉండక్కర్లేదా..?

స్పందించని వి.కావేరి యాజమాన్యం..? బాధ్యత ఉండక్కర్లేదా..?

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

 Kurnool Bus Accident:  కర్నూలు బస్సు ప్రమాదం.. కేసులు నమోదు చేసిన పోలీసులు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. కేసులు నమోదు చేసిన పోలీసులు

కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద శుక్రవారం బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకి కారణమైన కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం, డ్రైవర్ ముత్యాల లక్ష్మయ్యలపై కర్నూలు జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు.

Parthasarathi Fires Jagan: బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు.. మంత్రి పార్థసారథి ఫైర్

Parthasarathi Fires Jagan: బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు.. మంత్రి పార్థసారథి ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీకి రాకుండా బాలకృష్ణ గురించి మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు.

 AP Cabinet sub committee: ఏపీ మంత్రి వర్గ ఉపసంఘం భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

AP Cabinet sub committee: ఏపీ మంత్రి వర్గ ఉపసంఘం భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

భూ సంస్కరణలపై శుక్రవారం ఏపీ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి