• Home » AP Govt

AP Govt

జగన్‌కు మానసిక సమస్య ఉంది.. సీఎం సెటైర్లు

జగన్‌కు మానసిక సమస్య ఉంది.. సీఎం సెటైర్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ కాదని.. కోడికత్తి, గొడ్డలి పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. జగన్‌కు మానసిక సమస్య ఉందని సెటైర్లు గుప్పించారు.

కూటమి ప్రభుత్వంలో కార్మికులకు భద్రత, భరోసా: మంత్రి సుభాశ్

కూటమి ప్రభుత్వంలో కార్మికులకు భద్రత, భరోసా: మంత్రి సుభాశ్

వైసీపీపై మంత్రి వాసంశెట్టి సుభాశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లు వైసీపీ పాలనలో జగన్ అనేక కంపెనీలను తరమికొట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి తెలిపారు.

శ్రామికులే దేశ అభివృద్ధికి బలం: మంత్రి నారా లోకేశ్

శ్రామికులే దేశ అభివృద్ధికి బలం: మంత్రి నారా లోకేశ్

మే డే సందర్భంగా కార్మిక సోదరులందరికీ ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ ప్రగతిలో కార్మికులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.

జగన్ బెల్స్ లా.. వైసీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది.. మంత్రి పార్థసారథి సెటైర్లు

జగన్ బెల్స్ లా.. వైసీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది.. మంత్రి పార్థసారథి సెటైర్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బెల్స్‌లా... వైసీపీ గోబెల్స్ పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు.

టీమ్‌ ఏపీ సత్తా

టీమ్‌ ఏపీ సత్తా

బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2025 అవార్డు మంత్రులు, అధికారులు, ఉద్యోగుల కృషి వల్లే వచ్చింది. వారే నిజమైన విజేతలు’ అని సీఎం చంద్రబాబు వినమ్రంగా చెప్పారు.

పదిలో పెరిగిన ఉత్తీర్ణత

పదిలో పెరిగిన ఉత్తీర్ణత

పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత పెరిగింది. గతేడాది కంటే ఈసారి 4.15 శాతం మెరుగుపడింది. గతేడాది 81.14శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా..

ఏపీలో స్థానిక ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం

ఏపీలో స్థానిక ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై జరిగిన విచారణలో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రభుత్వం తరపున కోర్టుకు పలు ముఖ్యమైన అంశాలను నివేదించారు.

టీమ్ ఏపీ కృషితోనే బిజినెస్ రిఫార్మర్ అవార్డు: సీఎం చంద్రబాబు

టీమ్ ఏపీ కృషితోనే బిజినెస్ రిఫార్మర్ అవార్డు: సీఎం చంద్రబాబు

టీమ్ ఏపీ కృషితోనే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులే రియల్ విన్నర్స్ అని పేర్కొన్నారు.

బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు ఊరట

బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు ఊరట

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కింది. బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు బెయిల్ మంజూరు చేసింది.

ఉద్యోగాల కల్పనపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు

ఉద్యోగాల కల్పనపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు

ఏపీ మంత్రివర్గ ఉపసంఘ సమావేశం ఈరోజు రాష్ట్ర సచివాలయంలోని ఐదోబ్లాక్‌లో జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై అధికారులతో మంత్రులు చర్చించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి