• Home » AP Govt

AP Govt

అమరావతి ఐ

అమరావతి ఐ

లండన్‌లోని ప్రసిద్ధ ’లండన్‌ ఐ’ తరహాలో కృష్ణానది తీరంలో ’అమరావతి ఐ’ నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్ర రాజధానిలో ఒక జెయింట్‌ అబ్జర్వేషన్‌ వీల్‌ వంటి ప్రాజెక్టును సీఆర్‌డీఏ ప్రతిపాదించగా....

జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం

జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం

జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియమించారు. జనసైనికుల నుంచే భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దే వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

ఏపీ కేబినెట్‌ సమావేశం.. వెన్నునొప్పితో మధ్యలోనే వెళ్లిపోయిన పవన్‌ కల్యాణ్‌

ఏపీ కేబినెట్‌ సమావేశం.. వెన్నునొప్పితో మధ్యలోనే వెళ్లిపోయిన పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం గురువారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం.. మంత్రులతో చర్చిస్తున్నారు.

జూన్ 4.. వైసీపీ విధ్వంసానికి ముగింపు.. అభివృద్ధి యుగానికి నాంది: మంత్రి మండిపల్లి

జూన్ 4.. వైసీపీ విధ్వంసానికి ముగింపు.. అభివృద్ధి యుగానికి నాంది: మంత్రి మండిపల్లి

రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై నేటికి రెండేళ్లు పూర్తయ్యాయని ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజావ్యతిరేక పాలనకు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన రోజు ఇదని పేర్కొన్నారు.

‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఏపీకి గౌరవం: మంత్రి కందుల దుర్గేష్

‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఏపీకి గౌరవం: మంత్రి కందుల దుర్గేష్

ఏపీ టూరిజం సరికొత్త రికార్డు సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 36.42 కోట్ల పర్యాటక సందర్శనలు జరిగాయని పేర్కొన్నారు.

రెండేళ్ల ప్రజా తీర్పు.. ఏపీ అభివృద్ధికి నాంది: చంద్రబాబు

రెండేళ్ల ప్రజా తీర్పు.. ఏపీ అభివృద్ధికి నాంది: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జూన్ 4, 2024 చిరస్థాయిగా నిలిచిపోయే రోజు అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చరిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లని పేర్కొన్నారు.

గొడ్డలి పార్టీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు: మంత్రి అచ్చెన్నాయుడు

గొడ్డలి పార్టీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు: మంత్రి అచ్చెన్నాయుడు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రాక్షస పాలన విముక్తికి రెండేళ్లని చెప్పుకొచ్చారు. వెన్నుపోటుకు కాదని.. ప్రజా విముక్తికి ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.

కోట్లాది హృదయాల్లో శాశ్వతంగా మార్మోగే స్వరం ఎస్పీ బాలుది: సీఎం చంద్రబాబు

కోట్లాది హృదయాల్లో శాశ్వతంగా మార్మోగే స్వరం ఎస్పీ బాలుది: సీఎం చంద్రబాబు

భారతీయ సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయిన గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు.

రాకూడదంటే ఎలా?

రాకూడదంటే ఎలా?

తెలంగాణపై నాకు అపారమైన ప్రేమ ఉంది. అది వంద శాతం భూమి పుత్రుల జాగీరే. దానిని కాదనలేదు. కానీ, నువ్వు రాకూడదు.. అడుగు పెట్టనివ్వమని అంటే ఎలా....

ఫీజు కడితేనే అప్పటిదాకా సర్టిఫికెట్లు ఇచ్చేది లేదు!

ఫీజు కడితేనే అప్పటిదాకా సర్టిఫికెట్లు ఇచ్చేది లేదు!

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు భారీగా పెరిగిపోయాయి. జగన్‌ హయాంలో చివరి ఏడాది 2023-24 విద్యా సంవత్సరంలో మూడు క్వార్టర్ల ఫీజులు సుమారు రూ.2000 కోట్లు పెండింగ్‌ ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి