• Home » AP Govt

AP Govt

కల్తీ పాల ఘటనపై స్పందించిన ఏపీ వైద్య ఆరోగ్యశాఖ..

కల్తీ పాల ఘటనపై స్పందించిన ఏపీ వైద్య ఆరోగ్యశాఖ..

రాజమండ్రిలోని లాలాచెరువు ప్రాంతంలో ఒకేసారి పలువురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీనికి కారణం కల్తీపాలే అని అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీర పాండ్యన్ స్పందించారు..

హెరిటేజ్‌‌పై ఫేక్ ప్రచారం.. జగన్ అండ్ కో పై మంత్రి లోకేశ్ ధ్వజం

హెరిటేజ్‌‌పై ఫేక్ ప్రచారం.. జగన్ అండ్ కో పై మంత్రి లోకేశ్ ధ్వజం

రాష్ట్ర మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హెరిటేజ్‌‌పై ఫేక్ ప్రచారం చేశారని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందపూరు డెయిరీకి హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో తలసరి ఆదాయం భారీగా పెంపు: సీఎం చంద్రబాబు

స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో తలసరి ఆదాయం భారీగా పెంపు: సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో నేడు సంక్షేమ బడ్జెట్ కేటాయింపులపై చర్చించారు. సామాజిక సమానత్వం అనే లక్ష్యం కోసం ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు.

ముగిసిన బీఏసీ సమావేశం.. కీలక నిర్ణయాలివే..

ముగిసిన బీఏసీ సమావేశం.. కీలక నిర్ణయాలివే..

ఏపీ శాసనమండలి బీఏసీ సమావేశం ఇవాళ (సోమవారం) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది..

కల్తీ నెయ్యిపై శాసనసభలో చర్చకు ఏపీ ప్రభుత్వం సిద్ధం..!?

కల్తీ నెయ్యిపై శాసనసభలో చర్చకు ఏపీ ప్రభుత్వం సిద్ధం..!?

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి నాణ్యత విషయంలో జగన్ హయాంలో అనుసరించిన విధానాలు, టెండర్లలో జరిగిన అవకతవకలు, నాణ్యత లేని నెయ్యి సరఫరా వంటి అంశాలను సాక్ష్యాధారాలతో సహా శాసనసభలో చర్చించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. తద్వారా గత ప్రభుత్వ పాపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనేది ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.

భారత్ నెట్ ఒప్పందంతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విప్లవం: సీఎం చంద్రబాబు

భారత్ నెట్ ఒప్పందంతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విప్లవం: సీఎం చంద్రబాబు

2014 విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి నిర్మించాల్సిన బాధ్యత తనపై పడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ వేసి 'ఏపీ ఫైబర్ నెట్'ను ప్రారంభించామని.. దీనివల్ల 90శాతం వరకు ఖర్చు తగ్గిందని పేర్కొన్నారు..

ఏపీలో భారత్ నెట్ అమలు కోసం కేంద్రంతో కీలక ఒప్పందం..

ఏపీలో భారత్ నెట్ అమలు కోసం కేంద్రంతో కీలక ఒప్పందం..

గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక సహకార ఒప్పందం కుదిరింది. సుమారు 5 లక్షల గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్(ABP) అమలు చేయనుంది..

తపాలాశాఖ సేవలను మరువలేం: సీఎం చంద్రబాబు

తపాలాశాఖ సేవలను మరువలేం: సీఎం చంద్రబాబు

గ్రామీణ డాక్‌ సేవక్‌కు 150 సంవత్సరాల చరిత్ర ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. టెక్నాలజీ ఎంత వచ్చానా.. ఏఐ వినియోగం పెరిగినా.. గ్రామీణ డాక్‌ సేవల ప్రయోజనాలు అత్యంత కీలకమని ఆయన తెలిపారు.

శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు రసాయనాలు కలిపారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం..

శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు రసాయనాలు కలిపారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి లడ్డూను కల్తీ చేసిన జగన్‌కి తిరుపతి పేరు ఎత్తే అర్హత లేదని ధ్వజమెత్తారు..

సీఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ విధానంలో కీలక మార్పు..!

సీఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ విధానంలో కీలక మార్పు..!

రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా చేపట్టే భూ సమీకరణ విధానంలో ఏపీ ప్రభుత్వం కీలక సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఇకపై ప్రాజెక్టుల వారీగా నిర్వహించే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అంతా ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే జరగాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి కీలక సమాచారం అందింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి