• Home » AP Govt

AP Govt

టీసీలు ఇవ్వడానికి ససేమిరా!

టీసీలు ఇవ్వడానికి ససేమిరా!

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు భారీగా పెంచాలన్న సర్కారు లక్ష్యానికి జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మోకాలడ్డుతున్నాయి. తమ వద్ద చదువుతూ ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి సిద్ధమైన విద్యార్థులకు టీసీలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.

పెట్టుబడుల హబ్‌గా ఏపీ..  మంత్రి నారా లోకేశ్ కృషితో మరో భారీ పరిశ్రమ

పెట్టుబడుల హబ్‌గా ఏపీ.. మంత్రి నారా లోకేశ్ కృషితో మరో భారీ పరిశ్రమ

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పెట్టుబడిదారులకు ఆకర్షణీయ కేంద్రంగా మారుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కృషితో రాష్ట్రానికి పరిశ్రమలు వరుసగా వస్తున్నాయి.

హెల్మెట్ ధరిద్దాం.. ప్రాణాలు కాపాడుకుందాం: అనిత

హెల్మెట్ ధరిద్దాం.. ప్రాణాలు కాపాడుకుందాం: అనిత

రోడ్డు ప్రమాదాలతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. రోడ్డు ప్రమాదాలపై ముందు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.

మరో మూడేళ్లు విద్యార్థులకు రాగిజావా పంపిణీ.. మంత్రి లోకేశ్ సమక్షంలో ఎంవోయూ

మరో మూడేళ్లు విద్యార్థులకు రాగిజావా పంపిణీ.. మంత్రి లోకేశ్ సమక్షంలో ఎంవోయూ

విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించే నిమిత్తం శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో ప్రస్తుతం అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమం మరో మూడేళ్లు కొనసాగింపునకు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మోదీ దార్శనికతపై ప్రజల విశ్వాసం పెరుగుతోంది: సీఎం చంద్రబాబు

మోదీ దార్శనికతపై ప్రజల విశ్వాసం పెరుగుతోంది: సీఎం చంద్రబాబు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నారని సీఎం పేర్కొన్నారు.

ఒమన్‌లో చిక్కుకున్న మహిళకు ఏపీ ప్రభుత్వం అండ

ఒమన్‌లో చిక్కుకున్న మహిళకు ఏపీ ప్రభుత్వం అండ

ఒమన్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా మహిళకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. వయలపాడు గ్రామానికి చెందిన దూదేకుల షహ్నాజ్‌ను ఉద్యోగం పేరుతో ఏజెంట్ కార్యాలయం నిర్బంధించింది.

ఇకపై ఏడు శాతమే

ఇకపై ఏడు శాతమే

మునిసిపాలిటీల పరిధిలోని షాపుల అద్దెలు, లీజుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో షాపులు లీజు లేదా అద్దెను ప్రతీ మూడేళ్లకోసారి 33 శాతం చొప్పున పెంచేవారు. ఇకపై దీనిని ఏటా ఏడు శాతం మాత్రమే పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

16న నరసన్నపేటకు సీఎం రాక

16న నరసన్నపేటకు సీఎం రాక

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 16న నరసన్నపేటలో పర్యటించనున్నట్టు జడ్పీ సీఈవో వెంకట్రామన్‌ తెలిపారు. మూడో శనివారం నిర్వహించనున్న ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు వెల్లడించారు.

 పదోతరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందన

పదోతరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందన

ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి ఒడియా మాధ్యమంలో చదివి ఇటీవల వచ్చిన పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కు లు సాధించిన ఆంధ్రప్రదేశ్‌ ఒఇయా టీచర్స్‌ అసోసియేషన్‌ (అపోటా) ఆధ్వర్యంలో అభినం దించారు.

ఏటా 7శాతం అద్దె పెంపు

ఏటా 7శాతం అద్దె పెంపు

7 percent rent increase annually మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఆస్తులపై వసూలు చేసే అద్దెలు, లీజులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలను మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో విడుదల చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి