Home » AP Assembly Sessions
ఏపీ అసెంబ్లీలో 2024- 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఐదేళ్లుగా బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. రైతుల సమస్యలపై చర్చించాలంటూ తెలుగుదేశం వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. దీన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించడతో...
అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. అంతకుముందే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన ఛాంబర్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు పూజాలు నిర్వహించనున్నారు. ఈ కేబినెట్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోద ముద్ర వేయనున్నారు.
Andhrapradesh: సర్పంచ్ల నిరసన అసెంబ్లీని తాకింది. సర్పంచ్ల నిరసనలతో అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంగళవారం ఉదయం అసెంబ్లీ ముట్టడికి సర్పంచ్లు యత్నించారు. పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ పరిసరాల వరకూ సర్పంచ్లు దూసుకొచ్చారు.
అమరావతి: ప్రజాక్షేమాన్ని కాంక్షిచేవాళ్లే రాజకీయ పార్టీ పెట్టాలని.. మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేసారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ..
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. నిత్యావసర వస్తువుల ధరలపై తెలుగుదేశం వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. దీన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు.
Andhrapradesh: మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభకానున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనతో అసెంబ్లీ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Notice to YSRCP Rebel MLAs: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అధికారులు. పార్టీ ఫిరాయింపుపై లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లకు బుధవారం మరోసారి నోటీసులు జారీ చేశారు
తనకు నచ్చని వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే చూసి పరమానందం పొందడం కొందరినైజం!. ప్రత్యర్థుల కష్టాలనే సంతోషకర క్షణాలను భావించి మురిసిపోతూ ముసిముసి నవ్వులు చిందిస్తుంటారు!. గత రెండు రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రవర్తిస్తున్న తీరుని గమనిస్తే ఆయన కూడా ఈ వర్గానికే చెందుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన శాసనసభ సమావేశాలు కావడంతో అరెస్టును సమర్థించుకోవడానికి అధికారపక్షం బాగానే కసరత్తుచేసి సభకు వస్తుందని అంతా భావించారు.