Home » AP Assembly Budget Sessions
Pawan Kalyan on NREGS: జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతిని బయటపెట్టారు పవన్ కళ్యాణ్. ఈ పథకంలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Raghurama serious: శాసనసభలో సభ్యులపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు సీరియస్ అయ్యారు. దయచేసి సభ్యులు అలా చేయవద్దని.. కఠిన చర్యలు తప్పవని స్ఫష్టం చేశారు.
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ప్రస్తుతం శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సభలో విజన్ 2047పై లఘు చర్చ జరుగనుంది.
CM Chandrababu: గత వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీని లోటు పరిస్థితికి తీసుకెళ్లింది వైసీపీ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. పరిశ్రమలు కరెంటు వాడితే సర్చార్జి విధించిన పరిస్థితి గత ప్రభుత్వానిదన్నారు.
Kondapalli Srinivas on pension: శాసనమండలిలో పెన్షన్ల అంశంపై ఆసక్తికర చర్చ జరిగింది. పెన్షన్లు తగ్గించారంటూ వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సరైన సమాధానం ఇచ్చారు.
Chandrababu Criticizes Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకూ ఇదే సభలో ముఖ్యమంత్రిగా ఉన్నారని విమర్శలు గుప్పించారు.
AP Legislative Council: ఏపీ శాసనసమండలి సమావేశాలు కొద్దిసేపు వాయిదా పడ్డాయి. సభలో వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు సభలో ఆందోళనకు దిగారు.
Chandrababu Warns: ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారు ఇకపై తప్పించుకోలేరంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో విచ్చలవిడితనం పెరిగిపోయిందన్నారు.
Minister Narayana Amravati Announcement: ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి మంత్రి నారాయణ శాసనసభలో ముఖ్య విషయాలు తెలియజేశారు. అమరావతి విషయంలో గత ప్రభుత్వం చేసిన ఆకృత్యాలను, రాజధానిని ఎలా అడ్డుకుందనే విషయాన్ని సభ ముందు ఉంచారు నారాయణ.
Special Needs Schools: స్పెషల్ నీడ్స్ పాఠశాలలపై ఏపీ అసెంబ్లీలో మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. కేంద్రబడ్జెట్లో కేటాయించిన నిధుల మేరకు 2025-26కు గాను ప్రతి మున్సిపాలిటీకి ఒక సెంటర్ చొప్పున మరో 125 కొత్త సెంటర్లను ప్రతిపాదించామని చెప్పారు.