Home » Annamayya District
Posani Health Police says : సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాజంపేట సబ్ జైల్లో ఆరోగ్యం బాగాలేదంటూ లబోదిబోమంటూ గోల చేయడంతో హుటాహుటిన పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే పోసాని అనారోగ్యం పేరుతో ..
పోసాని కృష్ణ మురళీకి రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనిపై ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయస్థానం తీర్పుపై హైకోర్టుకు వెళతామని అన్నారు. పోసానిపై రిమాండ్ విధించడాన్ని పరిశీలిస్తే ‘ఆపరే షన్ సక్సెస్ పేషెంట్ డైడ్’ అన్న ట్లు ఉందన్నారు.
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీకి రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ, జనసేన అగ్రనేతలపై అడ్డూ అదుపు లేకుండా నోరు పారేసుకున్న పోసానిపై కేసు నమోదు కావడంతో పోలీసులు అతనికి నోటీసు ఇచ్చి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళీని అరెస్టు చేసిన పోలీసులు గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లెలో పోలీస్ స్టేషన్కు తరలించారు. తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరుస్తారు. మండలి జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోసానిని అరెస్టు చేశారు.
అన్నమయ్య జిల్లా: శేషాచలం అడవుల్లో భక్తులపై ఏనుగులు దాడి చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్: వై.కోటకు చెందిన భక్తులపై ఏనుగులు దాడి చేశాయి. శేషాచలం అడవుల గుండా తలకోనకు నడుస్తున్న భక్తులపైకి ఏనుగులు ఒక్కసారిగా దూసుకెళ్లాయి.
CM Chandrababu: యువతిపై యాసిడ్ దాడి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
Annamayya District: ప్రేమికుల దినోత్సవం రోజు ఏపీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదనే ఆగ్రహంతో యువతిపై యువకుడు యాసిడ్ దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ క్రమంలో రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లెలో పింఛన్ల పంపిణీ సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృత్యు వాత పడ్డారు. ఒకరికి తీవ్రంగా గాయాలై చైన్నైకు తర లించారు. కర్ణాటక రాష్ట్రం, రాయల్పాడు పోలీసుల తెలిపిన వివరాల మేరకు....