Home » Andhrapradesh
అనగనగా ఓ దేవర దున్నపోతు. జాతరకు బలిచ్చేందుకు తీసుకొచ్చారు. ఇంతలో ఈ బలి కథ ఢిల్లీకి చేరింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మోస్తరుగా పడుతున్నాయి. ఏపీలోని అన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.
తిరుపతిలో శుక్రవారం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని ఎస్పీ సుబ్బరాయుడు ప్రకటించారు.
ఆధునికత పేరుతో నేటి సమాజం అనారోగ్యాన్ని ఆహ్వానిస్తోంది. తొలుత ఫ్యాషన్గా ప్రారంభమైన కవర్ల వినియోగం, ప్రస్తుతం అది లేనిదే ఏదీ తేలేం అన్నట్లుగా తయారైంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి వ్యాపారం ఊపందుకుంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. రెండు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనున్నాయి.
గత నెల 31వ తేదీన తుంగభద్ర నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడిన హిందూపురానికి చెందిన ఓ మహిళకు మంత్రాలయంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.