• Home » Andhrapradesh

Andhrapradesh

Kurnool News: అధి‘కార్త’ మాయాజాలం... సొంత వాహనాలపై ప్రభుత్వ స్టిక్కర్‌

Kurnool News: అధి‘కార్త’ మాయాజాలం... సొంత వాహనాలపై ప్రభుత్వ స్టిక్కర్‌

ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే కొందరు అధికారులు సొంత కార్లను ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె వాహనాలుగా ఉపయోగిస్తున్నారు.. మరికొందరు అధికారులు వాహనాలు వాడకుండానే నకిలీ బిల్లులు పెట్టి ప్రజాధనాన్ని జేబులో వేసుకుంటున్నారు.

Kurnool News: ఈఎంఐలు స్వాహా.. రూ.20లక్షలు కాజేసిన ఉద్యోగులు

Kurnool News: ఈఎంఐలు స్వాహా.. రూ.20లక్షలు కాజేసిన ఉద్యోగులు

రైతులు చెల్లించిన కంతులు(ఈఎంఐ)లు బ్యాంకులో కట్టకుండా గోల్‌మాల్‌ చేసింది మార్కెటింగ్‌ సిబ్బంది. శుక్రవారం సంబంధించి రైతులు ఆ బ్యాంకు ఎదుట నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని చందన బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌ పక్కనే ఉన్న కొటాక్‌ మహేంద్ర బ్యాంకు ఉంది.

Ananthapuram News: మరణంలోనూ ఒక్కటిగా...

Ananthapuram News: మరణంలోనూ ఒక్కటిగా...

దశాబ్దాల దాంపత్య జీవితంలో ఒక్కటిసాగిన ఆ దంపతులు మృత్యువులోనూ కలిసి సాగారు. భర్త మరణవార్త విని భార్య అస్వస్థతతో మరణించిన ఘటన తాడిమర్రిలో శుక్రవారం జరిగింది. మండల కేంద్రానికి చెందిన ఎట్టినాగన్న(85) అనారోగ్యంతో పది రోజులుగా అనంతపురంలో చికిత్స పొందుతుండేవాడు.

Urea Bag: యూరియా బస్తా @రూ.500

Urea Bag: యూరియా బస్తా @రూ.500

యూరియాను వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. యూరియా కొరత లేదని, ఎక్కడా అధిక ధలు చెల్లించాల్సిన అవసరం లేదంటూ అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి.

Kadapa News: లోన్‌ యాప్‌... తస్మాత్‌ జాగ్రత్త

Kadapa News: లోన్‌ యాప్‌... తస్మాత్‌ జాగ్రత్త

లోన్‌ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలని అవసరం ఏర్పడింది. ఆర్ధిక అవసరాల కోసం ఈ యాప్‏ల ద్వారా నగదు తీసుకుంటే... ఇక వారి జేబులు ఖాళీ అయనట్లే.. అంతటితో ఆగకుండా మానసికంగా ఎన్నో వేధింపుకు గురిచేస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

Tirupati News: అన్యమత చిహ్నాలతో తిరుమలకు వాహనం..

Tirupati News: అన్యమత చిహ్నాలతో తిరుమలకు వాహనం..

తమిళనాడు రాష్ట్రాని చెందిన ఓ వాహనంపై అన్యమత చిహ్నాలు ఉండటాన్ని గుర్తించారు. అయితే.. ఈ వాహనం అలిపిరి టోల్‏గేట్ దాటి తిరుమల కొండపైకి చేరుకోవడం గమనార్హం. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఒకరిని విధుల నుంచి తొలగించింది.

Tomato price: టమోటా @50.. భారీగా పెరిగిన ధర

Tomato price: టమోటా @50.. భారీగా పెరిగిన ధర

టమోటా ధర భారీగా పెరిగింది. మర్కెట్ లో కిలో రూ. 50కి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు టమోటాను కొనాలంటేనే ఒకింత భయపడే పరిస్థితి వచ్చింది. అలాగే... అనంతపురం కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో టమోటా ధర భారీగా పెరిగింది.

Bapatla News: వాట్సాప్‏తో కొనుగోళ్లు... హాయ్‌ అంటే ఏఐ సహకారం

Bapatla News: వాట్సాప్‏తో కొనుగోళ్లు... హాయ్‌ అంటే ఏఐ సహకారం

ధాన్యం కొనుగోళ్లను సులభతరం చేసే దిశగా ప్రభుత్వం సాంకేతిక సేవలను ఉపయోగించుకునే విధానానికి తెరతీసింది. రైతుల కోసం వాట్సాప్‌ నెంబర్‌ను అందు బాటులోకి తెచ్చింది. 7337359375 నంబ రుకు హాయ్‌ అని మెసేజ్‌ పెడితే చాలు వెంటనే ఆర్టిఫిషియల్‌ ఇంటిలెజెన్స్‌ వాయిస్‌తో తదుపరి ప్రక్రియపై రైతులకు మార్గనిర్దేశనం చేస్తుంది.

Bapatla News: లెక్కే లేదు... అమలు ఇంకెక్కడ...

Bapatla News: లెక్కే లేదు... అమలు ఇంకెక్కడ...

పట్టణాల్లో వీధి కుక్కలు ఇంకా రోడ్లపై గుంపులుగా చేరి మొరుగుతూనే ఉన్నాయి. జనం పిక్కల బలానికి పరీక్షలు పెడుతూనే ఉన్నాయి. కుక్కకాటుతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్యలో పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు.

Ananthapuram News: పుట్టిన రోజునాడే ఆత్మహత్య...

Ananthapuram News: పుట్టిన రోజునాడే ఆత్మహత్య...

నగరానికి చెందిన బీటెక్‌ విద్యార్థి చల్లా శ్రవణ్‌(18) పుట్టిన రోజునాడే ఆత్మహత్య చేసుకున్నాడు. తాము ఉంటున్న అపార్టుమెంట్‌లోని 5వ అంతస్తు నుంచీ దూకి ప్రాణం తీసుకున్నాడు. దీనిపై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి