Home » Andhrapradesh
రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. విజన్ లేని పాలకుల వల్ల భవిష్యత్తు నాశనం అయ్యింది’ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తంచేశారు. విశాఖలోని వేపగుంట మీనాక్షి కన్వెన్షన్ సెంటర్లో గురువారం సాయంత్రం ‘ఎలైట్ మీట్’ పేరుతో వివిధ వర్గాల నాయకులు, పారిశ్రామిక వర్గాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
చదువుల తల్లినీ చంపేశారు. చిత్తూరు జిల్లాలో తన కుమార్తె టాపర్ కావాలంటూ ఒక వైసీపీ నేత పెట్టిన వేధింపులు తాళలేక మిస్బా అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుంది.
'నేను రియల్ హీరోను’ అన్నట్టు జగన్ కొత్తగా బిల్డప్ ఇస్తున్నారు. రియల్ హీరో అంటే... ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలి. రాష్ట్రానికి మేలు చేసే వాళ్లకు మర్యాదలు చేయాలి.
హామీ గాలికి కాపు కార్పొరేషన్కు ఏటా 2 వేల కోట్లు ఇస్తామని గత ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఈ హామీని గాలికొదిలేశారు. ఐదేళ్లలో ఖర్చు చేసింది 2 వేల కోట్లు మాత్రమే.
వ్యక్తిగత సమాచారానికి రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంది. ప్రభుత్వం కూడా దాన్ని తీసుకోవడానికి లేదు’’.
‘‘నేను చంద్రబాబుకు వ్యతిరేకం కాదు. రాష్ట్రానికి ధర్మకర్తను. మా ప్రభుత్వం రెవెల్యూషనరీగా ఉంటుంది.
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 160 అసెంబ్లీ స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధీమా వ్యక్తంచేశారు. 23 లోక్సభ స్థానాల్లోనూ గెలుస్తామని తెలిపారు.
గత ఎన్నికల ముందు జగన్ ఎన్నో హామీలిచ్చారు. ప్రజల్ని మభ్యపెట్టి, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక తన అసలు రూపం చూపించారు. ఎన్నో హామీలపై మాట తప్పిన జగన్.. కరెంట్ చార్జీలు ...
అధికార మదం తలకెక్కిన కొందరు వైసీపీ నేతలకు కన్నూమిన్నూ కనిపించడం లేదు. భక్తితో మొక్కాల్సిన దేవుడన్నా, ఆయనకు సేవ చేసేవారన్నా అమితమైన ద్వేషం పెంచుకొని వారిపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల తొలి అంకం దాదాపుగా ముగిసినట్లే. నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తలపడుతున్న టీడీపీ కూటమి, అధికార వైసీపీ అభ్యర్థుల నామినేషన్లన్నీ సరిగ్గానే ఉన్నట్లు రిటర్నింగ్ అధికారులు ఆమోద ముద్ర వేశారు. దీంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుంది. ఇక కదనరంగంలోకి దూకేందుకు అభ్యర్థులు సన్నద్ధమయ్యారు. క్షేత్రస్థాయిలో ప్రచారానికి పక్షం రోజులే...