• Home » Andhrajyothy Breaking News

Andhrajyothy Breaking News

నేను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినే: నాగార్జున

నేను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినే: నాగార్జున

తాను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినే అని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల క్రితం సైబర్ మోసానికి గురయ్యానని ప్రస్తావించారు.

అసైన్డ్ భూముల కేసు.. సీఎం చంద్రబాబుకు సుప్రీంలో బిగ్ రిలీఫ్

అసైన్డ్ భూముల కేసు.. సీఎం చంద్రబాబుకు సుప్రీంలో బిగ్ రిలీఫ్

అసైన్డ్ భూముల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణలకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ‌ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.

వైసీపీ నేతల అరాచకాలన్నీ బయటకు తీస్తా.. టీడీపీ కార్యకర్త చివరి వీడియో వైరల్

వైసీపీ నేతల అరాచకాలన్నీ బయటకు తీస్తా.. టీడీపీ కార్యకర్త చివరి వీడియో వైరల్

కర్నూలు జిల్లా పాతబస్తీకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంతియాజ్ చివరి వీడియో వైరల్ అయింది. ఆయన హత్యకు ముందు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఈ వీడియో విడుదల చేశారు.

‘నిబంధనల ప్రకారమే జగన్‌ను ములాఖత్‌కు అనుమతించాం’

‘నిబంధనల ప్రకారమే జగన్‌ను ములాఖత్‌కు అనుమతించాం’

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కర్నూలులో ఎమ్మెల్యే విరుపాక్షితో ములాఖత్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం, పోలీసులపై జగన్ ఆరోపణలు చేశారు.

జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు

జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు

అర్ధసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. వాస్తవాలు వెలుగులోకి రాకుండా అడ్డుకోలేరని తెలిపారు.

దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని

దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఏపీ అగ్నిమాపక శాఖలోకి ఆధునిక వాహనాలు..  ప్రారంభించనున్న సీఎం

ఏపీ అగ్నిమాపక శాఖలోకి ఆధునిక వాహనాలు.. ప్రారంభించనున్న సీఎం

ఏపీ అగ్నిమాపక శాఖలోకి ఆధునిక వాహనాలు రానున్నాయి. రూ.40 కోట్లతో 58 ఆధునిక ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించనున్నారు.

తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం 

తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం 

తిరుపతి జిల్లాలోని తొట్టంబేడు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదంతో రైతు మునిరాజా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

ట్రేడింగ్‌లో భారీ లాభాల ఆశ చూపి ఛార్టెడ్ అకౌంటెంట్‌కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. గండిపేటకు చెందిన సీఏ నరసింహారెడ్డిని సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేసి మోసం చేశారు.

హైదరాబాద్‌లో దారుణ హత్య

హైదరాబాద్‌లో దారుణ హత్య

హైదరాబాద్ నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. మహ్మద్ అనే యువకుడిని అతడి సహచర స్నేహితులే వెంటాడి హత్య చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి