• Home » Andhrajyothy Breaking News

Andhrajyothy Breaking News

డీఎస్సీపై జగన్ అండ్ కో రాజకీయ డ్రామాలాడుతోంది.. మంత్రి నిమ్మల సెటైర్లు

డీఎస్సీపై జగన్ అండ్ కో రాజకీయ డ్రామాలాడుతోంది.. మంత్రి నిమ్మల సెటైర్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీపై జగన్ అండ్ కో రాజకీయ డ్రామాలాడుతోందని ఎద్దేవా చేశారు.

నంద్యాల జిల్లాలో ఆ పులి మరణంపై క్లారిటీ ఇచ్చిన హెచ్ఎల్‌సీ అధికారులు

నంద్యాల జిల్లాలో ఆ పులి మరణంపై క్లారిటీ ఇచ్చిన హెచ్ఎల్‌సీ అధికారులు

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్‌లో పులి మృతిపై ఉన్నత స్థాయి కమిటీ క్షేత్రస్థాయి విచారణ చేపట్టిందని డిప్యూటీ డైరెక్టర్ విగ్నేశ్ అప్పావ్ పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ మానవత్వం.. కళాకారుల ఆరోగ్యానికి ప్రత్యేక చర్యలు

పవన్ కల్యాణ్ మానవత్వం.. కళాకారుల ఆరోగ్యానికి ప్రత్యేక చర్యలు

నిరంతర ఒత్తిడితో కుంగిపోయిన వారి జీవితాల్లోకి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొత్త వెలుగును తీసుకువస్తున్నారు. కేవలం వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడితో ఆగకుండా, ఆయన 141 మందికి కళ్లజోడు అందజేశారు.

ఆయుశ్‌కు కేంద్రం భారీ ప్రాధాన్యం: మంత్రి సత్యకుమార్

ఆయుశ్‌కు కేంద్రం భారీ ప్రాధాన్యం: మంత్రి సత్యకుమార్

ఆయుశ్‌కు కేంద్రప్రభుత్వం భారీ ప్రాధాన్యం ఇస్తోందని ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఆయుశ్‌ బడ్జెట్ రూ.1,070 కోట్ల నుంచి రూ.3,500 కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు.

రాయదుర్గం భూముల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

రాయదుర్గం భూముల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

రాయదుర్గం భూముల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. TGIIC దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగిసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశించిన డ్రోన్ సర్వేపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

చేనేతలకు సీఎం చంద్రబాబు శుభవార్త.. చీరాలలో ‘నేతన్న సేవలో’ నిధుల విడుదల

చేనేతలకు సీఎం చంద్రబాబు శుభవార్త.. చీరాలలో ‘నేతన్న సేవలో’ నిధుల విడుదల

చేనేతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ‘నేతన్న సేవలో’ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు అందజేయనుంది.

 పెట్టుబడుల పేరుతో మోసం.. బీఆర్ఎస్ నేత అరెస్ట్

పెట్టుబడుల పేరుతో మోసం.. బీఆర్ఎస్ నేత అరెస్ట్

మణికొండ బీఆర్ఎస్ నేత రూపారెడ్డిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఓ టీవీ చానెల్‌లో లైవ్ నుంచి బయటకు వస్తుండగా మాదాపూర్‌లో నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పేరుతో కాల్.. రూ.1.43కోట్లు కాజేసిన కేటుగాళ్లు

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పేరుతో కాల్.. రూ.1.43కోట్లు కాజేసిన కేటుగాళ్లు

మచిలీపట్నంలో సైబర్ కేటుగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఢిల్లీ పోలీసులమంటూ వృద్ధురాలికి వాట్సాప్ కాల్ చేశారు. వృద్ధురాలి అకౌంట్ నుంచి రూ.1.43కోట్లు మాయం చేశారు.

జీసీసీలకు తెలంగాణే బెస్ట్ డెస్టినేషన్: మంత్రి శ్రీధర్ బాబు

జీసీసీలకు తెలంగాణే బెస్ట్ డెస్టినేషన్: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణకు 150 కొత్త జీసీసీలు 20 నెలల్లో రానున్నాయని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. జీసీసీలతో 1.5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

శ్రీకాళహస్తి వ్యాసాశ్రమం వివాదం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

శ్రీకాళహస్తి వ్యాసాశ్రమం వివాదం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

శ్రీకాళహస్తిలోని వ్యాసాశ్రమం వివాదం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి