• Home » Andhrajyothy Breaking News

Andhrajyothy Breaking News

ప్రారంభమైన వరుణ మహాయాగం.. పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి

ప్రారంభమైన వరుణ మహాయాగం.. పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవాలని, జలాశయాలు నిండాలని నాగార్జునసాగర్ సమీపంలోని విజయ విహార్‌లో మహా వరుణ యాగం ప్రారంభమైంది.

గుప్త నిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు.. నలుగురి అరెస్ట్

గుప్త నిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు.. నలుగురి అరెస్ట్

ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను నమ్మించి మోసగిస్తున్న ఒక ముఠాను రాజేంద్రనగర్ పోలీసుల భాగస్వామ్యంతో శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్

'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు.

నార్సింగిలో  కారు బీభత్సం..  రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి

నార్సింగిలో కారు బీభత్సం.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి

హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ షాకోట్‌ ఎస్‌ఎంపీ స్కూల్ సమీపంలో మహేంద్ర XUV కారు బీభత్సం సృష్టించింది. ఈ కారు ఢీకొని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతిచెందారు.

హైదరాబాద్‌లో బైక్‌ను ఢీకొట్టిన థార్ వాహనం.. ఒకరి మృతి

హైదరాబాద్‌లో బైక్‌ను ఢీకొట్టిన థార్ వాహనం.. ఒకరి మృతి

హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ యాక్సిడెంట్ జరిగింది.

తెలంగాణలో 73.95 లక్షల ఓట్లు ఔట్?

తెలంగాణలో 73.95 లక్షల ఓట్లు ఔట్?

తెలంగాణలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో 73 లక్షల 95 వేల 954 ఓట్లు తొలంగించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సోమవారం ‘సర్’ ప్రక్రియ ముగియనుంది.

ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు సూచించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు ఈ-మెయిల్‌ పంపారు.

ప్రియాంక కేసులో దర్యాప్తు ముమ్మరం.. అదనపు సెక్షన్లతో కేసు నమోదు

ప్రియాంక కేసులో దర్యాప్తు ముమ్మరం.. అదనపు సెక్షన్లతో కేసు నమోదు

రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైద్యవిద్యార్థిని ప్రియాంక ఆదివారం మృతిచెందారు. ఈ కేసులో ఇద్దరు నిందితులపై పోలీసులు అదనపు సెక్షన్లు పెట్టారు.

నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం రేవంత్

నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం రేవంత్

నాగార్జునసాగర్‌లో నిర్వహించే వరుణ యాగంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. సాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో యాగం నిర్వహించనున్నారు.

వైద్య విద్యార్థిని ప్రియాంక మరణం బాధించింది: పవన్ కల్యాణ్

వైద్య విద్యార్థిని ప్రియాంక మరణం బాధించింది: పవన్ కల్యాణ్

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం బాధించిందని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి