• Home » Andhra Pradesh

Andhra Pradesh

ఆదివాసీల హక్కుల కోసం అల్లూరి పోరాడారు: పల్లా శ్రీనివాసరావు

ఆదివాసీల హక్కుల కోసం అల్లూరి పోరాడారు: పల్లా శ్రీనివాసరావు

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి భావం భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడి బ్రిటిష్ పాలనకు సవాల్ విసిరిన మహావీరుడిగా అల్లూరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని వ్యాఖ్యానించారు.

విజయవాడలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

విజయవాడలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

విజయవాడ పశ్చిమ బైపాస్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

అల్లూరి జయంతి.. సీఎం చంద్రబాబు, లోకేశ్ ఘన నివాళులు

అల్లూరి జయంతి.. సీఎం చంద్రబాబు, లోకేశ్ ఘన నివాళులు

స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ నివాళులర్పించారు.

అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్

అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు. వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా, ఆ స్వాతంత్య్ర సమరయోధుడికి ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు.

అల్లూరి సీతారామరాజు.. ధైర్యసాహసాలకు ప్రతీక: హోంమంత్రి అనిత

అల్లూరి సీతారామరాజు.. ధైర్యసాహసాలకు ప్రతీక: హోంమంత్రి అనిత

స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నక్కపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద అల్లూరి విగ్రహానికి హోంమంత్రి అనిత పూలమాల వేసి నివాళులర్పించారు.

యూట్యూబర్ జోసెఫ్ రావణ్ మరోసారి అరెస్టు.. పాయకరావుపేటకు తరలింపు..

యూట్యూబర్ జోసెఫ్ రావణ్ మరోసారి అరెస్టు.. పాయకరావుపేటకు తరలింపు..

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను దూషించిన కేసులో యూట్యూబర్ జోసెఫ్ రావణ్ నాలుగోసారి అరెస్టయ్యారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు మచిలీపట్నంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

మార్పు విద్యార్థులతోనే సాధ్యం

మార్పు విద్యార్థులతోనే సాధ్యం

దేశంలో మార్పు రావా లంటే అది విద్యార్థులు, యువతతోనే సాధ్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.రామకృష్ణ అన్నారు.

ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించండి

ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించండి

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్‌

సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్‌

ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.

ఏపీలో కొత్తగా మూడు పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఏపీలో కొత్తగా మూడు పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి, గుంటూరు, రాజమండ్రి జిల్లాలను పోలీస్ కమిషనరేట్లుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి