• Home » Andhra Pradesh

Andhra Pradesh

GOD కమనీయం సీతారాముల కల్యాణం

GOD కమనీయం సీతారాముల కల్యాణం

పట్టణంలోని ఏటిగడ్డపాలెం ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం సీతారాముల కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కల్యాణ వేడుకలు ఆలయాన్ని అధ్యాత్మిక వాతావరణం తో నింపాయి.

OFFICE: తెరుచుకోని కార్యాలయం

OFFICE: తెరుచుకోని కార్యాలయం

మండల కేంద్రమైన డీ.హీరేహాళ్‌లో వ్యవసాయ శాఖ కార్యాలయం ఉందా? లేక ఎప్పుడూ మూసే ఉంటుందా అన్న సందేహాలు ప్రజల నుంచి వ్యక్తమ వుతున్నాయి. కార్యాలయం తరచూ మూతపడి ఉండడం, అధికారులు అందుబాటులో లేకపోవడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మధ్యాహ్న భోజనంపై పర్యవేక్షణ ఉండాలి: డీఈవో

మధ్యాహ్న భోజనంపై పర్యవేక్షణ ఉండాలి: డీఈవో

మధ్యాహ్న భోజన పథకంపై తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయాలని డీఈవో సుధాకర్‌ సూచించారు.

ఘనంగా ‘రన్‌ ఫర్‌ జీసస్‌’

ఘనంగా ‘రన్‌ ఫర్‌ జీసస్‌’

పత్తికొండ పట్టణంలో శనివారం గుడ్‌ ఫ్రైడేను పురస్కరించుకుని క్రైస్తవులు రన్‌ ఫర్‌ జీసస్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ముఖ్యమంత్రికి ఏపీఎన్‌జీవోస్‌ కృతజ్ఞతలు

ముఖ్యమంత్రికి ఏపీఎన్‌జీవోస్‌ కృతజ్ఞతలు

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయిలు రూ. 7వేల కోట్లు విడుదలకు ఆమోదం తెలపడంపై ఏపీఎన్‌జీవోస్‌ అసోసియేషన్‌ ఆదోని తాలూకా అధ్యక్షురాలు ఉషారాణి, ప్రధాన కార్యదర్శి జి బజారి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

అమరావతి గెలిచింది.. బీజేపీ చీఫ్ నితిన్ నబిన్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు

అమరావతి గెలిచింది.. బీజేపీ చీఫ్ నితిన్ నబిన్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అత్యున్నత చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్‌కు శనివారం సీఎం చంద్రబాబు ఫోన్ చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే..

మావిగన్ ట్రోలింగ్ చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి: మంత్రి కందుల దుర్గేష్

మావిగన్ ట్రోలింగ్ చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి: మంత్రి కందుల దుర్గేష్

మావిగన్ విషయంలో ప్రజలు చేస్తున్న ట్రోలింగ్ చూసైనా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం నుంచి మూడ్రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

నేలకోట కొండపై పెద్దపులి కలకలం.. భయాందోళనలో స్థానికులు

నేలకోట కొండపై పెద్దపులి కలకలం.. భయాందోళనలో స్థానికులు

పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని నేలకోట కొండ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే..

తీవ్ర విషాదం.. గోదావరిలో ముగ్గురు గల్లంతు..

తీవ్ర విషాదం.. గోదావరిలో ముగ్గురు గల్లంతు..

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం లభించగా.. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి