• Home » Andhra Pradesh

Andhra Pradesh

కార్యకర్తలే పార్టీకి పునాది: ఎమ్మెల్యే

కార్యకర్తలే పార్టీకి పునాది: ఎమ్మెల్యే

బీజేపీ బలోపేతానికి కార్యకర్తలే అసలైన పునాది అని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి అన్నారు.

FARMERS: ఓబులయ్య కుంటకు నీరివ్వాలని మంత్రికి వినతి

FARMERS: ఓబులయ్య కుంటకు నీరివ్వాలని మంత్రికి వినతి

హంద్రీనీవా నీటితో కూడేరు సమీపంలోని ఓబులయ్య కుంటను నింపి రైతులను ఆదుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు కూడేరు రైతులు విన్నవించారు. కూడేరు మండలం ముద్దలాపురం సమీపంలోని తాగునీటి వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా కూడేరు రైతులు ఆది వారం మంత్రిని కలిశారు.

ALUMNI: పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

ALUMNI: పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

పట్టణంలోని మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాల 2000-2001 బ్యాచ చెందిన పదో తరగతి వి ద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ప్ర ధానోపాధ్యాయుడు నటరాజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్య క్రమంలో అప్పటి ఉపాధ్యాయులను పూర్వవిద్యార్థులు సన్మానిం చారు.

MINISTER: స్థానిక ఎన్నికల్లో కూటమి గెలవాలి

MINISTER: స్థానిక ఎన్నికల్లో కూటమి గెలవాలి

త్వరలో జరగబోయే స్ధానిక సంస్థల ఎన్నికలలో కూటమి అఽభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలి పించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.

CHURCH: ఘనంగా ఈస్టర్‌ వేడుకలు

CHURCH: ఘనంగా ఈస్టర్‌ వేడుకలు

క్రైస్తవులు ఆదివారం గుత్తి, గుత్తి ఆర్‌ఎస్‌ పట్టణాలలో ఈస్టర్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్ట ణంలోని సీఎస్‌ఐ చర్చి, బైబుల్‌ మిషన, రోమన క్యాథిలిక్‌ చర్చితో పాటు పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

TDP: mసీఎం పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ

TDP: mసీఎం పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ

మండలకేంద్రమైన యాడికిలో శుక్రవారం జరుగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్య టనకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు ఆదివారం పర్యవేక్షించారు.

ఏపీలో ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు!

ఏపీలో ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు!

ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు రోజుల పాటు వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. అటు తీవ్రమైన ఎండలు, ఇటు అకాల వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

గోదావరి పుష్కరాలపై డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సమీక్ష..

గోదావరి పుష్కరాలపై డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సమీక్ష..

గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న వేళ తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పర్యటించారు. ఈ సందర్భంగా పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు.

కడప జిల్లా వీరన్నగట్టుపల్లి వద్ద బస్సు ప్రమాదం.. 21 మంది సురక్షితం..

కడప జిల్లా వీరన్నగట్టుపల్లి వద్ద బస్సు ప్రమాదం.. 21 మంది సురక్షితం..

జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుకు 11కేవీ విద్యుత్ తీగలు తగిలి మంటలు అంటుకున్నాయి. అయితే, ఈ ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు తల్లీకుమార్తె మృతి..

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు తల్లీకుమార్తె మృతి..

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. మందస మండలం బి.కేసుపురంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతిచెందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి