• Home » Andhra Pradesh

Andhra Pradesh

ప్రశ్నించడమంటే బూతులు తిట్టడమా..?

ప్రశ్నించడమంటే బూతులు తిట్టడమా..?

సినీ నటుడు ప్రకాష్ రాజ్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ జోసెఫ్ రావణ్‌లపై సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఏపీలో 51 పట్టణాలకు స్ట్రీట్ వెండింగ్ ప్లాన్‌లకు ఆమోదం

ఏపీలో 51 పట్టణాలకు స్ట్రీట్ వెండింగ్ ప్లాన్‌లకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 51 పట్టణ స్థానిక సంస్థల స్ట్రీట్ వెండింగ్ ప్లాన్‌లకు ఆమోదం తెలిపింది. వీధి వ్యాపారుల రక్షణ, నియంత్రణ చట్టం-2014 ప్రకారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

పిచ్చికుక్క దాడిలో 40 మందికి తీవ్ర గాయాలు

పిచ్చికుక్క దాడిలో 40 మందికి తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఓ పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. దారిన వెళ్లిన వారిపై దాడి చేయడంతో సుమారు 40 మంది గాయపడ్డారు.

రొయ్యల్లో 'వైట్ గట్' వ్యాధిపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..

రొయ్యల్లో 'వైట్ గట్' వ్యాధిపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..

రొయ్యల్లో 'వైట్ గట్' వ్యాధి లక్షణాలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. అధికారులను అప్రమత్తం చేస్తూ క్షేత్రస్థాయిలో విస్తృత పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి నెల నెలా ఎంత ముడుతోంది: మంత్రి దుర్గేష్‌

తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి నెల నెలా ఎంత ముడుతోంది: మంత్రి దుర్గేష్‌

నటుడు ప్రకాష్‌రాజ్ చేసిన ట్వీట్‌పై మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రకాష్‌రాజ్, జోసెఫ్ రావణ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలపై ప్రకాష్‌రాజ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

నా కొడుకు బూడిద కావాలి..: గాదె సాయికృష్ణ తల్లి

నా కొడుకు బూడిద కావాలి..: గాదె సాయికృష్ణ తల్లి

గాదె సాయికృష్ణ కేసుకు సంబంధించి మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు, మేనత్త శనివారం హాజరై తమ వాంగ్మూలాలను సమర్పించారు.

కుప్పంలోనూ బంగారం ఉత్పత్తి చేస్తాం: సీఎం చంద్రబాబు

కుప్పంలోనూ బంగారం ఉత్పత్తి చేస్తాం: సీఎం చంద్రబాబు

కుప్పం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కుప్పంలో బంగారు గనుల అభివృద్ధి అవకాశాలను పరిశీలిస్తామని, టీటీడీ నిధులతో ఆలయాల అభివృద్ధి, పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుతో పాటు సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

కుప్పంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

కుప్పంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

కుప్పం నుంచి మరోచోటికి వెళ్లే పరిస్థితులు రాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు.

సంజీవని ప్రాజెక్టు అమలు తీరుపై సీఎం చంద్రబాబు ఆరా

సంజీవని ప్రాజెక్టు అమలు తీరుపై సీఎం చంద్రబాబు ఆరా

చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కుప్పం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, డయాలసిస్ సెంటర్లను చంద్రబాబు ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి