• Home » Andhra Pradesh

Andhra Pradesh

COLLEGE:  జీవ వైవిధ్యంపై ముగిసిన సదస్సు

COLLEGE: జీవ వైవిధ్యంపై ముగిసిన సదస్సు

పట్టణంలోని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జీవవైవిధ్యం అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు గురువారం ముగి సింది. ఈ సదస్సులో కర్ణాటక సైన్స కళాశాల ధార్వాడ్‌ బోటనీ విభాగం ప్రొఫెసర్‌ కోట్రేశ మాట్లాడుతూ మానవుడి రకరకాల చర్యల వల్ల భూమి వాతావరణం వేడెక్కుతోందని, ఇది ఇలాగే కొనసాగితే అత్యం త ప్రమాదకరమని అన్నారు.

GOD: హంస వాహనంపై బుగ్గరామలింగేశ్వరుడు

GOD: హంస వాహనంపై బుగ్గరామలింగేశ్వరుడు

స్థానిక బుగ్గ రామలింగేశ్వర స్వామి అల యంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్సంగా గు రువారం శివపార్వతులకు వ సంతోత్సవం నిర్వహించారు.

SHIVAJI: ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

SHIVAJI: ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతిని గురువారం ఘనంగా నిర్వ హించారు. ఆరె కటిక కులస్థులు, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆయ న చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

HOMAM: కసాపురంలో మన్యుసూక్త హోమం

HOMAM: కసాపురంలో మన్యుసూక్త హోమం

కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా గురువారం మన్యుసూక్త హోమం నిర్వహించారు. ఆలయంలోని యాగ శాలలో ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చారు.

BORE WELL: అలంకారప్రాయంగా చేతి పంపులు

BORE WELL: అలంకారప్రాయంగా చేతి పంపులు

మండల పరిధిలోని పలు గ్రామాల్లో తాగునీటి చేతి పంపులు అలంకారప్రా యంగా మారాయి. మర మ్మతులకు నోచుకోక ని రుపయోగంగా ఉన్నాయి. పలుచోట్ల ఉపయోగంలో ఉన్నవి కూడా సంబంధిత అధికారుల పర్య వేక్షణ క రువై తుప్పు పడుతున్నా యి. అనేక గ్రామాల్లో బోర్లు పాడైపోయాయి.

హిందూపురం  అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు: మన్నవ మోహనకృష్ణ

హిందూపురం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు: మన్నవ మోహనకృష్ణ

హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం, తాగునీటి సమస్యల పరిష్కారంపై బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మోహన కృష్ణ కొనియాడారు.

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు..

హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం: నారా భువనేశ్వరి

హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం: నారా భువనేశ్వరి

33 ఏళ్లుగా ప్రతి ఇంటికీ తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకూ సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యమని హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. రైతుల సాధికారత, పారదర్శకత కోసం తమ సంస్థ పనిచేస్తోందని స్పష్టం చేశారు..

వివేకా కేసులో ఉదయ్ కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోండి..

వివేకా కేసులో ఉదయ్ కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోండి..

వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. యూసీఐఎల్ జీఎం సుమన్ సర్కార్‌కు వైఎస్ సునీతా రెడ్డి లేఖ రాశారు.

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లకు ఖరారుకు సంబంధించి.. డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి