• Home » Andhra Pradesh

Andhra Pradesh

అల్లూరి జిల్లాలో అమానుషం.. బాలికకు అట్లకాడతో వాతలు

అల్లూరి జిల్లాలో అమానుషం.. బాలికకు అట్లకాడతో వాతలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ చిన్నారిపై జరిగిన అమానుష ఘటన కలకలం రేపుతోంది. రూ.10 వేలు దొంగతనం చేసిందనే అనుమానంతో 8 ఏళ్ల బాలిక చేతులపై అట్లకాడతో వాతలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.

శ్రీశైలం ఆలయంలో  నిధుల దుర్వినియోగం.. విజిలెన్స్ అధికారుల చర్యలు

శ్రీశైలం ఆలయంలో నిధుల దుర్వినియోగం.. విజిలెన్స్ అధికారుల చర్యలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఫడణవీస్‌తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

ఫడణవీస్‌తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో మంగళవారం భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చించారు.

ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాలు వాయిదా..

ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాలు వాయిదా..

ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. సీబీఎస్సీ రివైజ్డ్ ఫలితాలు, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చాక రిజల్ట్ విడుదల చేయాలని నిర్ణయించింది.

మామిడి రైతులు ఆందోళన పడొద్దు.. ఆదుకుంటాం: మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

మామిడి రైతులు ఆందోళన పడొద్దు.. ఆదుకుంటాం: మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

మామిడి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా ఇన్‌‌ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత ఏడాది మామిడి రైతులకు సుమారు రూ.190 కోట్లు చెల్లించి ప్రభుత్వం ఆదుకుందన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లల గొంతు కోసిన తల్లి

శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లల గొంతు కోసిన తల్లి

శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారుల గొంతు కోసిన అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేసింది వీళ్లేనా?

సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేసింది వీళ్లేనా?

సాయికృష్ట లాకప్‌ డెత్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. మరో ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ సిట్ మెమో దాఖలు చేసింది.

చిత్తూరులో బాలిక అనుమానాస్పద మృతి

చిత్తూరులో బాలిక అనుమానాస్పద మృతి

చిత్తూరు జిల్లాలో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. గంగవరం మండలం బండమీద జరావారిపల్లెలో బాలిక శిరీష ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

SEEEDS: ఉచిత కంది విత్తనాల పంపిణీ

SEEEDS: ఉచిత కంది విత్తనాల పంపిణీ

రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్దే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కళ్యాణదు ర్గం మార్కెట్‌ యార్డు చైర్మన లక్ష్మీదేవి రమేష్‌ పేర్కొ న్నారు. స్థానికం గా సోమవారం నిర్వహించిన ఉచిత కంది విత్తనాల పంపిణీ కార్య క్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

FESTIVAL: వైభవంగా ఏరువాక పౌర్ణమి

FESTIVAL: వైభవంగా ఏరువాక పౌర్ణమి

మండలంలోని శ్రీధరఘ ట్ట, ఉంతకల్లు తదితర గ్రామాల్లో ఏరువాక పౌర్ణమి వేడుకలను సోమ వారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే రైతులు తమ ఎద్దు లను కడిగా, కొమ్ములకు రంగులు వేసి, మెడలో గంటలు, పూలమాల లతో అలంకరించి పూజలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి