• Home » Ananthapuram

Ananthapuram

మి‘రప్పా రప్పా’ ఎప్పుడో ?

మి‘రప్పా రప్పా’ ఎప్పుడో ?

మిరప రైతుల కష్టాలు తీరడం లేదు. దిగుబడి ఉంటే ధర ఉండదు. ధర ఉన్నప్పుడు దిగుబడి ఉండదు. దీంతో సాగు చేసిన రైతులకు ఏటా నష్టాలు తప్పడం లేదు.

ఇంత ఘోరమా స్వామీ..!

ఇంత ఘోరమా స్వామీ..!

కర్ణాటకలోని చిక్కబళ్ళాపుర జిల్లా శెట్టిగర క్రాస్‌ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రక్షితా రెడ్డి(23), ఆమె బంధువు పవన్‌ రెడ్డి(26) మృతిచెందారు.

భార్యను చంపిన భర్త

భార్యను చంపిన భర్త

అనంతపురం జిల్లా గుత్తి మండలం పూలకుంట గ్రామ శివారులో కొట్టేల లక్ష్మి(45) అనే మహిళను ఆమె భర్త బండరాళ్లతో మోది మంగళవారం చంపేశాడు.

ఇంట్లో కూడా ఇలానే వండుతారా?

ఇంట్లో కూడా ఇలానే వండుతారా?

‘మీ ఇంట్లో ఇలానే భోజనం వండుతారా? మరీ ఇంత అధ్వాన్నంగా పిల్లలకు అన్నం పెడితే ఎలా... మెనూ పాటించడం లేదు.

రాళ్లు విసిరేకొద్దీ రాటుదేలుతా....!

రాళ్లు విసిరేకొద్దీ రాటుదేలుతా....!

‘నాకు మా యువ నాయకుడు, మంత్రి నారా లోకేశ్‌ స్ఫూర్తి. ఆయన బాటలోనే నడుస్తా. ఎవరు ఎన్ని రాళ్లు విసిరినా రాటుదేలుతా’ అని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు.

దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని రోకలి బండతో..

దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని రోకలి బండతో..

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం పాతచెరువుకి చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. కొంతకాలం పాటు వారి కాపురం అన్యోన్యంగా సాగింది. వారికి కుమారుడు, కుమార్తె జన్మించారు. అయితే..

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. ‘పురం’లో పలు హోటళ్లు బంద్‌

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. ‘పురం’లో పలు హోటళ్లు బంద్‌

ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా దేశాలు చేపడుతున్న యుద్ధం సామాన్యులపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గ్యాస్‌ కష్టాలు అధికమయ్యాయి.

అనంతపురం జిల్లా యాకిడిలో దారుణం.. బాలుడిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత..

అనంతపురం జిల్లా యాకిడిలో దారుణం.. బాలుడిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత..

అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో అపహరణకు గురైన బాలుడు హేమచంద్ర దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడు హేమచంద్రను అతి దారుణంగా బండరాళ్లతో మోది హత్య చేశారు. చిన్నారికి బావ వరసయ్యే సర్వేశ్ అనే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

అనంతపురం జిల్లాలో సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన ఆర్డీటీ సంస్థకు ఎదురైన ఎఫ్‌సీఆర్‌ఏ సమస్యలపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించామని ఆయన తెలిపారు.

మాట నిలుపుకున్న సర్కారు

మాట నిలుపుకున్న సర్కారు

నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జాబ్‌క్యాలండర్‌ విడుదల చేసి మాట నిలుపుకుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి