• Home » Ananthapuram

Ananthapuram

Students : సమస్యల గురుకులం...!

Students : సమస్యల గురుకులం...!

మండలకేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల అసౌకర్యాలకు నిలయంగా మారింది. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం మూడో రోడ్డులో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలను భవనాల కొరతతో గార్లదిన్నెకు మార్చారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కోసం నిర్మించిన భవనంలోకి 2016లో దీన్ని తరలించారు. మైనార్టీ గురుకుల పాఠశాల భవనం నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రాప్తాడు సమీపంలో 6.72 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అలాగే భవన ...

HLC Water: బొప్పేపల్లి చెరువుకు హెచ్చెల్సీ నీరు

HLC Water: బొప్పేపల్లి చెరువుకు హెచ్చెల్సీ నీరు

మండలంలోని బొప్పేపల్లి రైతుల ఏళ్ల కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. మండలంలోని సుబ్బరాయసాగర్‌ నుంచి 29వ డిసి్ట్రబ్యూటరీ కాలువ ద్వారా బొప్పేపల్లి చెరువుకు తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) నీటి విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ మేరకు బుధవారం జీఓ విడుదల చేసింది. దీంతో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కృషి ఫలించింది. సుబ్బరాయసాగర్‌ నుంచి బొప్పేపల్లి చెరువుకు 0.100 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు వచ్చినట్లు ఎమ్మె...

Crime : డీపీ.. కూపీ..!

Crime : డీపీ.. కూపీ..!

నగరశివారు ప్రాంతం. వేకువజాము. పొలం గట్టు. ప్రశాంత వాతావరణం. ఉన్నఫలంగా మర్డర్‌ వార్త. అటు పోలీసులు, ఇటు పల్లె జనాల్లో అలజడి. శరీరంపై పోట్లు, ఛిద్రమైన తలభాగం. రక్తపు మడుగులో మృతదేహం. ఇదీ జూన 25వ తేదీ రూరల్‌ మండలం అక్కంపల్లి...

NRI: ఆస్ట్రేలియాలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటితో ఆత్మీయ సమ్మేళనం..

NRI: ఆస్ట్రేలియాలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటితో ఆత్మీయ సమ్మేళనం..

అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఈ సందర్భంగా మెల్‌బోర్న్ లో ప్రవాసాంధ్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

AP POLICE: ఏపీ పోలీసుల మెరుపు ఆపరేషన్.. అంతర్జాతీయ సైబర్ మాఫియా అరెస్ట్

AP POLICE: ఏపీ పోలీసుల మెరుపు ఆపరేషన్.. అంతర్జాతీయ సైబర్ మాఫియా అరెస్ట్

దేశ సరిహద్దులు దాటి సైబర్ నేరగాళ్లను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కాంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్‌ల‌ని ఆపరేట్ చేస్తున్న నేరగాళ్లను పోలీసులు గుర్తించారు. రాయదుర్గంకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అకౌంట్ నుంచి రూ.1.74కోట్లు సైబర్ నేరగాళ్లు కాజేశారని ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టామని అనంతపురం ఎస్పీ జగదీష్ తెలిపారు.

PVN Madhav: రాయలసీమ అభివృద్ధికి కృషి .. పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు

PVN Madhav: రాయలసీమ అభివృద్ధికి కృషి .. పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతం నుంచి అనేకమంది ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు వచ్చినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కచ్చితంగా కృషి చేస్తోందని పీవీఎన్ మాధవ్ ఉద్ఘాటించారు.

Call Money Harassment: అప్పు చెల్లిస్తారా లేక మేము.. కాల్ మనీ గ్యాంగ్ వేధింపులు

Call Money Harassment: అప్పు చెల్లిస్తారా లేక మేము.. కాల్ మనీ గ్యాంగ్ వేధింపులు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాల్ మనీ అరాచకాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయి. మొన్న అనంతపురం, నేడు ధర్మవరంలో వడ్డీ వ్యాపారుల ఆకృత్యాలు వెలుగుచూశాయి. అనంతపురం నగరంలోని పాత ఊరిలో బంగారం వ్యాపారి బాబ్ జాన్‌ను వడ్డీ వ్యాపారులు చితకబాదారు.

Anantapur Lecturer Blackmail Case: మాస్టారూ.. మీడియాకు చెప్తా..!

Anantapur Lecturer Blackmail Case: మాస్టారూ.. మీడియాకు చెప్తా..!

చదువులకు సాయం చేసిన మాస్టారునే టార్గెట్ చేసింది ఓ విద్యార్థిని తన ప్రియుడితో కలిసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడం ప్రారంభించింది. టార్చర్ భరించలేక మాస్టారు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అతని స్నేహితులు అండగా నిలబడి పోలీసుల వద్దకు తీసుకెళ్లారు.

Ananthapur: అమ్మా.. ఐ యామ్‌ వెరీ సారీ.. ఇక నీ కొడుకు లేడమ్మా..

Ananthapur: అమ్మా.. ఐ యామ్‌ వెరీ సారీ.. ఇక నీ కొడుకు లేడమ్మా..

‘అమ్మా.. ఐ యామ్‌ వెరీ సారీ.. ఇక నీ కొడుకు లేడమ్మా.. జాగ్రత్తగా ఉండు.. మళ్లీ వస్తాను.. చెల్లి మానస కడుపున పుడతాను. నాకోసం మీరు ఉండాలి. నాన్నకు చెప్పు.. ప్లీజ్‌ మా... ఐ మిస్‌ యూ మా... లవ్‌ యూ మా...’ అంటూ తల్లికి వాట్సాప్‌ మెసేజ్‌ చేశాడు.

Tadipatri case: అనంతపురం జిల్లాలో అమానుషం.. యువకుడిపై వేట కొడవళ్లతో దాడి

Tadipatri case: అనంతపురం జిల్లాలో అమానుషం.. యువకుడిపై వేట కొడవళ్లతో దాడి

అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం జరిగింది. పట్టణంలోని సాయి సిద్ధార్థ కాలేజీ సమీపంలో హర్ష అనే యువకుడిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి