• Home » Ananthapuram

Ananthapuram

ఎలహంక-బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

ఎలహంక-బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

వేసవి రద్దీ నేపథ్యంలో ఎలహంక -బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

నేరేడు పండ్ల కోసం వెళ్లి.. ముగ్గురు చిన్నారుల మృతి

నేరేడు పండ్ల కోసం వెళ్లి.. ముగ్గురు చిన్నారుల మృతి

శ్రీసత్యసాయి జిల్లాలోని రొద్దం మండలం నారనాగేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నేరేడు పండ్ల కోసం వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఈ ఘటనపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇంటి స్థలం.. ఇక సొంతం!

ఇంటి స్థలం.. ఇక సొంతం!

అసైన్డ్‌ ఇంటిపట్టాలు కలిగిన వారికి తీపికబురు. పదేళ్ల గడువు తీరిన అసైన్డ్‌ ఇంటి స్థలాన్ని పట్టాదారుల పేరిటే రిజిస్ర్టేషన్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

మహేశ్వరరెడ్డి కేసులో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్

మహేశ్వరరెడ్డి కేసులో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో తీవ్ర రాజకీయ కలకలం రేగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి (రాజారెడ్డి)ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఊరూరా సారా!

ఊరూరా సారా!

గ్రామాల్లో నాటుసారా ఏరులై పారుతోంది. విచ్చలవిడిగా తయారు చేసి, విక్రయిస్తున్నారు.

స్టేషన్‌ ఉన్నా.. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగకపాయే..

స్టేషన్‌ ఉన్నా.. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగకపాయే..

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో రైల్వేస్టేషన్‌ ఉన్నా.. పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపట్లేదు. దీంతో మండల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వీటి పెంపకంతో ఆదాయం గ్యారెంటీ!

వీటి పెంపకంతో ఆదాయం గ్యారెంటీ!

పంటల సాగులో నష్టాల పాలవుతున్న రైతులు పందుల పెంపకం పట్ల ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్నారు.

బిడ్డా.. నువ్వు గొప్పోడివి కావాల

బిడ్డా.. నువ్వు గొప్పోడివి కావాల

ఏడాది కాలంలోనే ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి భేష్‌ అనిపించుకున్నాడు నాగులగుడ్డంతండా గ్రామానికి చెందిన హరీష్‌ నాయక్‌.

ఏఎంసీఏ ప్రాజెక్టు రాయలసీమ అభివృద్ధిలో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు

ఏఎంసీఏ ప్రాజెక్టు రాయలసీమ అభివృద్ధిలో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు

రాయలసీమ లక్ష్యాలను చేరడమే కాదని.. లక్ష్యాలను ఛేదిస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో భారత్ బలోపేతానికి ఏపీ ప్రధాన కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు.

అనంతపురానికి రిటర్న్ గిఫ్ట్ ఏఎంసీఏ: మంత్రి లోకేష్

అనంతపురానికి రిటర్న్ గిఫ్ట్ ఏఎంసీఏ: మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పనిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. కియా పరిశ్రమ నుంచి ఫైటర్‌ జెట్‌ తయారీ సంస్థల వరకు ఏపీకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి