Home » Ananthapuram
గరంలోని చంద్ర ఆస్పత్రిలో ఇటీవల సంతాన సాఫల్య చికిత్స పొందుతూ మోదీన బీ మృతిచెందడానికి కారణాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.
జిల్లాలోని కళ్యాణదుర్గం మండలంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది.
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి స్వగ్రామం తోపుదుర్తిలో భారీగా బోగస్ ఓట్లు బయటపడ్డాయి.
తాగునీటి వ్యవస్థను నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని.. ప్రజలకు కనీస అవసరాలను తీర్చలేని జగన్మోహన్రెడ్డి(Jagan Mohan Reddy) సిగ్గుపడాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు(Kalava Srinivasulu ) ఎద్దేవ చేశారు.
అనంతపురం: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ వైద్యానికి వెళ్లి ఓ వివాహిత బలైంది. వైద్యుల నిర్లక్ష్యంతో అనంతపురంలోని చంద్ర ఆస్పత్రిలో ఓ వివాహిత మృతి చెందింది. సర్జరీ కోసం అనస్థీషియా ఇచ్చిన వెంటనే ఆమెకు గుండెపోటు రావడంతో మృతి చెందింది.
పోలీసులపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సాక్షిలో తన మీద లేని పోని ఆరోపణలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అనంతపురం జిల్లా: తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం చుట్టూ పోలీసులు మొహరించారు. జేసీ నివాసానికి వెళ్లే దారులన్నింటినీ స్పెషల్ పార్టీ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న జేసీ అనుచరులను బయటకు పంపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరాచక పాలన నుంచి రాషా్ట్రన్ని రక్షించంని 17వ తేదీ నుంచి నిర్వహించే సీపీఐ బస్సుయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జాఫర్ పిలుపునిచ్చారు.
గుత్తి రైల్వే జీఆర్పీ పరిధిలోని బసినేపల్లి గ్రామ సమీపంలో రైలు కింద పడి కురుబ రామచంద్ర(33) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్ఐ నాగప్ప తెలిపారు.