• Home » Ananthapuram

Ananthapuram

అనంతలో 'మత్తు' కలకలం.! విద్యార్థులే లక్ష్యంగా రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా

అనంతలో 'మత్తు' కలకలం.! విద్యార్థులే లక్ష్యంగా రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పాఠశాలల్లో టీచర్లు, స్టూడెంట్స్ మధ్య రిలేషన్‌పై అంతర్గతంగా కెరీర్ గైడర్స్ సర్వే చేస్తోంది. ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

AP News: లోకేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా పదివేల మందికి ఇళ్ల పట్టాలు

AP News: లోకేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా పదివేల మందికి ఇళ్ల పట్టాలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, రాష్ట్రమంత్రి లోకేశ్ పుట్టినరోజునాడు ఆయా కార్యక్రమాలు నిర్వహించేలా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా పదివేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు స్థానిక టీడీపీ నేతలు తెలిపారు.

Ananthapuram News: నాలుగు రోజుల్లో రూ. 4వేలు.. అరటి ధర ఢమాల్‌..

Ananthapuram News: నాలుగు రోజుల్లో రూ. 4వేలు.. అరటి ధర ఢమాల్‌..

అరటి సాగు చేసిన రైతులు లబోదిబోమనే పరిస్థితి ఏర్పడింది. నాలుగు రోజుల్లో రూ. 4వేల వరకు ధర తగ్గిపోవడంతో రైతలరే ఏమి చేయాలో అర్ధంగాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Ananthapur News: ఆ ఊరు..కన్నీరు పెడుతోంది..

Ananthapur News: ఆ ఊరు..కన్నీరు పెడుతోంది..

స్వాతంత్య్ర సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ పల్లెలు వెనుకబడే ఉన్నాయి. ప్రజల కనీస అవసరాలైన రహదారులు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు వంటివి కూడా నోచుకోని గ్రామాలు ఉండటం దారుణమైన విషయంగానే చెప్పవచ్చు. అనంతపురం జిల్లాలో ఓ గ్రామాని నేటికీ కనీసం మట్టిరోడ్డు కూడా లేదు.

Ananthapur News: ప్రాణం మీదకు తెచ్చిన పిల్లచేష్టలు.. తొండను విసిరిన అన్న..

Ananthapur News: ప్రాణం మీదకు తెచ్చిన పిల్లచేష్టలు.. తొండను విసిరిన అన్న..

పిల్లచేష్టలు ప్రాణం మీదకు వచ్చాయి. సరదాగా జరిగిన వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి ఒకరిని తీవ్ర గాయాలపాలు చేసింది. సరదాగా తొండను విసరడం.. ఇంటికి నిప్పుపెట్టడం, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కావడం.. జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Ananthapuram News: వైసీపీ వర్గీయుల బరితెగింపు.. టీడీపీ కార్యకర్తలపై దాడి

Ananthapuram News: వైసీపీ వర్గీయుల బరితెగింపు.. టీడీపీ కార్యకర్తలపై దాడి

రాష్ట్రంలో అధికారం కోల్పోయినా.. వైసీపీ కార్యకర్తల బరితెగింపు రాజకీయాలు ఆగడం లేదు. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయు దాడులకు పాల్పడ్డారు. ఇప్పటికే రప్పా.. రప్పా.. అంటూ వీరంగం చేసిన ఆ పార్టీ కార్యకర్తలలు తాజాగా టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి.

Puttaparthi: చిత్రావతిలో.. ఉచితంగా తోడేస్తున్నారు!

Puttaparthi: చిత్రావతిలో.. ఉచితంగా తోడేస్తున్నారు!

చిత్రావతి నది నుంచి ఇసుకను పెద్దఎత్తున తోడేస్తున్నా.. సంబంధిత అధికారులు సట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇతర వాహనాల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. ఇంతజరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోకపోవడం దారుణమని పలువురు పేర్కొంటున్నారు.

MLA Kalava Srinivasulu: బద్దలైన జగన్‌ రాజకీయ కుట్ర..

MLA Kalava Srinivasulu: బద్దలైన జగన్‌ రాజకీయ కుట్ర..

జగన్‌ రాజకీయ కుట్ర బద్దలైందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. ఆయన మాట్లాడుతూ..స్కిల్‌ డెవల్‌పమెంట్‌ వ్యవహారంలో చంద్రబాబునాయుడుపై నాటి వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో పెట్టిన అక్రమ కేసును కోర్టు కొట్టివేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Ananthapur News: టీడీపీ నేతను పోలీసులు తీసుకెళ్లి.. 24 గంటలైంది..

Ananthapur News: టీడీపీ నేతను పోలీసులు తీసుకెళ్లి.. 24 గంటలైంది..

అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట టీడీపీ నేత, టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మోహన్‌ తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. తమ కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకుని 24 గంటలైందనీ, ఎక్కడ పెట్టారో చెప్పాలని వారు ఆందోళనకు దిగారు.

Fire Accident: అనంతపురంలో భారీ అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే...

Fire Accident: అనంతపురంలో భారీ అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే...

అనంతపురం నగరంలో మంగళవారం తెల్లవారుజామున ఒక ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో, ఒక ప్రముఖ వైన్ షాపులో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా పెను కలకలం రేపింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి