• Home » Anantapur

Anantapur

ఐదు నెలల వేతనాలు చెల్లించాలి

ఐదు నెలల వేతనాలు చెల్లించాలి

సమస్యలు పరిష్కరించాలని డిమాం డ్‌ చేస్తూ సత్యసాయి మంచినీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు లులులలబుధవారం స్థానిక సత్యసాయి పంప్‌ హౌస్‌ వద్ద సీఐటీయూ ఆధ్వ ర్యంలో నిరసన చేపట్టారు.

గజవాహనంపై ఊరేగిన శ్రీవారు

గజవాహనంపై ఊరేగిన శ్రీవారు

పట్టణంలోని ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు బుధవారం గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయాన్నే స్వామి వారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, కవచధారణ తదితర పూజలు నిర్వ హించారు.

CHESS: రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలకు ఎంపిక

CHESS: రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలకు ఎంపిక

పట్టణంలోని పెంగ్విన మాంటిస్సోరి స్కూల్‌లో బుధవారం చెస్‌ జిల్లా స్ధాయి అండర్‌-11 బాలురు, బాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. బాలురు విభాగంలో అనంతపురానికి చెందిన సాకేత నాలుగు రౌండ్లలో నాలుగు రౌండ్లు గెలి చి ప్రథమ స్థానంలో నిలిచాడు.

PRIZES: పదో తరగతి విద్యార్థులకు నగదు బహుమతులు

PRIZES: పదో తరగతి విద్యార్థులకు నగదు బహుమతులు

ఇటీవల విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 500పైగా మార్కులు సాధించిన స్థానిక ఆదర్శపాఠశాలలోని 16మంది విద్యార్థులకు సోమవారం పాఠశాల ప్రిన్సిపాల్‌ ఓబులరెడ్డి, స్కూల్‌ కమిటీ చైర్మన నారాయణస్వామి నగదు బహుమతులు అందజేశారు.

MINISTER: పేదలకు అండగా ప్రభుత్వం

MINISTER: పేదలకు అండగా ప్రభుత్వం

ఆపదలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఆయన సోమవారం మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

CPM: పెంచిన గ్యాస్‌ ధర తగ్గించాలి

CPM: పెంచిన గ్యాస్‌ ధర తగ్గించాలి

వాణిజ్య గ్యాస్‌ సిలిం డర్‌పై పెంచిన ధరను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ సర్కిల్‌లో సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్‌తో నిరసన తెలిపారు.

GOD: ఘనంగా హనుమద్‌ వాహనోత్సవం

GOD: ఘనంగా హనుమద్‌ వాహనోత్సవం

పట్టణంలోని ప్రసిద్ధిగాం చిన ప్రసన్న వెంకట రమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీవా రు హనుమద్‌ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శ నమిచ్చారు. శ్రీదేవి, భూదే వి సమేవత వెంకటరమణ స్వామి ఉత్సవ విగ్రహాల ను సాయంత్రం హనుమద్‌ వాహనంపై అధిష్టించారు.

SCHOOL: కలెక్టర్‌ ఆదేశించినా స్పందన కరువు

SCHOOL: కలెక్టర్‌ ఆదేశించినా స్పందన కరువు

నాడు-నేడు పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో అసంపూర్తి గా ఉన్న పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించినా పలువురు హెచఎంలు స్పందించడం లేదు. మండలంలో నాడు- నేడు మొ దటి, రెండో విడత కింద గత వైసీపీ పాలనలో వివిధ పాఠశాలలకు నిధులు విడుదల చేశారు.

FODDER: పశుగ్రాసం కొరత.. పాడి రైతులకు వెత

FODDER: పశుగ్రాసం కొరత.. పాడి రైతులకు వెత

పాడి పరిశ్రమలో కీలకమైన పశుగ్రాసం కొరతతో పాడిరైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ కారణాలతో వరి పంట కోసేందుకు యంత్రాలు ఉపయోగిస్తు న్నారు. ఇందులో మమకూలీల కొరత ఒక కారణమైతే, ఖర్చులు పెరగ డంతో సాగుదారులు యంత్రాలపై ఆధారపడడం ఏటా పెరుగుతోంది.

WATER: చెత్త కుప్పల మధ్య కొళాయి

WATER: చెత్త కుప్పల మధ్య కొళాయి

మండలంలోని దర్గా హొ న్నూరులో తాగునీటి కొళాయి వద్ద అపరిశుభ్రత తాండవిస్తోంది. ఇక్కడి పరిస్థితులు పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ప్రజలు రోజూ ఉపయోగించే కొళాయి పక్కనే చెత్తకుప్పలు పేరుకు పోయాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి