• Home » Anantapur

Anantapur

WATER: నిరుపయోగంగా నీటి శుద్ధి కేంద్రాలు

WATER: నిరుపయోగంగా నీటి శుద్ధి కేంద్రాలు

ప్రజల ఆరోగ్యం బాగు కోసం ఫ్లోరైడ్‌ రహిత నీటిని ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకా న్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంక్రింద రూ. 2లకు 20 లీటర్ల శుద్దినీటిని పంపిణీచేసే విధంగా బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ఓబుళదేవరచెరువు సమీపంలోని ఆకుతోటపల్లి వద్ద తాగునీ టి కేంద్రాన్ని ఏర్పాటు చేసి యంత్రాలను సమకూర్చింది.

TANK: ట్యాంక్‌ల వద్ద అపరిశుభ్రం

TANK: ట్యాంక్‌ల వద్ద అపరిశుభ్రం

పంచాయతీ అధికా రులు, పాలకుల నిర్లక్ష్యా నికి అద్దంపట్టే విధంగా మండలంలోని వేపరాల్ల గ్రామంలోని తాగునీటి ట్యాక్‌ దర్శనమి స్తోందని గ్రామ స్థులు విమర్శిస్తున్నారు. వేపరాల్ల పంచాయతీలో సుమారు వందకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలోని పంచాయతీ తాగునీటి ట్యాంక్‌ నీటినే వారు తాగడానికి వినియోగిస్తారు.

WATER:  తాగునీటి వృథా

WATER: తాగునీటి వృథా

మండల పరిధిలోని మహమ్మదాబాద్‌ మూడు రోడ్లు కూడలిలో హోటల్‌ యజమానులు ఏర్పాటుచేసుకున్న తాగునీటి పైప్‌లైన పగిలింది. ఈ రోడ్డుపై భారీ వాహనాలు వెళ్తుంటాయి. రోడ్డు పక్కనే తక్కువలోతులో పైప్‌లైన ఉండడంతో ఆ వాహనాలు వెళ్లినప్పుడు పైప్‌లైన పగిలిపోయే అవకాశం ఉంది. గతంలోనూ ఈ సంఘటన జరిగింది.

ELECTRICITY: ఇంట్లో విద్యుత షార్ట్‌ సర్క్యూట్‌

ELECTRICITY: ఇంట్లో విద్యుత షార్ట్‌ సర్క్యూట్‌

మండలంలోని వెంకటాపురం(నల్లగుట్లపల్లి)గ్రామానికి చెందిన బీరే కరుణాకర్‌ నాయుడు స్వగృహంలో శనివారం అర్ధరాత్రి విద్యుతషాట్‌ సర్క్యూట్‌ అయింది. ఈ ప్రమాదంలో రూ. 3లక్షలు నష్టం వాటిల్లినట్లు బాఽధి తుడు వాపోయాడు. వెంకటాపురానికి చెందిన బీరే కరుణాకర్‌ నా యుడు, కుటుంబసభ్యులు ప్రతి రోజులాగానే శనివారం రాత్రి ఆరు బయట నిద్రించారు.

MLA: పార్కు, బస్సు షెల్టర్‌ ప్రారంభం

MLA: పార్కు, బస్సు షెల్టర్‌ ప్రారంభం

జిల్లా కేంద్రమైన పుట ్టపర్తి ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మించిన సాయి గోకులం పార్క్‌ను, ప్ర యాణికుల సౌకర్యార్థం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో నిర్మించిన బస్సు షెల్టర్‌ను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ప్రారంభించారు.

ACCIDENT: ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం ఢీ

ACCIDENT: ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం ఢీ

మండల పరిధిలోని చిల్లకొండయ్యపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం ఆదివా రం ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఎటువంటి అపాయం కలుగ లేదు. అనంతపురం నుంచి కడపకు వెళ్తున్న పులివెందుల డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు, పార్నపల్లి నుంచి బత్తలపల్లి వైపు వె ళ్తున్న బొలేరోవాహనం చిల్లకొండయ్యపల్లి సమీపంలోని పులి వెందుల బ్రాంచ కెనాల్‌ వద్ద ఢీకొన్నాయి.

LAB: నిర్ణయించిన ధరలే తీసుకోవాలి

LAB: నిర్ణయించిన ధరలే తీసుకోవాలి

స్థానిక డివిజన పరిధిలోని అన్ని ల్యాబ్‌లలో నిర్ణయించిన ధరలు మాత్రమే తీసుకోవాలని మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన అసోసియేషన ప్రెసిడెంట్‌ అంజనరెడ్డి, వైస్‌ ప్రసిడెంట్‌ అశోక్‌నాయక్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం ఽ పట్టణంలోని ఆ అసోసి యేషన కార్యాలయంలో జనరల్‌ సెక్రటరీ కాడిశెట్టి రామ్మోహన చేతుల మీదుగా ధరల పట్టికను విడుదల చేశారు.

CITU: లేబర్‌కోడ్‌లను ఉపసంహరించుకోవాలి

CITU: లేబర్‌కోడ్‌లను ఉపసంహరించుకోవాలి

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లే బర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని సీ ఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డి మాండ్‌చేశారు. లేకపోతే పెద్దఎత్తున ఉద్య మాలు చేపడుతామని హెచ్చరించారు. కేం ద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌ల నోటిఫికేషనకు వ్యతిరేకంగా సీఐటీ యూ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కళా జ్యోతిసర్కిల్‌లో అంబేడ్కర్‌ విగ్రహం ఎదు ట నిరసన చేపట్టారు.

WATER: రేగాటిపల్లి చెరువులో గంగపూజ

WATER: రేగాటిపల్లి చెరువులో గంగపూజ

మండలంలోని రేగాటిపల్లి చెరువు హంద్రీనీవా జలాలతో నిండింది. దీంతో శనివారం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, చా యాదేవి దంపతులు చెరువులో గంగపూజ చేశారు. చెరువు నీటిలోకి చీర, సారే ప సుపు, కుంకుమ వదిలి ప్రత్యేక పూజలు చే శారు.

PADDY: వరి రైతులకు తుఫాను భయం

PADDY: వరి రైతులకు తుఫాను భయం

బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాషా్ట్ర ల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచిస్తోం ది. దీంతో వరి రైతుల్లో తుఫాను భయం చు ట్టుకుంది. గాండ్లపెంట మండల వ్యాప్తంగా 14 పంచా యతీల్లో 813 ఎకరాల్లో వరి సాగు చేశారు. వరి సాగుకు ఎకరాకు సు మారు రూ. 20వేలు వరకు ఖర్చు చేశారు. ఈ సీజనలో చీడపీడల నివారణ కూడా ఎంతో కష్టతరం గా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి