• Home » Anantapur

Anantapur

GOD: ఘనంగా కార్తీకమాస పూజలు

GOD: ఘనంగా కార్తీకమాస పూజలు

పట్టణంలోని స్వయంభూ కాలభైరవ స్వా మి ఆలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం పూజలు ఘనంగా జరిగాయి. పూజారి ధనుంజయ ఆచారి భక్తులచే స్వామివారికి అభిషేకాలు చే యించారు. నారికేళ దీపోత్స వాన్ని నిర్వహించారు. అన్న ప్రసాద సేవ చేపట్టారు.

Boy Assasinated By Neighbor:   అనంతపురంలో దారుణం.. భార్యతో గొడవలు పెడుతున్నారని..

Boy Assasinated By Neighbor: అనంతపురంలో దారుణం.. భార్యతో గొడవలు పెడుతున్నారని..

గొడవలకు పక్కింటిలోఉండే గోవిందు హరి, నాగవేణిలే కారణమని పెన్నయ్య భావించాడు. భార్య తనతో గొడవలు పెట్టుకునేలా చేస్తున్నారని తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. పక్కింటి వారిపై కక్ష పెంచుకున్నాడు.

CGP: సీజీపీ నుంచి నీటి విడుదల

CGP: సీజీపీ నుంచి నీటి విడుదల

మండల పరిఽధిలోని ముండ్లవారి పల్లి సమీపంలో పాపాగ్ని నదికి అడ్డంగా నిర్మించిన సీజీ ప్రా జెక్ట్‌ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. పది రోజులుగా కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వందమానేరు, పాపాగ్ని నది ప్రవహించ డంతో డ్యాంకు పూర్తి స్థాయిలో నీరుచేరింది. దీంతో మూడు రోజుల నుంచి ప్రతి రోజు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నా రు.

CYCLONE: తుఫాన పట్ల అప్రమత్తంగా ఉండాలి : తహసీల్దార్‌

CYCLONE: తుఫాన పట్ల అప్రమత్తంగా ఉండాలి : తహసీల్దార్‌

మొంథా తుఫాన కారణం గా రాబోవు నాలుగురోజులు భారీ ఈదురుగాలులతో వర్షాలు కురి సే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దా ర్‌ సురేశబాబు తెలిపారు. ఆయన ఆదివారం స్థానిక తహసీల్దార్‌ కా ర్యాలయంలో వీఆర్‌ఓలతో సమావేశమయ్యారు. తుఫాన ప్రభా వం తీవ్రంగా ఉందని, మట్టిమిద్దెలలో ఎవరూ నివాసం ఉండరా దన్నారు. పరిస్థితి తీవ్రత తగ్గే వరకు ప్రభుత్వ భవనాలలో ఉండాల న్నారు.

POLICE: మహిళా భద్రతపై పోలీసుల చర్యలు

POLICE: మహిళా భద్రతపై పోలీసుల చర్యలు

మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, నేరాలను పూర్తిగా అరికట్టే దిశగా జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎస్పీ సతీష్‌కు మార్‌ ఆదేశాలతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా నేరస్థులను, రౌడీషీటర్లను పోలీసుస్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ ఓ ప్రకటనలో తెలియచేస్తూ... మహిళలు, విద్యార్థినుల పట్ట అసభ్యకర ప్రవర్తనను మానుకోవాలన్నారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హె చ్చరించారు.

MINISTER: అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష

MINISTER: అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష

నియోజకవర్గంలో చేపట్టవల సిన అభివృద్ధి పనులపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ శనివారం రాత్రి రెవిన్యూ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ...నియోజకవర్గం అభివృద్ధి ప ట్ల మన బాధ్యత అత్యంత కీలకమైందన్నారు. ప్రతివార్డు, గ్రామ ప్రజల కు అభివృద్ధి ఫలాలు చేరేలా అధికారులు ప్రణాళికా బద్ధంగా పనిచేయా లని అదేశించారు.

MINISTER: యువకుల ధైర్యం ఆదర్శనీయం

MINISTER: యువకుల ధైర్యం ఆదర్శనీయం

ఘోర బస్సు ప్రమాద ఘటన లో ధర్మవరం యువకులు చూపిన ధైర్యం ఆదర్శనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ కొనియాడారు. కర్నూలు వద్ద రెండురోజుల క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో పదిమందికి పైగా ప్రాణాలను కాపాడిన ధర్మవరం యువకులను మంత్రి సన్మానించారు.

TRAFFIC: రోడ్డుపైనే పార్కింగ్‌

TRAFFIC: రోడ్డుపైనే పార్కింగ్‌

పట్టణంలోని కూరగాయల మా ర్కెట్‌ వద్ద ఉన్న సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం ఎదుట రోడ్డుపైనే ద్విచ క్రవాహనాలను పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారింది. ఆ రోడ్డు వెళ్లే వాహనదారులు, పాదాచారులు చాలా ఇబ్బందులు పడు తున్నారు. ప్రతి రోజు రిజిసే్ట్రషనల కోసం ఎంతోమంది సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయానికి వస్తుంటారు.

STUDENTS: ఆల్‌రౌండ్‌ చాంపియనగా బాలికల పాఠశాల

STUDENTS: ఆల్‌రౌండ్‌ చాంపియనగా బాలికల పాఠశాల

పట్ణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఎస్‌సీఎఫ్‌ క్రీడల్లో బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఆల్‌ రౌండ్‌ ఛాంపియన షిప్‌ గెలుచుకున్నారు. రెండో స్థానంలో ఏపీ ట్రైబుల్‌ వెల్ఫేర్‌ పాఠ శాల, మూడో స్థానంలో పట్నం పాఠశాల నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు.

CROP: రైతు కష్టం వానపాలు

CROP: రైతు కష్టం వానపాలు

అప్పులు చేసి, ఆరుగాలం కష్టపడి పండించిన పంట మూడురోజులు గా కురిసిన వర్షానికి పూర్తిగా తడిసి ముద్ద అయింది. వేరు శనగకాయలతో పాటు పశువుల మేత కూడా నల్లగామారి ఆ రైతును నిండాముంచింది. మండలంలోని దర్శినమల గ్రామానికి చెందిన రైతు నారాయణ, లక్ష్మీనారాయణమ్మ కుటుంబం నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని బోరుబా వి కింద వేరుశనగను పంట సాగుచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి