• Home » Anantapur

Anantapur

APTF: పీఆర్‌సీని వెంటనే నియమించాలి : ఏపీటీఎఫ్‌

APTF: పీఆర్‌సీని వెంటనే నియమించాలి : ఏపీటీఎఫ్‌

పీఆర్‌సీని వెంటనే ఏర్పాటు చేయాలని ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఆది బయన్న డిమాండ్‌ చేశారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం ఏపీటీఎఫ్‌ జోనల్‌ సమా వేశం నిర్వహించారు.

BJP: అమరవీరులకు ఘన నివాళి

BJP: అమరవీరులకు ఘన నివాళి

పుల్వామ ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్ల త్యాగాలను దేశం మరువదని బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ హరీశబాబు అన్నారు. బీజేపీ మండల అద్యక్షుడు దేవర రాము ఆధ్వర్యంలో దాడి తోట గ్రామంలో అమరు వీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

SP: ఉత్సవాల ఏర్పాట్లపై ఎస్పీ పరిశీలన

SP: ఉత్సవాల ఏర్పాట్లపై ఎస్పీ పరిశీలన

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మండలపరిధిలోని తిమ్మమ్మ మర్రిమాను వద్ద మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించే ఉత్సవాల ఏర్పాట్లను ఎస్సీ సతీష్‌కు మార్‌ శనివారం పరిశీలించారు. మండలపరిధిలోని గూటిబైలు గ్రామం వద్ద వెలసిన తిమ్మమాంబ ఉత్సవాలు శివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

TANK: పాచిపట్టిన నీటి ట్యాంకులు

TANK: పాచిపట్టిన నీటి ట్యాంకులు

మండలంలోని మల్లాకాల్వ గ్రామంలో సత్యసాయి తాగునీటి ట్యాంకు వద్ద పాచిపట్టి ఆధ్వానంగా ఉంది. ట్యాంకు కొళాయిల వద్ద పాచిపట్టి ఉండటంతో జారిపడుతున్నామని ఆ గ్రామస్థులు తెలిపారు. తాగునీటి ట్యాంకు వద్ద శుభ్రం చేయకపోవడంతో, అక్కడ ఏర్పడిన అపరిశుభ్రతను తాగునీరు పట్టుకునేందుకు వెళ్లే మహిళలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు.

SHIVARATHRI: శివరాత్రికి ఆలయాల ముస్తాబు

SHIVARATHRI: శివరాత్రికి ఆలయాల ముస్తాబు

మండలంలోని కాటకోటేశ్వర క్షేత్రంలో శివరాత్రి వేడుకలు ఆదివారం నుంచి జరగను న్నాయి. ఆదివారం ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకు గణపతి పూజ, మహాన్యాస పూర్వక రుద్రాభి షేకం, హోమం నిర్వహించి స్వామి వారిని అలంకరిస్తారు.

RJD: ఐసీడీఎస్‌ కార్యాలయంలో ఆర్జేడీ విచారణ

RJD: ఐసీడీఎస్‌ కార్యాలయంలో ఆర్జేడీ విచారణ

స్థానిక ఐసీడీఎస్‌ ప్రా జెక్టులో గతంలో పనిచేస్తున్న సీడీపీఓ, మరో ఓట్‌సోర్సింగ్‌ ఉద్యోగిపై వ చ్చిన ఆరోపణలపై శుక్రవారం అర్జేడీ రోహిణి విచారణ చేపట్టారు. కా ర్యాలయంలో అంగనవాడీ కార్యకర్తలు, ఇతర సిబ్బందితో వారిపై విచా రణ జరిపారు.

FESTIVALS: ఉత్సవాలకు కాటకోటేశ్వర క్షేత్రం సిద్ధం

FESTIVALS: ఉత్సవాలకు కాటకోటేశ్వర క్షేత్రం సిద్ధం

కాకిముట్టని క్షేత్రంగా పేరు గాంచిన మండలపరిధిలోని చిల్లవారిపల్లి కాటకోటేశ్వరస్వామి కేత్రం మ హా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ఆర్డీఓ మహేశ, డీఎస్పీ హే మంతకుమార్‌, టీడీపీ ఽనియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌, పలు మార్లు గ్రామస్థులతో చర్చించి ఈ ఏడాది ప్రశాంత వాతావరణంలో ఉ త్సవాలు నిర్వహించేలా సమస్యలను పరిష్కరించారు.

CM: థ్యాంక్యూ... సీఎం సార్‌

CM: థ్యాంక్యూ... సీఎం సార్‌

ఏపీ 108 ఆంబులెన్స సర్వీస్‌లో ఉద్యోగులుగా పని చేస్తున్న ఈఎంటీ లు, పైలెట్లుకు జీతాలు పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. శుక్ర వారం 108 వాహనం ఎదురుగా ‘థ్యాంక్యూ... సీఎం సార్‌’ అంటూ ప్లకా ర్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ముఖ్యమం త్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఉన్న త మ జీతానికి అదనంగా నెలకు రూ. 2 వేలు పెంచిం దని హర్షం వ్యక్తం చేశారు.

POLES: రోడ్డు పనులకు స్తంభాల ఆటంకం

POLES: రోడ్డు పనులకు స్తంభాల ఆటంకం

గతమంతా మట్టిరోడ్డుకే పరిమితమైన ఆ గ్రామానికి ఇటీవల కూటమి ప్రభుత్వం తారురోడ్డు మంజూరు చేసింది. దీంతో తమ ప్రయాణ కష్టాలు తీరు తాయని గ్రామస్థులు సంతోషిస్తున్నారు. అయితే అప్పట్లో రోడ్డు మధ్య లో ఏర్పాటు చేసిన విద్యుత స్తంభాలు పనులకు ఆటంకం కలిగి స్తా యనే ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు.

GODDESS: కోర్కెలు తీర్చె పాతూరు పెద్దమ్మ

GODDESS: కోర్కెలు తీర్చె పాతూరు పెద్దమ్మ

మండల కేంద్రం లోని పాత వూరిలో వెలసిన గ్రామదేవ త పెద్దమ్మ కోర్కెలు తీర్చె కొంగు బంగా రమని భక్తుల నమ్మకం. శివరాత్రి సం దర్భంగా మూడురోజులు జాతర నిర్వ హిస్తారు. ఈ జాతరకు ముదిగుబ్బ మండలం నుంచి కాకుండా కడప, అనంతపురం జిల్లాలు, తెలంగాణ, కర్ణా టక ప్రాంతాల నుంచి భక్తులు తరలివ స్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి