• Home » Anantapur

Anantapur

 MPP: 12న ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం

MPP: 12న ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం

స్థానిక ఎంపీపీ ప్రసాద్‌ రెడ్డిపై ఈ నెల 12వ తేదీన అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహిస్తు న్నట్లు ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భా గంగా మండలంలో ఉన్న ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులకు సమా వేశ తేదీని తెలియపరుస్తూ నోటీసులు జారీ జేశారు. ఎనిమిది మంది లో ఆరుగురికి నోటీసులు అందాయి, మరో ఇద్దరు అందులో బాటులో లేనందువల్ల వారికి ఫోనద్వారా తెలియజేసిన ట్లు అధికారులు తెలిపారు.

MLA: రైతులు నష్టపోకూడదనే పంచసూత్రాలు

MLA: రైతులు నష్టపోకూడదనే పంచసూత్రాలు

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక విధానాలతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. అం దుకే పంచసూత్రాలను రూపొందించి రైతులకు అవగాహన కల్పిస్తోం దని పేర్కొన్నారు. మండల పరిధిలోని కురుమామిడి పంచాయతీలో నిర్వహించిన రైతన్నా... మీ కోసం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందికుంట, ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ హాజరయ్యారు.

MLA: లాభసాటి వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యం

MLA: లాభసాటి వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యం

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్నా... మీకోసం కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలముందు రైతులకిచ్చిన హామీ మేరకు పలు పథకాలు అమలు చేస్తోందన్నారు.

Ananthapur News: ప్రాణాలు తీసిన పొగమంచు..

Ananthapur News: ప్రాణాలు తీసిన పొగమంచు..

పొగమంచు... నిండు ప్రాణాలను బలిగొన్నది. కారులో వెళ్తున్న వారికి పొగమంచు కారణంగా రోడ్డు కనబడకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు. దీంతో భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. కాగా.. వారి మరణంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోగా చిన్నారులిద్దరూ అనాథలుగా మిగిలిపోయారు.

SCIENCE: కౌశల్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ధర్మవరం విద్యార్థి

SCIENCE: కౌశల్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ధర్మవరం విద్యార్థి

కౌశల్‌ సైన్స రాష్ట్ర స్థాయి పోటీలకు పట్టణంలోని బీఎస్‌ఆర్‌ మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి చరణ్‌తేజ్‌ ఎంపికైనట్టు పాఠశాల హెచఎం మేరివరకుమారి తెలిపారు. కొత్తచెరువులో నవంబరు 27న జరిగిన కౌశల్‌ సైన్స ప్రతిభాన్వేషణ జిల్లా స్థాయి పోటీలలో చరణ్‌తేజ్‌ ప్రతిభ కనబరచినట్టు తెలిపారు.

APM: పొదుపు సంఘాలను బలోపేతం చేయాలి

APM: పొదుపు సంఘాలను బలోపేతం చేయాలి

పొదుపు సంఘాలను బలోపేతం చేయాలని ఏపీఎం సూర్యనారాయణ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ప్రగతి మండల పరస్పర సహాయ సహకార సంఘం 28వ వార్షిక మహాసభలను మంగళ వారం ఘనంగా నిర్వహించారు. మండల సమాఖ్య వార్షిక మహాసభ కార్యక్రమంలో భాగంగా 2024-25 నివేదిక, లావాదేవీల ఆడిట్‌, చేపట్టిన పనుల వివరాలు వివరించారు.

RDO: రైతులకు పండ్ల మొక్కల పంపిణీ

RDO: రైతులకు పండ్ల మొక్కల పంపిణీ

మండల పరిఽధిలోని కటారుక్రాస్‌లోని రెడ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ, వ్యవసాయ శాఖ ఏడీ సనావుల్లా ముఖ్యఅతిథులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రాయలసీమలోని మెట్ట ప్రాంతం పండ్ల మొ క్కల సాగు అనుకూలమని రెడ్స్‌ సంస్థ రైతులకు ఉచితంగా అంది స్తోందని తెలిపారు.

COLLECTOR: వైద్యసేవలు మెరుగుపడాలి: కలెక్టర్‌

COLLECTOR: వైద్యసేవలు మెరుగుపడాలి: కలెక్టర్‌

జిల్లాలోని అన్ని ప్రభు త్వ ఆస్పత్రుల్లో వైద్యసేవల మెరుగుపడాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. వైద్య పరీక్షలు, మందులు, అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల ని డీసీహెచఎ్‌స, డీఎంహెచఓకి సూచించారు.

TDP: పీఎంఏవై 2.0ను సద్వినియోగం చేసుకోండి

TDP: పీఎంఏవై 2.0ను సద్వినియోగం చేసుకోండి

ప్రధానమంత్రి అవాస్‌ యోజన(పీఎంఏవై2.0) పథకం కింద జియోట్యాగింగ్‌ చేయని వారికి ఈ నెల 14 వరకు అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవా లని టీడీపీ నియోజవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ సూచించారు. పీఎంఏవై 2.0పై స్థానిక ఎర్రగుంట టీడీపీ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరు తమ పరిధి లోని సచివాలయాల్లో గృహ నిర్మాణానికి ధరఖాస్తు చేసుకోవాలన్నారు.

Minister Savitha: పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు..

Minister Savitha: పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు..

పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబే... అని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. జిల్లాలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు హాయంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతోందన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని మంత్రి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి