• Home » Anantapur

Anantapur

BOMB: కోర్టులలో బాంబు బూచి

BOMB: కోర్టులలో బాంబు బూచి

కోర్టులో బాంబు ఉందంటూ మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో మెసేజీ రావడంతో స్థానిక జేఎఫ్‌సీఎం కోర్టులో బుధవారం ఉదయం ఉన్నట్లుండి కలకలం చెలరేగింది. కోర్టులో నుంచి న్యాయమూర్తి, న్యాయవాదులు, కక్షిదారులు బైటకు వచ్చేశారు. పోలీసు శాఖ అప్రమత్తమై రైల్వే ఆర్పీఎఫ్‌ నుంచి జాగిలాన్ని రప్పించి కోర్టులో తనిఖీలను నిర్వహించారు.

COMPETITIONS: ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు

COMPETITIONS: ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు

మండలంలోని గోవిం దవాడ గ్రామంలో ఎణ్ణే రంగనాథేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా టీడీపీ స్థానిక నాయకులు సోమనాథ్‌గౌడ్‌, కటెంబ్లీ సుంకన్న, ఎస్‌.జీ వన్నూరుస్వామి ఆధ్వర్యంలో బుధవారం రాతిదూలం లాగుడు పోటీల ను ఉత్సాహంగా నిర్వహించారు. సింగల్‌ విండో చైర్మన కొత్తపల్లి మల్లికా ర్జున, టీడీపీ నాయకులు తిమ్మరాజు పోటీలను ప్రారంభించారు.

STUDENTS: బస్సు కోసం ఆందోళన

STUDENTS: బస్సు కోసం ఆందోళన

పాఠశాల వేళలకు అనుకూ లంగా విద్యార్థుల కోసం తమ గ్రామానికి ఉదయం 8.30 గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు ఆర్టీసీ బస్సును నడపాలని ఎమ్మెల్యే కాల వ శ్రీనివాసులు సూచించినా ఆర్టీసీ స్థానిక డిపో మేనేజర్‌ పట్టించు కోవడం లేదంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మండలపరిధిలోని నాగేపల్లి విద్యార్థినీలు బుధవారం ఆ గ్రామంలో రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.

POLICE STATION: వేధిస్తున్న సిబ్బంది కొరత

POLICE STATION: వేధిస్తున్న సిబ్బంది కొరత

మండలంలోని పాల్తూరు పోలీస్‌ స్టేషనను సిబ్బంది కొరత వేధిస్తోంది. స్టేనలో ఎప్పు డూ హెడ్‌ కానిస్టేబుల్‌ ఓబుళేసు తప్ప ఎవరూ ఉండరు. ఏదైన సమ స్య వస్తే స్టేషన పరిధిలోని ఐదు గ్రామాలకు ఆయన పెద్ద దిక్కుగా ఉంటున్నారు. పాల్తూరు రాష్ట్ర సరిహద్దు గ్రామం. దీంతో ఇక్కడి పోలీస్‌ స్టేషనలో విధులు నిర్వహించేందుకు సిబ్బంది ఎవరూ ఆసక్తి చూపడం లేదు.

FESTIVAL: ఘనంగా మద్దానేశ్వరస్వామి రథోత్సవం

FESTIVAL: ఘనంగా మద్దానేశ్వరస్వామి రథోత్సవం

మండల పరిధిలోని 74 ఉడేగో ళం గ్రామ సమీపంలో వెలసిన మద్దానేశ్వరస్వామి రథోత్సవం క న్నుల పండువగా సాగింది. స్వామి 82వ రథోత్సవంలో భా గంగా ఉదయాన్నే స్వామివారికి గంగపూజ, పంచామృతాభిషేకం, కుంకు మార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత రం కలశస్థాపన, హోమాలు, మధ్యాహ్నం అన్న సంతర్పణ చేపట్టారు.

DOCTOR: నులిపురుగుల నిర్మూలనతో పిల్లల్లో వికాసం

DOCTOR: నులిపురుగుల నిర్మూలనతో పిల్లల్లో వికాసం

ఆరోగ్యవంతమైన బాల్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రారంభించిన ప్రజారోగ్య కార్యక్రమాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినం ఒక టని మలేరియా యూనిట్‌ జిల్లా అధికారి ఓబులు పేర్కొన్నారు. నులి పురుగుల నిర్మూలన ద్వారా పిల్లల శారీరక, మానసిక వికాసం మెరుగ వుతుందన్నారు.

CHAIR PERSON: సమస్యల పరిష్కారమే ధ్యేయం

CHAIR PERSON: సమస్యల పరిష్కారమే ధ్యేయం

సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులతో కలిసి మున్సిపాల్టీలోని ప్రతి వార్డును సందర్శిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన తలారి గౌతమి సోమశేఖర్‌ పేర్కొన్నారు. ఆమె మంగళవారం మున్సిపల్‌ కమిషనర్‌ వంశీకృష్ణ భార్గవ్‌తో కలిసి 11వ వార్డులో పర్యటించారు.

WIRES: ప్రమాదకరంగా విద్యుతతీగలు

WIRES: ప్రమాదకరంగా విద్యుతతీగలు

విద్యుతతీగలు చేతికి అందే ఎత్తులో ముళ్లకంపల్లో పడిఉండి ప్రమాదకరంగా ఉన్నా యని ఆవులదట్ట గ్రామస్థులు ఆంజనేయులు, శంకర్‌నాయక్‌, రామాంజి, నాగరాజు మంగళవారం పేర్కొన్నారు. వీటితో పలుమార్లు ప్రమా దాలు జరిగినా విద్యుత అధికారులు పట్టించుకోవడం లేదని వాపో యారు.

FESTIVAL: ఘనంగా శివ పార్వతుల కల్యాణం

FESTIVAL: ఘనంగా శివ పార్వతుల కల్యాణం

మ హా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక బుగ్గ రామలింగేశ్వరుడి ఆల యంలో మంగళవారం శివపార్వతుల కల్యా ణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిం చారు. మునిసిపల్‌ చై ర్మన జేసీ ప్రభాకరరెడ్డి దంపతులు బుగ్గ రా మలింగేశ్వరస్వామికి, అ మ్మవారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.

FESTIVAL:  వైభవంగా రథోత్సవాలు

FESTIVAL: వైభవంగా రథోత్సవాలు

మండలంలోని గోవిం దవాడ గ్రామంలో వెలసిన ఎణ్ణే రంగనాథేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగం గా మంగళవారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవం అంగరం గ వైభవంగా సాగింది. ఆలయంలో ఉదయం స్వామికి పంచామృతాభి షే కం చేసి పుష్పాలంకరణ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి