Home » Anantapur
నేమకల్లు ఆంజనే యస్వామికి శనివారం విశేష పూజ లు జరిగాయి. ప్రధాన ఆర్చకులు అనిల్కుమార్ చార్యులు పూజలు జరిపించారు. ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం చేశారు. వెండి కవచ అలంకరణ, వడమాల సేవ చేశారు.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంమగా గుంతకల్లు పట్టణంలోని మాంటి స్సోరి పాఠశాలలో విద్యార్థులు అష్ట దిగ్గజ కవుల వేషధారణలో పా ల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రే యింబవళ్లు కష్టపడుతున్నారని ము న్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైసీపీ పాలకులు పోలవ రం సహా అన్ని పాజెక్టుల పనులను గాలికి వదిలేశారని, అప్పులు చేసి రాష్ర్టాన్ని నాశనం చేశారని విమర్శించారు.
చెత్తను తీసుకొని నిత్యసర సరుకులు అందజేసే స్వచ్ఛ రథాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో తేజోత్స్న పేర్కొన్నారు. మండల కేంద్రమైన పామిడి పంచాయతీ కార్యాలయంలో శనివారం జీరో వేస్ట్ లిట్టర్ ఫ్రీ గవర్నెన్సపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
గత ఖరీఫ్ సీజనలో సక్రమంగా వర్షాలు కురవక పోవడంతో మండలంలో పశుగ్రాసం కరువైంది. దీంతో మూగజీవాలు మేత కోసం అలమటి స్తున్నాయి. మండల వ్యాప్తంగా మాకొడికి తండా, చెర్లోపల్లి, మాలేపల్లి, ఐదుకల్లు, కనుకూరు, పెరుగుపాలెం గ్రామాలలో అధిక సంఖ్యలో గొర్రెల పెంపకం చేపట్టారు.
పట్టణంలోని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జీవవైవిధ్యం అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు గురువారం ముగి సింది. ఈ సదస్సులో కర్ణాటక సైన్స కళాశాల ధార్వాడ్ బోటనీ విభాగం ప్రొఫెసర్ కోట్రేశ మాట్లాడుతూ మానవుడి రకరకాల చర్యల వల్ల భూమి వాతావరణం వేడెక్కుతోందని, ఇది ఇలాగే కొనసాగితే అత్యం త ప్రమాదకరమని అన్నారు.
స్థానిక బుగ్గ రామలింగేశ్వర స్వామి అల యంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్సంగా గు రువారం శివపార్వతులకు వ సంతోత్సవం నిర్వహించారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని గురువారం ఘనంగా నిర్వ హించారు. ఆరె కటిక కులస్థులు, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆయ న చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా గురువారం మన్యుసూక్త హోమం నిర్వహించారు. ఆలయంలోని యాగ శాలలో ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చారు.
మండల పరిధిలోని పలు గ్రామాల్లో తాగునీటి చేతి పంపులు అలంకారప్రా యంగా మారాయి. మర మ్మతులకు నోచుకోక ని రుపయోగంగా ఉన్నాయి. పలుచోట్ల ఉపయోగంలో ఉన్నవి కూడా సంబంధిత అధికారుల పర్య వేక్షణ క రువై తుప్పు పడుతున్నా యి. అనేక గ్రామాల్లో బోర్లు పాడైపోయాయి.