• Home » Anantapur

Anantapur

KABADDI: కబడ్డీ పోటీల విజేత బెంగళూరు జట్టు

KABADDI: కబడ్డీ పోటీల విజేత బెంగళూరు జట్టు

మండలకేంద్రంలో లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. సీనియర్స్‌ విభాగంలో మొత్తం 20జట్లు పాల్గొనగా, బెంగళూరుకు చెందిన సెవెనస్టార్స్‌ హరీష్‌ జట్టు మొదటి బహుమతి రూ.50వేలు కైవసం చేసుకుంది.

FERROF: ఘనంగా విగ్రహాల ఆవిష్కరణ

FERROF: ఘనంగా విగ్రహాల ఆవిష్కరణ

మండలపరిధిలోని గంగవరం గ్రామ ఎస్సీ కాలనీలో బుధవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌, ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్‌ ఫెర్రర్‌ విగ్రహాల ఆవిష్కరణను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆర్డీటీ ప్రొగ్రామ్‌ డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని రెండు విగ్రహాలను ఆవిష్కరించి, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

JC: ఎంఐజీ లేఅవుట్‌ను పరిశీలించిన జేసీ

JC: ఎంఐజీ లేఅవుట్‌ను పరిశీలించిన జేసీ

పట్టణంలోని లచ్చానుపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన ఎంఐజీ లేఅవుట్‌ను బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ పరిశీలించారు. సర్వే నెంబరు 642లో 11.82 ఎకరాల విస్తీర్ణంలో ఎంఐజీ లేఅవుట్‌ను ఏర్పాటు చేశారు. దానిని పరిశీలించిన జేసీ మాట్లాడుతూ... లేఅవుట్‌లో పిచ్చిమొక్కలు తొలగించాలని సూచిం చారు.

MARKET: మార్కెట్‌ యార్డులో రభస

MARKET: మార్కెట్‌ యార్డులో రభస

స్థానిక మార్కెట్‌ యార్డు లో చైర్‌పర్సన, కార్యదర్శికి మధ్య స్పర్థలు తారాస్థాయికి చేరాయి. చైర్‌ పర్సనకు చెందిన వాహన అలవెన్సు బిల్లును కార్యదర్శి పెట్టకపోవడం, కార్యదర్శితో పాటు ఇతర ఉద్యోగుల జీతాల ఆర్డరుపై చైర్‌పర్సన నెలపా టు సంతకం చేయడంలో ఆలస్యం చేసే వరకూ పరిస్థితి దారితీసింది.

FISH:  చెరువులోకి చేపపిల్లల విడుదల

FISH: చెరువులోకి చేపపిల్లల విడుదల

మండలపరిధిలోని రామచంద్రపురం వద్ద ఉన్న పొట్టి చెరువులోకి చేపల పెంపంకం కోసం టీడీపీ నాయకులు చేప పిల్లలను వదిలారు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, టీడీపీ నేత పయ్యావుల శ్రీనివాసుల సహకారంతో కైకలూరు నుంచి లక్ష చేప పిల్లలను కొనుగోలు చేసి మంగళవారం చెరువులోకి వదిలారు.

NMUA: ఆర్టీసీ డిపోలను ఎత్తివేయకండి

NMUA: ఆర్టీసీ డిపోలను ఎత్తివేయకండి

ఏడు ఆర్టీసీ డిపోలను ఎత్తివేయకుండా కాపాడాలని ఎనఎంయూఏ డి పో అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకుడు కేఎస్‌ వలి పేర్కొన్నారు. అ దే విధంగా విద్యుత బస్సుల నిర్వహణను పినాకిని సంస్థకు అప్పగించ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎనఎంయూఏ రాష్ట్ర కమి టీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక డిపో వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు ఎర్రబ్యాడ్జీలు ధరించి గేట్‌ ధర్నా నిర్వహించారు.

PROOF:  కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండి

PROOF: కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండి

జిల్లాలోని పలు మండలాల్లో బాలసంతు కుటుంబాలకు బీసీ-ఏ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారని, అదే ప్రకారం తమకూ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండంటూ బాలసంతు కులస్థులు వేడుకుంటున్నారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మంగళవారం బాలసంతు కుటుంబాలు ఆందోళనకు దిగాయి.

GOD:  రాఘవేంద్రస్వామి జయంత్యుత్సవాలు

GOD: రాఘవేంద్రస్వామి జయంత్యుత్సవాలు

పట్టణంలోని రాఘవేంద్ర స్వామి మఠంలో మంగళ వారం స్వామివారి 431వ జయంత్యుత్సవాలు అ త్యంత వైభవంగా జరిగా యి. ఈ సందర్భంగా ఉద యం నుంచి నిర్మాల్య విస ర్జన, క్షీరాభిషేకం, పంచా మృతాభిషేకం, పాదపూజ, కనక మహాపూజ, స్తోత్ర పారాయణం, మహా మం గళహారతి తదితర పూజ లు నిర్వహించారు

HOSPITAL: ఆసుపత్రిలో క్యాజువాలిటీ కష్టాలు

HOSPITAL: ఆసుపత్రిలో క్యాజువాలిటీ కష్టాలు

స్థానిక ప్రభుత్వా సుపత్రిలో అత్యవసర వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఆసుపత్రిలో క్యాజువాలిటీ విభాగం మార్పుతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. కొన్నేళ్లుగా క్యాజువాలిటీ ఆసుపత్రి ప్రధాన గేటు దగ్గరలో ఉండేది.

LAWYERS: న్యాయవాదుల విధుల బహిష్కరణ

LAWYERS: న్యాయవాదుల విధుల బహిష్కరణ

కర్నూలు బారిస్టర్స్‌ సంఘం సభ్యుడిపై దాడి జరగడం శోచనీయమంటూ స్థానిక జేఎఫ్‌సీ ఎం కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. సోమవారం ఉదయం కోర్టులో విధుల నుంచి వైదొలగిన న్యాయవాదులు బైటకు వచ్చి ఆందోళన నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి